రాష్ట్ర ఆర్ధిక శాఖ మంంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉమ్మడి జిల్లా ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేసింది. కీలకమైన సాగునీటి ప్రాజెక్టులతోపాటు ఇతర పథకాలకు సైతం అరకొర �
హైదరాబాద్ నగరాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. బడ్జెట్లో రూ.10వేల కోట్లకు పైగా నిధులు ఇచ్చాం.. గతేడాది బడ్జెట్ కేటాయింపుల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన గొప్ప ప్రకటనలు..
అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమా ర్క ప్రవేశపెట్టిన బడ్జెట్ బడా ఝూటా బడ్జెట్ అని మాజీ మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. పవిత్రమైన శాససనభలో రాజకీయ ప్ర సంగం చేసి పచ్చి అబద్ధాలు..అతిశయోక్తులు చెప
మాటలతో కోతలు కోయడం సులువు.. కానీ చేతలతో మెప్పు పొందడమనేది అంత ఈజీ కాదు సుమా. గత సంవత్సరంతో పోలిస్తే తాజా బడ్జెట్ వరకు కాంగ్రెస్ సర్కారు ఈ తత్వం బోధపడినట్లుంది.
కాంగ్రెస్ సర్కార్పై వరిపైరు తిరుగుబా టు జెండా అయింది. ఎండిన పంట అసెంబ్లీ వేదికగా ఎలుగెత్తి నినదించింది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి ఉద్యమ దృశ్యాలు ఆవిష్కృతమయ్
హైదరాబాద్ నగరాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. బడ్జెట్లో రూ.10వేల కోట్లకు పైగా నిధులు ఇచ్చాం.. గతేడాది బడ్జెట్ కేటాయింపుల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన గొప్ప ప్రకటనలు.. కానీ ఆచరణలో మాత్రం ముఖ్యమైన ప్రా�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి పథకం కింద అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణానికీ బడ్జెట్లో కొర్రీలు పెట్టారు. మహాలక్ష్మి పథకంలో ఇస్తున్న జీరో టికెట్ల విలువ నెలకు రూ.400 కోట్లు కాగా.. ఏడాద
ఎన్నికల సమయంలో ఆశ కార్యకర్తల హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ఉదయం ఏడు గంటల నుంచి ఆశ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. అధికారులు ఎవరినీ ప్రధాన గేటు వైపు నుం�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా పథకాలు అమలు చేయకపోవడంతో ప్రజలు రేవంత్రెడ్డి పాలనను ఛీ కొడుతున్నారని మాజీ మంత్రి, సుర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. కొండమల్లేపల్
కేసీఆర్ హయాంలో తాపీగా రెండు పంటలు పండించుకున్న కర్షకులు.. ఇప్పుడు సాగునీరందక అల్లాడుతున్నారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం నీలా గ్రామ శివారులోని నీలా-కొప్పర్గా, నీలా- కల్దుర్కి గ్రామాల రైతుల సౌలభ్య
ప్రభుత్వం నుంచి తమ భూములను కాపాడుకోవడానికి మండలంలోని మొండిగౌరెల్లి గ్రామ రైతులు సంఘటితమయ్యారు. పచ్చని పొలాల్లో పరిశ్రమల ఏర్పాటు వద్దేవద్దు అంటూ నినదించారు. ప్రభుత్వానికి సెంటు భూమి కూడా ఇచ్చేదిలేదని �
కల్వకుర్తి ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం కనికరం చూపటంలేదు. ఈ పథకం ద్వారా కల్వకుర్తి నియోజకవర్గంలోని రంగారెడ్డి జిల్లాలోగల మాడుగుల, ఆమనగల్లు మండలాల్లోని తదితర ప్రాంతాలకు సాగునీరు ఇవ్వాలని గత బ�
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మొండిగౌరెల్లి గ్రామ రైతులు కాంగ్రెస్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రామానికి చెందిన రైతులు, గ్రామస్తులు సోమవారం పంచాయతీ కార్యాలయంలో సమావేశమై ఫ్యూచర్సిటీ పేరిట
యావత్ రాష్ర్టానికే నీటి కుండగా పేరుగాంచిన గోదావరి తీరం నేడు కాంగ్రెస్ సర్కారు కుట్ర పూరిత రాజకీయాలతో ఎడారిగా మారిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆందోళన వ్యక్తం చేశారు. సాగు, తాగునీళ్లను సాధించుకునే �