ప్రపంచంలో ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా ఆర్థికంగా బలపడాలంటే మూలధన వ్యయం (క్యాపిటల్ ఎక్స్పెండిచర్) ఎంతో ముఖ్యం. రాష్ర్టానికి వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని ప్రాజెక్టులు, రహదారులు, భవనాల నిర్మాణం తదితర రూపాల్ల�
మా కాంగ్రెస్ ప్రభుత్వంలో నాకే న్యాయం జరగడం లేదంటూ.. మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండల కాంగ్రెస్ ఓబీసీ సెల్ అధ్యక్షుడు బంక మల్లేశ్యాదవ్ బుధవారం నిరసన చేపట్టాడు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని వివిధ
ఉస్మానియా విశ్వవిద్యాలయంపై నిర్బంధం ఏ ప్రజాపాలనకు మార్గం అంటూ పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉస్మానియా రిజిస్ట్రార్ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హర
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార అసెంబ్లీలో బుధవారం రాష్ట్ర బడ్జెట్ను ప్రతిపాదించారు. 2025-26 సంవత్సరానికి రూ.3,04,965 కోట్లత�
కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడమే పంటలు ఎండిపోవడానికి కారణమని ఎమ్మెల్సీ తాతా మధు విమర్శించారు. పంటలు ఎండిపోతున్న విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిలదీస్తూ అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్�
పదో తరగతి వార్షిక పరీక్షలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇన్విజిలేషన్ విధులకు సంబంధించి ఉపాధ్యాయులకు ఉత్తర్వులు సైతం జారీ చేస్తున�
తెలంగాణ బడ్జెట్లో విద్యారంగానికి ప్రభుత్వం మొండిచేయి చూపిందని పీడీఎస్యూ నాయకులు విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ శాతం నిధులను కేటాయించడాన్ని నిరసిస్తూ �
కాంగ్రెస్ ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్పై జనాగ్రహం వెల్లువెత్తుతున్నది. ఎన్నికల ముందర కాంగ్రెస్ ఇచ్చిన అనేక హామీలకు బడ్జెట్లో నిధుల కేటాయింపులు లేకపోవడంతో అన్ని వర్గాల్లో అ�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో సబ్బండ వర్గాలకు అన్యాయం చేసింది. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలనిచ్చిన కాంగ్రెస్ పార్టీపై ఆశతో ఎదురుచూసిన అన్ని వర్గాల ప్రజలకు నిరాశను మిగిల్చింది. డిప్యూ�
మా ఉప ముఖ్యమంత్రి అడుగుతున్నా.. మా ఇన్చార్జి మంత్రి దామోదర్ అన్నను కోరుతు న్న.. సహచర మంత్రులు కూడా ఇక్కడున్నారు.. మా పాలమూరు అభివృద్ధికి ఏటా రూ.20వేల కో ట్లు ఇవ్వండి.. ఈ ఐదేండ్లలో రూ.లక్ష కోట్లు అయితయి.. జిల్ల�
తాజా బడ్జెట్ ఉమ్మడి జిల్లా వాసులకు నిరాశే మిగిల్చింది. ఏ ఒక్క విషయంలోనూ భరోసానివ్వలేకపోయింది. ఎన్నికల్లో ఇచ్చిన అనేక హామీలను విస్మరించింది. ప్రధానంగా పలు సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతులకు మాఫీ చే�
ఉచిత మంచినీరు.. సామాన్యుడి హక్కు. కానీ కాంగ్రెస్ సర్కారు ఆ హక్కును సైతం కాలరాస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం మానవీయ కోణంలో అమలులోకి తెచ్చిన నిరుపేదలకు 20కేఎల్ ఉచిత మంచినీటి పథకానికి రేవంత్ ప్రభుత్వం నీళ�
ప్రజల ఆరోగ్యంపై కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి తన నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించింది. రోజురోజుకు పెరుగుతున్న రోగుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని గ్రేటర్ పరిధిలోని ఆయా దవాఖానల అవసరాలకు అనుగుణంగా బడ్జెట్
రంగారెడ్డిజిల్లాలో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో ఫార్మాసిటీ లేదని ప్రభుత్వం చెప్పకనే చెప్పింది. బడ్జెట్లో భాగంగా బుధవారం ఫార్మాసిటీ లేదనే విషయాన్ని ప్రభుత్వ పెద్దలు అసెంబ్లీ సాక్షిగానే స్పష్ట�