సింగూరు ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు సాగునీరివ్వకుంటే తామే గేట్లు ఎత్తాల్సి వస్తుందని ప్రభుత్వానికి అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ హెచ్చరించారు. పుల్కల్ మండలంలోని హుమ్లా నాయక్ తండా,లక్ష్మ
అధికారుల ప్రణాళికా లోపం.. ప్రభుత్వ పెద్దల నిర్లక్ష్యం భద్రకాళీ చెరువుకు శాపంగా మారింది. సుందరీకరణ పేరిట నీళ్లు ఖాళీ చేసి నాలుగు నెలలైంది. పూడికతీతకు మూడుసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్ల నుంచి స్ప�
MRPS | ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలు చేయకుండా ఉద్యోగ నియామకాలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు సోమవారం ఆరవ రోజుకు చేరుకున్నాయి.
కాంగ్రెస్ సర్కారు పచ్చటి పంట పొలాల్లో మరోసారి పారిశ్రామిక చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శలు ఎదుర్కొంటున్నది. రంగారెడ్డి జిల్లా మొండిగౌరెల్లి గ్రామంలో పారిశ్రామికవాడ కోసమంటూ భూమి సేకర�
గత కేసీఆర్ ప్రభుత్వంలో తమ ఇళ్లకు శుద్ధజలాలు అందించిన మిషన్ భగీరథ ట్యాంకును ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల పంచాయతీ దుబ్బతండా వాసులు ఆగ్ర�
రైతుల సమస్యలపై పాలకులకు పట్టింపులేకుండా పోతున్నది. యాసంగి పై యంత్రాంగం ముందస్తు ప్రణాళికలు రూపొందించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. ప్రస్తుతం యాసంగి పంట కాలం ముగిసిపోనుండగా
హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రజలు ఆరోపిస్తున్నారు. 2025, జనవరి 26న పైలెట్ ప్రాజెక్టు కింద ప్రతి నియోజకవర్గంలోని ఒక గ్రామాన్ని ఎంపిక చేసి పథకాల గ్రౌండింగ్కు ప్రభుత్వం శ్రీకారం �
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కళకళలాడిన పల్లెలు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో అభివృద్ధి కుంటుపడగా, పాలన పడకేసింది. ప్రత్యేకాధి కారుల పర్యవేక్షణ కొరవడడం, ని
కాంగ్రెస్ ప్రభుత్వంలో గురుకుల పాఠశాలలు, వసతి గృహాలు అధ్వానంగా మారాయని, వసతి గృహాల్లో చదువుకునే పేద విద్యార్థుల జీవితాలతో రేవంత్ సర్కారు చెలగాటమాడుతున్నదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి వ�
పార్టీ ఫిరాయింపుదారులు డిస్ క్వాలిఫై అవుతారని, ఈ నియోజకవర్గంలో మళ్లీ ఉపఎన్నిక వస్తుందనే ఆలోచనతోనే సీఎం రేవంత్రెడ్డి ఇక్కడ శంకుస్థాపనలు చేశారని మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఆరోపించారు. ఆదివారం శివునిపల్లి�
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మించి గోదావరి జలాలను తెస్తే.. జలాలను చెరువులు , కుంటల్లోకి తీసుకెళ్ల్లడానికి కనీసం కాలువలు నిర్మించని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని దుబ్బాక ఎమ్మెల్యే కొత�
సిద్దిపేట అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షగట్టి అడ్డుకుంటున్నదని, ఈ అంశంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట
పదేండ్ల కాలంపాటు పేద ప్రజలకు వరమైన కేసీఆర్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తున్నది. పనిగట్టుకొని మరీ వాటి పేర్లు మార్చడం తప్ప.. అమలు మాత్రం తూతూ మంత్రంగా చేస్తున్నది.
రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు కాంగ్రెస్ ప్రభుత్వం తోఫాలు ఎందుకు ఇవ్వడం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. రంజాన్ సమయంలో మసీదుల సుందరీకరణ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్కో మసీదుక�