ప్రభుత్వ వైఫల్యాలపై అసెంబ్లీలో నిలదీస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిని అసెంబ్లీ సెషన్ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ చేయడం అప్రజాస్వామికమని ఎఫ్డీసీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర�
హామీల అమలుపై అడుగడుగునా నిలదీతలు.. ప్రజా సమస్యలపై పదే పదే ప్రశ్నాస్ర్తాలు.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతున్న బీఆర్ఎస్ శ్రేణులు.. పాలనలో ఘోర వైఫల్యం చెందిన రేవంత్ సర్కారు గులాబీ పార్టీపై కక్ష గట్�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూమిని వేలం వేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయబద్ధంగా పోరాడతామని జేఏసీ ప్రకటించింది. ఈమేరకు శనివారం యూనివర్సిటీ క్యాం�
కాంగ్రెస్ ప్రభుత్వం వైద్య రంగాన్ని పూర్తి స్థాయిలో విస్మరించింది. కేసీఆర్ సర్కార్ వైద్యానికి పెద్దపీట వేస్తే, రేవంత్ ప్రభుత్వం దాన్ని కాలరాస్తుంది. రాష్ట్రంలోని ఏ ప్రభుత్వాసుపత్రిలో చూసినా సిబ్బ�
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసిందని సాక్షాత్తూ శాసనసభ సాక్షిగా గవర్నర్ ప్రకటించి 24 గంటలు గడవకముందే ఓ దళిత రైతులపై బ్యాంకు అధికారులు చేసిన దౌర్జన్యం వెలుగుచూసింది.
రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై ఇటీవల ఊహాగానాల నేపథ్యంలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పందించారు. గురువారం ఆయన అసెంబ్లీలో మీడియాతో చిట్చాట్లో పలు విషయాలు పంచుకున్నారు. సీఎం రేసులో తాను లేనని స్పష్టం చే�
ఓ రైతు ఆవేదనను, ఆక్రందనను తమ చానల్లో ప్రసారం చేసిన ఇద్దరు మహిళా జర్నలిస్టులను అరెస్టు చేయడంపై జర్నలిస్టు సంఘాల నేతలు, సీనియర్ జర్నలిస్టులు మండిపడ్డారు.
చి‘వరి’ తడికి నీరందించేందుకు రైతులు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. అందిన కాడికల్లా అ ప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి నోటికందే సమయానికి పొలాలు కండ్ల ముందే ఎండిపోతుండడంతో గుండెలు బాదుకుంటున్నారు. ఎలాగైనా ప
త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ యూనివర్సిటీ పేరు మార్పు ప్రతిపాదనలపై సర్వత్రా ఆగ్రహం పెల్లబుకింది. సర్కారు తీరుపై విమర్శల సునామీ వెల్లువెత్తింది. ఇప్పటికే విద్యార్థి సంఘాలు ఉద్యమ కార్యాచరణకు సిద్�
సీఎం పదవి ఉంటుందో ఉడుతుందో అనే అయోమయంలో రేవంత్రెడ్డి ప్రస్టేషన్లో ఏమి మాట్లాడుతున్నడో ఆయనకే అర్థం కావడం లేదని, ఆయనకు పాలన చేతకావడం లేదని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి, ఎఫ్డీసీ మాజీ చైర్�
పంటలు ఎండినంక నీళ్లస్తరా?, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జనగామ మండలం గానుగుపహాడ్-వడ్లకొండ క్రాస్ రోడ్డు వద్ద పురుగుల మందు డబ్బాలతో రైతులు ధర్నా చేశారు. గానుగుపహాడ్, ఎర్రకుంట తండా, మరిగడి, వెంకి
ఎల్ఆర్ఎస్పై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నదని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం నారాయణఖేడ్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట
మండల కేంద్రంలోని రైతువేదికలో మాల్తుమ్మెద సింగిల్విండో అధ్వర్యంలో గురువారం నిర్వహించిన మహాజన సభ రైతుల నిరసనల మధ్య కొనసాగింది. రైతు రుణమాఫీతోపాటు పలు సమస్యలపై రైతులు పాలకవర్గంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. �