పెండింగ్ పాల బిల్లులు చెల్లించాలని, చేతకాకపోతే వెంటనే గద్దె దిగిపోవాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నె లల పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం వె�
మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మల్లాపూర్ డివిజన్లో బీఆర్ఎస్ నేత హమలి సీనన్న ఆధ్వర్
కాంగ్రెస్ సర్కార్ తీరుతో గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వేసవి ప్రారంభంలోనే పలు కాలనీల వాసులు మంచినీరు, కరెంటు కోతలు, కాలుష్యంతో అల్లాడుతున్నారు.
తెలంగాణలో విద్యుత్ కోతలు లేవంటూ ఓ వైపు ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తుంటే, మరోవైపు కరెంట్ కోతలపై సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్ కోతల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు ప్రస్తావిస్త�
కండ్ల ముందే పంటలు ఎండిపోతుంటే రైతన్నలు విలవిలలాడుతున్నారు. యాసంగిపై ఎన్నో ఆశలతో సాగు చేసిన రైతులు మొక్కజొన్నకు చివరిదశలో సాగునీరు అందక ఆవేదన చెందుతున్నారు. సాగునీరు సక్రమంగా అందించాల్సిన అధికారుల నిర�
మండలంలోని వివిధ గ్రామాల్లో ఐకేపీ, సింగిల్విండో ఆధ్వర్యంలో వానకాలం సీజన్లో ప్రభుత్వం ఏ ర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం ధాన్యానికి బోనస్ ఇస్తామని కాంగ్రెస్ సర్కారు ప్రకటించింది. మూడు నెలల�
సాగునీటి సమస్య రైతులను ఆందోళనకు గురిచేస్తున్నది. యాసంగి పంటలను దక్కించుకోవడానికి తం టాలు పడుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో భూగర్భజలాలు అడుగంటాయి. లక్షల రూపాయలు ఖర్చుచేసి బోర్లు తవ్వించినా, బావుల్లో �
‘తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో భూమికి బరువైన పంటలు పండించిన రైతులు.. నేడు రేవంత్ పాలనలో అరిగోస పడుతున్నరు. రుణమాఫీ పూర్తిస్థాయిలో కాక, పెట్టుబడి సాయం అందక, సాగునీరు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున�
గత కేసీఆర్ సర్కారు చేపట్టిన పథకాలపై కాంగ్రెస్ సర్కారు అక్కసు వెల్లగక్కుతూనే ఉన్నది. దేశ ప్రజలకు అన్నం పెడుతున్న తెలంగాణ రైతులను పచ్చగా ఉంచాలనే ఉద్దేశంతో వారికి అనేక పథకాలను గత ముఖ్యమంత్రి కేసీఆర్ అ�
15 నెలల క్రితం అధికారంలోకి వచ్చినా పాలనను గాడిన పెట్టలేని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం లంచాలు, కమీషన్ల ప్రభుత్వంగా మారిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బిల్లులు చెల్ల
Sand | వ్యవసాయ మారెట్కు వెళ్తే ధాన్యం, కూరగాయలు మాత్రమే కొనుక్కునే అవకాసం ఉండేది. ఇకపై కూరగాయలతోపాటు గుప్పెడు ఇసుక కూడా ఉచితంగా తెచ్చుకునే అవకాశం కలగనున్నది. విషయం వినడానికి ఎబ్బెట్టుగా ఉన్నా ప్రభుత్వం తీ�
ప్రభుత్వం ఎక్సైజ్ కానిస్టేబుళ్లకు జీతాలు ఇవ్వకపోవడంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మండిపడ్డారు. నెలల తరబడి పనులు చేయించుకుంటూ తగిన వేతనం ఇవ్వకపోవడం ముమ్మాటికీ బానిసత్వానికి సమానమని ఆగ్ర�
గౌడ కులస్థుల ఆత్మగౌరవం, గీత కార్మికులకు ఉపాధి, సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన నీరా కేఫ్ను గౌడన్నలకే కేటాయించాలని గౌడ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.