జిల్లాకు పసుపుబోర్డు వస్తే పసుపునకు మంచి ధర వస్తుందనుకున్న రైతులకు నిరాశే మిగిలిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. పేరుకే పసుపు బోర్డు ను ఏర్పాటు చేశారని, నామమాత్రపు ఎంఎస్పీ ఇస�
జోగులాంబ గద్వాల జిల్లాలోని కేటీదొడ్డి, గట్టు మండలంలోని రైతుల చివరి ఆయకట్టుకు నీరు రాక అనేక అవస్థలు పడుతున్నారు. ఇ టు అధికారులు, అటు నాయ కులకు తమ గోడు వెళ్ల బోసు కున్నా ఎవరూ పట్టించుకో కపోవడంతో దిగాలు చెం ద�
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కస్నతండా సమీపంలోని ఆకేరు వాగులో నీరు లేకపోవడంతో వరి పొట్ట దశలోనే ఎండిపోతున్నది. ఈ నేపథ్యంలో శనివారం రైతులు ఆకే రు వాగులోఎండిన పంటను పట్టుకొని నిరసన తెలిపారు.
కేసీఆర్ పాలనలో ఉమ్మడి మహబుబ్నగర్ దశాబ్ద కాలంపాటు పచ్చని పంటలతో కళకళలాడింది. మార్పు కోరుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. కానీ ప్రజలు ఊహించిన మార్పు కాకుండా మరో మార్పు మొదలైంది.
రైతు భరోసా పథకంపై నమ్మకం కోల్పోతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో యాసంగిలో 14,300 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా అందించేలా ప్రభుత్వం నిర్ణయించింది. అరకొర రైతులకు ఇచ్చే రైతు భరోసానైనా సకాలంలో అందిస్తారనుక
ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పంటలకు నీరు అందించకపోవడంతోనే ఎండుతున్నాయని మాజీ ఎంపీపీ శ్రీదేవీచందర్రావు, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ లకవరసు ప్రభాకర్ వర్మ, సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ల ఫోరం అధ్
బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కులగణన సర్వే చేపట్టిన విషయం విదితమే. అయితే సర్వేలో పాల్గొన్న ఎన్యూమరేటర్లు, కంప్యూటర్ డాటా ఎంట్రీ ఆపరేటర్లకు ఇవ్వాల్సిన పారితోషికం ఇవ్వకుండా కాంగ్ర
మల్లన్నసాగర్ నిర్వాసితుల సమస్యలతో పాటు గజ్వేల్ పట్టణంలోని ఇండ్లులేని నిరుపేదల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి విఫలమైందని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి, ఎఫ్డీసీ మా�
దళితబంధు నిధులు విడుదల చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదలమని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి హెచ్చరించారు. కేసీఆర్ ప్రభుత్వంలో దళితబంధు పథకం మంజూరైన లబ్ధిదారులకు నిధులు విడుద
ఇసుక బంగారమైపోయింది. నూతన విధానం పేరుతో ప్రభుత్వ చర్యలు బెడిసికొడుతున్నాయి. రూ.1200 నుంచి 1400 మధ్య ఉండాల్సిన ఇసుక టన్ను ధర నెలరోజులుగా రూ.2000కుపైగా పలుకుతున్నది.
గ్రేటర్ హైదరాబాద్ పోలీస్ స్టేషన్ల నిర్వహణ ఖర్చును ప్రభుత్వమే భరించాల్సి ఉండగా కొన్నినెలలుగా ఒక్క పైసా విడుదల చేయడం లేదు. దీంతో స్టేషన్లో చిన్న గుండుసూది మొదలు.. డీజిల్ వరకు సొంతంగా భరించాల్సి రావడ�
కాంగ్రెస్ సర్కార్ నుంచి ఎలాంటి భరోసా లేకపోవడంతో వృద్ధ రైతు దంపతులు ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం వడూర్లో చోటుచేసుకున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి దెబ్బ తగిలింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకున్నది. వైఫల్యాల సర్కారుకు అటు ఉపాధ్యాయులు, ఇటు పట్టభద్రులు కర్రుకాల్చి వాత పెట్టారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
‘నీళ్లు లేక పంటలెండిపోతున్నాయి.. సాగునీళ్లు అందించి మా పంటలను కాపాడండి మహాప్రభో..’ అంటూ వేడుకుంటున్నారు భదాద్రి జిల్లాలోని చండ్రుగొండ, ములకలపల్లి మండలాల రైతులు. ఆరుగాలం శ్రమిస్తూ పంటలు సాగు చేస్తున్నామ�
కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తున్న గృహజ్యోతి, గృహలక్ష్మి పథకాలు క్షేత్రస్థాయిలో పూర్తిగా అమలు కావడంలేదు. రాష్ట్రంలోని అర్హులందరికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభు