సిద్దిపేట రూరల్ మండలం అంకంపేట, సీతారాంపల్లి గ్రామాల్లో వందల ఎకరాల్లో వరి పొలాలు ఎండిపోయాయి. ఈ రెండు గ్రామాలే కాదు ఏ ఊరిలో చూసినా వరిపొలాలు ఎండిపోయి కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడూ చెరువుల్ల�
అభివృద్ధి, సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం సరూర్నగర్ డివిజన పరిధిలోని హుడా కాంప్లెక్స్, హుడా కాలనీలో వి
సమగ్ర కుటుంబసర్వేలో పనిచేసి నెలలు గడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్యూమరేటర్లకు డబ్బులు చెల్లించలేని దుస్థితిలో ఉందని ఎన్యూమరేటర్లు, అఖిలపక్షం నాయకులు దుయ్యబట్టారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను నిలిపివేసి చోద్యం చూస్తున్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి దుయ్యబట్టారు.
గత బీఆర్ఎస్ సర్కారు వార్ధా నదిపై బరాజ్ నిర్మాణానికి చర్యలు చేపట్టగా, ఇక దానికి బ్రేక్ పడ్డట్లేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో 2 లక్షల ఎకరాలకు సాగు నీరంద
‘నా మీద కోపం పేదోళ్ల మీద తీసుడేంది? బీదోళ్లపై అక్రమ కేసులు పెట్టి జైళ్లో పెట్టుడేంది? ఇంత కక్షపూరితమా..? ఇసోంటి చెండాలమైన ప్రభుత్వాన్ని నేనెక్కడా చూడలేదు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్య�
గత ప్రభుత్వాలు నిరుపేదలకు సాగు చేసుకుని బతికేందుకు సీలింగ్, అసైన్డ్ పట్టాలు, ప్రభుత్వ భూములను ఇచ్చాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ సీఎం అయ్యాక రైతులందరినీ ఆదుకోవాలన్న సదుద్దేశంతో రైతుబంధు పథకాన
ప్రజాకవి గోరటి వెంకన్న పాడినట్లుగా.. కాంగ్రెస్ పాలనలో పల్లెలు మరోసారి కన్నీరు పెడుతున్నట్లుగా కన్పిస్తున్నాయి. పల్లె ప్రకృతి వనాల విషయంలో ఈ విషయం స్పష్టంగా ప్రస్ఫుటిస్తోంది. నగరాలు, పట్టణాల మాదిరిగాన�
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరువు చాయలు కనిపిస్తున్నాయి. యాసంగిలో సాగైన పంటలకు నీటి తడులు అందించలేక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. చేతికి వస్తుందన్న పంట కండ్ల ముందే ఎండిపోతుండడంతో రైతులు ఆశలు ఆవిరైపోతున్
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన రైతుభరోసా పథకం తూతూ మంత్రంగా అమలవుతున్నది. అరకొర పెట్టుబడి సాయం అందిస్తున్నది. రైతుభరోసా డబ్బుల జమ మొదలై 15 రోజులు దాటినా ఇప్పటివరకూ చాలా మంది రైతులకు అందలేదు.
సాగునీటి కోసం రైతులు తండ్లాడుతున్నారు. చేతికొచ్చిన పంట కండ్ల ముందే ఎండిపోతుంటే దిక్కుతోచక ఆందోళన చెందుతున్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని వివిధ గ్రామాల పరిధిలో పారే ఆకేరు వాగు ఎండిపోయ�
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరికి రెండు రోజుల్లో జరిగిన పైరెండు ఘటనలే నిదర్శనం. నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ ఘటనలో ప్రభుత్వం ఒకో పార్టీతో ఒకో విధంగా వ్యవహరిస్తుండటం�
‘కార్మికులు పనిచేస్తున్నచోట టన్నెల్ కుప్ప కూలింది.. ఆరుగురు ఒకచోట.. ఇద్దరు మరోచోట చిక్కుకున్నారు. మట్టి.. నీళ్లు కలిపి స్లాష్లాగా మారి వారిపైన పడింది.
కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతోనే ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనలో 8 మంది కార్మికుల ప్రాణాలు గాల్లో కలిశాయని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ ఆరోపించారు.