ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించేందుకు బీఆర్ఎస్ బృందానికి అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టించింది. ఇద్దరు ఐజీలు, ముగ్గురు ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, డ
రాళ్లు.. కట్టెలు.. ఇటుకలు.. చెప్పులు.. పట్టాదార్ పాసుబుక్కులు.. ఆధార్ కార్డులు.. ఇలా ఏవి ఉంటే అవి యూరియా కోసం రైతులు క్యూలో పెట్టి యూరియా కోసం నిరీక్షిస్తున్నారు.
కాంగ్రెస్కు రైతుల ఉసురు తగులుతుందని మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పొట్టిగుట్ట, దేవునిగుట్ట తండాల్లో గురువారం ఆయన పర్యటించగా, రైతులు తమ ఎండిన పొలాలను చూప�
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియామవళి అమలుపై తెలంగాణ సర్కారు విచిత్ర వైఖరిని అవలంబిస్తున్నది. సాధారణంగా దేశంలోని ఏరాష్ట్రంలోనైనా కోడ్ అమలు తీరు ఒకేలా ఉంటుంది.
రైతులకు సాగునీరు అందక నిల్వ ఉన్న నీటి కోసం గుర్తుతెలియని వ్యక్తులు చెక్ డ్యామ్కు గండికొట్టిన ఘటన జయశంకర్ భూపాలపల్లి నవాబుపేట శివారులో బుధవారం అర్ధరాత్రి జరిగింది.
రేవంత్రెడ్డి ధనదాహం వల్లే 8 మంది కార్మికులు ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంలో చికుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. వారంతా ఇప్పటికీ సజీవంగా ఉన్నారో, లేదోననే ఆందోళన నెలకొన�
రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేశామని చెప్తున్నా.. అది సంపూర్ణం కాలేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువారం ఆయన మాట్లాడుతూ.. వర్గీకరణ అంటే ఏబీసీడీ �
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దాదాపు నెల రోజుల తర్వాత సచివాలయానికి వచ్చారు. ఆయన చివరగా గత నెల 28న సచివాలయానికి వచ్చారని అధికార వర్గాలు తెలిపాయి. ఆ రోజు ఇం దిరమ్మ ఇండ్లపై సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత ఇప్పటివర�
కాల్వలకు నీటిని విడుదల చేయాలని అధికారుల చుట్టూ తిరిగితిరిగి వేసారిన రైతులు గురువారం జనగామ కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తలాపునే రిజర్వాయర్, ప్రతి గ్రామానికి కాల్వలు ఉన్నా నీటిని ఎందుకు విడుద�
ఒక పక్క పంటలకు నీరందక నానా ఇబ్బందులు పడుతున్న రైతన్నలకు మరోవైపు అధికారుల వేధింపులు మొదలయ్యాయి. నిజాంసాగర్ ప్రధాన కాలువ నుంచి పొలాలకు నీరందించుకుంటున్న రైతులకు చెందిన మోటర్ల స్టార్టర్లు, ఫ్యూజ్లను అధ
ప్రభుత్వాలు మారినంత మాత్రాన ప్రగతిని ఆపొద్దని, వేములవాడలో అభివృద్ధిని కొనసాగించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు, కార్యక
భవిష్యత్ బీఆర్ఎస్దేనని కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్య పడవద్దని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి భరోసా ఇచ్చా రు. మంగళవారం ఆయన పెద్ద కొత్తపల్లి మండలకేంద్రం లో కార్యకర్తలతో సరదాగా గ
కాంగ్రెస్ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు మూతపడుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ప్రారంభించి నెలకాక ముందే బందయ్యింది. ఆదాయం రావడం లేదని, దాన్ని నడుపలేమని నిర్�
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం కేంద్ర ప్రభుత్వంతో పాటు అనేక రాష్ర్టాలను ఆకర్షించి వారు అమలు చేసేలా చేసింది. ఐక్యరాజ్యసమితి మన్ననలు సైతం పొందింది ఈ పథకం.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నీటి సమస్యలు తలెత్తుతుండంతో గ్రామాలు, పట్టణాల్లో మళ్లీ నీటి ట్యాంకర్లు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో ఏదో ఫంక్షన్ జరిగితే తప్పా మిగతా రోజుల్లో నీటి ట్యాంకర్లు కనిపించ�