సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావుపై అక్రమ కేసులు తగవని రైతుబంధు సమితి రాష్ట్ర కౌన్సిల్ మాజీ సభ్యుడు దేవీరవీందర్ అన్నారు. శనివారం గజ్వేల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు పి.రాములు. గ్రామం దొడగుంటపల్లి, పె ద్దమందడి మండలం. ఇతనికి పెద్దమందడి కోఆపరేటివ్ బ్యాంకులో రూ.ల క్షా15వేల అప్పు ఉంది. 2019లో రూ.లక్షా 95 వేలు రుణం తీసుకుంటే, బీఆర్ఎస్ ప్రభుత్వంల�
ఏడాది క్రితం వరకు ఎటుచూసినా పచ్చని పొలాలతో కళకళలాడిన జనగామ ప్రాంతంలో ఇప్పుడు మళ్లీ దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చాక అదునుకు గోదావరి జలాలు అందించి ఏండ్ల నాటి కరు
రాష్ట్రంలో తీవ్ర విద్యుత్తు సంక్షోభం పొంచి ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ఫిబ్రవరిలోనే గరిష్ఠ విద్యుత్ డిమాండ్ నమోదయిన నేపథ్యంలో రానున్న కాలంలో గడ్డుపరిస్థితులు తప్పేలాలేవని అంచనా �
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన రోళ్లవాగు ప్రాజెక్టుపై నేటి కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నది. గత ప్రభుత్వ హయాంలో 95 శాతం మేర ప్రాజెక్టు ఆధునీకరణ పనులు పూర్తవగా, కేవలం షెట్�
సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ బోర్డుల పాఠశాలల్లో తెలుగు తప్పనిసరి చట్టం అమలుపై కాంగ్రెస్ సర్కారు అబద్ధాలు ప్రచారం చేస్తున్నది. గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి అమలుచేయలేదని కేసీఆర్ ప్రభుత్వంపై అభాం�
ఎస్ఎల్బీసీ ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ స్పష్టంచేశారు. వనపర్తిలో నిర్వహించిన సీపీఎం జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ పాలనలో సర్కార్ ఉద్యోగులు కొందరు బరితెగిస్తున్నారు. చేయి తడిపితేనే పనులు చేస్తున్నారు. అన్ని శాఖల్లోనూ అవినీతి మరకలు కనిపిస్తున్నాయి. ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 14 నెలల్లో 15 మంది అధికారులు ఏస
పౌల్ట్రీ రైతులను ప్రోత్సహించాలని కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవటం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. శుక్రవారం పట్టణంలోని డిగ్రీ కళాశాల మైదానంలో సిద్దిపేట జిల్లా పౌల్ట్రీ
గత ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేసి తప్పు చేశామని పలువురు కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీనేనని స్పష్టం చేశారు. ప్రజాపాలన అంటూ వచ్చిన రే�
తిర్యాణి మండల కేంద్రం సమీపంలోని చెలిమెల (ఎన్టీఆర్ సాగర్) ప్రాజెక్టు కాలువలు పిచ్చిమొక్కలతో నిండి నీరందించలేని దుస్థితి నెలకొనగా, రైతాంగం యాసంగిపై ఆశలు వదులుకుంటున్నది. ప్రాజెక్టు, కాలువల నిర్వహణ సర�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూములు కొనుగోలు చేసుకునేవారు ఒక్కరోజు ముందు స్లాట్ బుక్ చేసుకుంటే చాలు.. తెల్లారి రిజిస్ట్రేషన్లు పూర్తి అయ్యేవి... కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మకందారులు, కొనుగోల�
ఓల్డ్ మారేడ్పల్లి బస్తీవాసుల సొంతింటి కలను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తమ సొంత స్థలంలో కట్టించిన డబుల్ బెడ్రూం ఇండ్లన
మల్కపేట కాలువ పరీవాహక గ్రామాల రైతులు కాలువ నీళ్ల కోసం చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఉంటామని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య భరోసానిచ్చారు.