తమ సమస్యలను పరిష్కరించాలని, హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు, మధ్యాహ్న భోజన కార్మికులు తలపెట్టిన ఆందోళన కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటోంది. ఎన్నికల హామీలను అమలుచేయా�
కందులు, జొన్న లు, సన్ప్లవర్, మొక్కజొన్న, వరి తదితర రైతులు పండించిన పంటలన్నింటినీ కేం ద్రంతో సంబంధం లేకుండారాష్ట్రం పూర్తిస్థాయిలో రైతుల నుంచి కొనుగోలు చేయాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. క�
కొత్త రేషన్కార్డుల కోసం పేదలు పడుతున్న బాధలు అన్నీఇన్నీ కావు.. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ సర్కార్ నిర్వహించిన ప్రజాపాలన సభల్లో నెట్టుకుంటూ వెళ్లి మరీ దరఖాస్తులు చేసుకున్నారు. కార్డులు వస్తాయని నమ
ప్రతి ఇంటికీ శుద్ధి చేసిన జలాలు అందించాలన్న బృహత్తర లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మిషన్ భగీరథ పథకం నిర్లక్ష్యానికి గురవుతున్నది. చిన్న చిన్న సమస్యలుంటే పరిష్కరించి తాగునీరు ఇవ్వాల్స�
జీవితం మొదడి అడుగుతోనే ప్రారంభమవుతుందని, ఉద్యో గం చిన్నదా, పెద్దదా అనే అనుమానాలు వద్ద ని, కష్టపడితే విజయం ఖాయమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలోని విపంచి కళానిలయంలో �
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రైతులు పం డించి వరి ధాన్యానికి మద్ధతు ధరతోపాటు బోనస్ రూ.500 చెల్లించి వరి ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పారు. అధికారంల�
Ration Cards | రేషన్ కార్డుల జారీలో విచారణ పేరిట జాప్యం చేస్తున్నట్లు దరఖాస్తుదారుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేషన్ కార్డుల కోసం దరఖాస్తుదారులు ఎదురుచూపులు తప్పడం లేదు.
GPO | గ్రామాల్లో గ్రామ పాలన అధికారుల (జీపీవో)ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 10,954 విలేజ్ లెవల్ ఆఫీసర్స్ పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది.
Harish Rao | రుణమాఫీపై కాంగ్రెస్ సర్కారు పచ్చిమోసం చేసిందని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి దేవుళ్లు, చర్చి, దర్గాలపై విశ్వాసం ఉంటే, ఇచ్చిన హామీ మేరకు రూ.31 వేల కోట్ల రుణ
‘అక్రమ అరెస్టులతో ప్రభుత్వాన్ని కొనసాగించలేవు రేవంత్ రెడ్డి’ అని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు హెచ్చరించారు. తనను పోలీసులు హైదారాబాద్ లో హౌస్ అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చకపోతే ఆ పార్టీని గద్దె దింపే వర కు బాధ్యత తీసుకుంటామని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు స్పష్టం చేశారు. పట్టణంలో రైతు ఐక్యకార్యాచరణ కమిటీ, జేఏసీ
‘తలాపునే పారుతుంది గోదారి... మన బతుకులు ఎడారి’ అని ఉద్యమ సమయంలో గోదావరి నది గురించి ప్రతి ఒక్కరం గుర్తుచేసుకునే వాళ్లమని, కేసీఆర్ తన పాలనలో గోదావరి నదిని సస్యశ్యామలం చేసి జీవనదిలా మార్చారని, నేడు కాంగ్రె