అధికారుల నిర్లక్ష్యం ఆ కొలాం గ్రామానికి శాపంగా మారింది. కేసీఆర్ సర్కారులో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగు నీరందగా, ప్రస్తుతం పైపులైన్కు మరమ్మతులు చేసే నాథుడు లేక ప్రజానీకం అవస్థలు పడాల్సి వస్తున్�
నిరుడు యాసంగి వరకు నిండుకుండల్లెక్క కనబడ్డ జలాశయాలు, వాగులు, చెరువులు నేడు ఎండిపోయి ఎండమావులయ్యాయి. నాడు ఎర్రటి ఎండల్లో చెరువులు మత్తళ్లు దుంకినయి. వరి పొలాల్లో చివరి మడి నిండిపోయి ఒడ్ల మీది నుంచి నీళ్ల�
కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు సత్వరమే నిధులను కేటాయించాలని అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వినతిపత్రం అందించారు.
అభివృద్ధే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందని మల్కాజిగిరి సర్కిల్ జేఏసీ అధ్యక్షుడు వెంకన్న అన్నారు. మల్కాజిగిరి అభివృద్ధి కోసం రూ.384.82 కోట్ల నిధులను మంజూరు చేయించి.. నియోజకవర్గ ప్రజలకు అండగా నిల�
ఏజెన్సీ ఆదివాసీ గిరిజన ప్రాంతాలకు గోదావరి నీళ్లు రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం జల దోపిడీకి పాల్పడుతున్నదని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆవునూరి మధు ఆరోపించారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హెచ్సిటీ ప్రాజెక్టు ఆదిలోనే అబాసుపాలవుతుంది. ట్రాఫిక్ రద్దీ నివారణలో భాగంగా పలు చోట్ల రహదారులను విస్తరించాలని నిర్ణయించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
లబ్ధిదారుల ఎంపిక విషయంలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఉపాధి కల్పన కోసం దరఖాస్తు చేసుకున్న పలువురు దివ్యాంగులు రోడ్డెక్కి ధర్నాకు దిగారు. ఈ ఘటన బోనకల్లు మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది.
ములు గు జిల్లాలో మక్కజొన్న పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, విత్తన సంస్థల నుంచి పరిహారం అందే లా చూస్తుందని రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి హామీ ఇచ్చారు.
ప్రభుత్వం రైతుల వ్యవసాయంతోపాటు గృహాలకు నిరంతర విద్యుత్ ఇస్తున్నామని చెబుతున్న ప్రకటనలు కాగితాలవరకే పరిమితమవుతున్నాయి. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా ఎప్పుడు పడితే అప్పుడు కరెంట్కు కత్తెర ప�
సంగారెడ్డి జిల్లాలో ఇటీవల కురిసిన వడగండ్ల వానకు 184 ఎకరాల్లో పంటనష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను అందజేసింది. అంతకంటే ఎక్కువగానే పంటనష్టం జరిగిందని రైతులు చెబుతున్నారు.
దశాబ్దాల అనుభవం కలిగిన సీనియర్ వైద్యులున్నరు.. నాడీ పట్టిన వెంటనే రోగ నిర్ధారణ చేయగల ధీశాలులుగా పేరు గడించారు.. అయితేనేం..! వారందరికీ చేతి నిండా పనిలేదు. వైద్య సేవలనగానే సిద్ధం అంటూ ముందడుగు వేసే నర్సింగ్�
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణ పేదల సంఘం ఆధ్వర్యంలో నల్లగొండ ఆర్డీఓ కార్యాలయం సోమవారం ఎదుట ధర్నా చేశారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు �
రాష్ట్రంలో, ముఖ్యంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో రైతులు కన్నీరు పెడుతున్నా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి పట్టడం లేదని, గ్రామల్లో తాగు నీరు దొరకని పరిస్థితి ఏర్పడిందని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద�