అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో బోనకల్లు గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు.
Munugodu | మునుగోడు నియోజకవర్గం చండూరు మండలంలోని బోడంగిపర్తి గ్రామంలో సాగునీరు లేక ఎక్కడికక్కడ పంటలు ఎండుతున్నాయి. భూగర్భజలాలు అడుగంటడంతో బోర్లలో నీళ్లు రావడం లేదు. వచ్చినా ఆగిఆగి పోస్తుండడంతో వరి చేలకు ఎటూ �
Yaddari | ఎండిన పొలంలో కనిపిస్తున్న ఈ యువ రైతు పేరు మల్లికార్జున్రెడ్డి. ఊరు ఎర్రంబెల్లి. మూడెకరాల భూమి ఉంది. సాగునీటి సమస్య వచ్చే అవకాశం ఉందని గ్రహించి ఎకరం మాత్రమే సాగు చేశాడు. ఇప్పుడు ఆ ఎకరం కూడా చేతికొచ్చే �
కాంగ్రెస్ పదిహేను నెలల పాలనలో అన్నిరంగాల్లో విఫలమైందని విమర్శలు ఎదుర్కొంటున్నది. రేవంత్ సర్కార్కు కనీసం టెన్త్ పరీక్షలు కూడా నిర్వహించడం చేతకావడం లేదని విపక్షాల నేతలు, విద్యార్థులు, విద్యావేత్తల�
తమ నియోజకవర్గంలోని ముత్యంపేట నిజాం చక్కెర ఫ్యాక్టరీని తెరిపించి చెరుకు రైతులను ఆదుకోవాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల డిమాండ్ చేశారు. గురువారం శాసనసభ జీరో అవర్లో ఆయన మాట్లాడారు. మూత
సర్కారు ముందు చూపులేక పోవడం, వర్షాలు వచ్చిన సమయంలో రిజర్వాయర్లు నింపుకోక పోవడం వల్ల ప్రస్తుతం రైతులు సాగు చేసిన పంటలకు సాగునీరు అం దడం లేదు. దీంతో సాగు చేసిన పంటలు ఎండిపోవడంతో రైతులు లబోదిబో మంటున్నారు.
రాష్ట్రంలో ప్రజా పాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షస పాలన చేస్తోందని, గ్రామాల్లో తాజా మాజీ సర్పంచులు చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతోందని మాజీ స�
ఆత్మకూర్.ఎస్ మండలంలోని పలు గ్రామాల్లో రైతులు వరితోపాటు మిర్చి కూడా సాగు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎస్సారెస్పీ కాల్వల్లో నీళ్లు వస్తాయని భావించి వేలకు వేలు పెట్టుబడి పెట్టారు.
అసెంబ్లీ బడ్జెట్ 2025 - 26 సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధత, అనుభవలేమితో ప్రజలు అవస్థలు పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బీజేపీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సమర్థ�
మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఎన్నికల హామీలో భాగంగా అర్హులైన రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ రూరల్ మండలం కస్నాతండాకు చెందిన రైతు భూక్యా నాగేశ్వరరావు అర్ధనగ్నంగా, మెడ
కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీరు విడుదల చేయకపోవడంతో సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రాంతంలో దేవాదుల కాల్వలు చెత్తాచెదారం, ముళ్లపొదలతో మూసుకుపోయాయి. అసలే దుర్భిక్ష ప్రాం తం..
కాంగ్రెస్ పాలనలో రైతన్నలు కాడి వదిలేస్తు న్నారు. రేవంత్ అసమర్థ పాలనలో సాగు నీళ్లు రాక, పెట్టుబడికి పైసల్లేక దిక్కుతోచని స్థితిలో అన్న దాతలు వ్యవసాయం చేయలేక చేతులెత్తేస్తున్నారు. సాగు నీరు లేక ఇళ్లు వి
మిషన్ భగీరథ పథకం ఉన్నా ప్రభుత్వ నిర్లక్ష్యం.. క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో తాగునీటి కోసం ప్రజలు తల్లడిల్లుతున్నారు. పైపులైన్ల లీకేజీలు, పగుళ్లు ఏర్పడినా పట్టించుకునే వారు లేకపోవడంత�
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన వల్లే ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల కింద పంటలు ఎండుతున్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు.