కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనలో శాంతియుత నిరసనలకు తావు లేకుండా పోయింది. సమస్యల పరిష్కారం కోసం గొంతెత్తే అవకాశమే లేకుండా ప్రభుత్వం నిర్బంధ కాండ విధించింది. ఖాకీలతో రాజ్యాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ ప్ర
ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి తమకు ఇచ్చిన హామీ ప్రకారం రూ.18,000 జీతం ఇవ్వాలని ఆశ వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆశ వర్కర్లు ఆందోళన చేపట్టారు. సోమవారం చలో హైదరాబాద్క�
‘ఏ కుటుంబానికి అయితే 2లక్షల రూపాయలకు మించి రుణం ఉంటుందో ఆ రైతులు రూ.2లక్షలు పైబడి ఉన్న రుణాన్ని మొదట బ్యాంకుకు చెల్లించాలి. ఆ తరువాత అర్హత గల రూ.2లక్షల మొత్తాన్ని రైతు కుటుంబాల రుణఖాతాలకు బదిలీ చేయడం జరుగుత
నర్సాపూర్ నియోజకవర్గం హత్నూరా మండలంలోని రొయ్యపల్లి, నాగారం, షేర్ఖాన్పల్లి, అక్వంచగూడా గ్రామాలను జిన్నారం మండలంలో కలపాలని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి సోమవారం అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుక�
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి అన్నారు. అనుముల మండలంలోని గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నేనావత్ అశోక్నాయక్, �
అబద్ధపు మాటలు.. మోసపూరిత ప్రకటనలు.. రేవంత్ సర్కారు రైతులకు నిలు వు పంగనామాలు పెట్టింది. గత 16 నెలలుగా రుణమాఫీ చేస్తామని దేవుళ్లపై ఒట్లు వేసిన ముఖ్యమంత్రి.. తాను వేసిన ఒట్లను గట్టుమీద పెట్టేశాడు. ఇప్పటి వరకు
పవిత్ర రంజాన్ మాసంలో పేద ముస్లిం కుటుంబాలకు కేసీఆర్ రంజాన్ తోఫా ఇచ్చేవారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దానిని బంద్ చేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం సాయంత్ర గజ్వేల�
సాగునీరు అం దక పంటలు ఎండుతున్నాయి.. తమ పంటలకు సాగునీరు విడుదల చేసి కా పాడాలంటూ అలంపూర్ తాలూకా రైతులు డిమాండ్ చేశారు. సోమవారం అయిజ మండల పరిధిలోని పులికల్, రాజపూర్, మేడికొండ, సింధనూర్, కొత్తపల్లి, బైనపల్
‘సమగ్ర పంటల బీమా పథకాన్ని పునరుద్ధరిస్తాం. పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటాం. పంటల బీమా పథకానికి రైతులు చెల్లించాల్సిన ప్రీమియం కూడా మేమే చెల్లిస్తాం’ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హ�
గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టిన తమకు ఏడాదిన్నర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నదని బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్
ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రైతులు, వ్యవసాయ కూలీలను నట్టేట ముంచిందని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు ఆరోపించారు.
రూ.2 లక్షలకుపైగా రుణాలున్న రైతు కుటుంబాలకు రుణమాఫీ చేసేది లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు శనివారం అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఈ ప్రకటన నేపథ్యంలో రుణమాఫీకి మంగళం పాడటంతో అన్నదాతలు ఆగ్రహం వ్