రేషన్ కార్డుల పంపిణీలో దళారుల రాజ్యం నడుస్తున్నది. మధ్య దళారులు, పౌర సరఫరాల సిబ్బంది కుమ్మక్కై అర్హుల నుంచి ఇష్టారీతిన వసూళ్లకు తెర తీశారు. ఏకంగా అసిస్టెంట్ సప్లయి ఆఫీస్లోనే దుకాణాలు తెరిచారు. రాజేంద
అత్త చచ్చిన ఆరు నెలలకు కోడలు గుర్తుకు తెచ్చుకొని ఏడ్చినట్లు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారం. కృష్ణానదికి వరద వచ్చిన నెల రోజులకు శ్రీశైలం గేట్లు ఎత్తిన తర్వాత కూడా కృష్ణానది నీళ్లను లిఫ్ట్ చేయకపోత�
కాంగ్రెస్ సర్కారు వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పాటై 18 నెలలవుతున్నా ఇప్పటి వరకు ఒక్క కొత్త నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదని ఆగ్ర హం వ్యక్తం చేశారు
ఖమ్మం జిల్లాలో విద్యార్థి, ఉపాధ్యాయుల నిష్పత్తితో పోల్చితే ఉపాధ్యాయుల సంఖ్య అవసరానికి మించి ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నప్పటికీ పలు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఉపాధ్యాయుల సర్దుబా
రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల మూసివేత పరంపర కొనసాగుతున్నది. తాజాగా ఈ విద్యాసంవత్సరంలో మరో ఐదు కాలేజీలు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ)గుర్తింపునకు దరఖాస్తు చేసుకోలేదు.
వానకాలం సీజన్ మొదలైనా రాష్ట్రంలో చేపల పిల్లల ఉచిత పంపిణీపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పంపిణీ ఉందా లేదా అని ప్రశ్నిస్తున్నారు.
ములుగులో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు సిద్ధమైన బీఆర్ఎస్పై కాంగ్రెస్ సర్కార్ జులుం ప్రదర్శించింది. ఈ నెల 3 నుంచే జిల్లా వ్యాప్తంగా అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేస్తున్నది.
పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్పులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సాగర్ రహదారిపై రాస్తారోకో, ఆందోళన నిర్వహించారు.
Satyavati Rathod | నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు నాట్లు వేసుకునే సమయంలో రైతుబంధు ఇచ్చి ఆదుకుంటే..ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల ఓట్లను దృష్టిలో పెట్టుకుని రైతు భరోసా నిధులను వేసిందని మాజీ మంత�
పచ్చని చెట్లను చెరబట్టి పర్యావరణాన్ని ధ్వంసం చేయడం, వందల ఎకరాల భూములను స్వాహా చేయడమే కాంగ్రెస్ ప్రజాపాలన లక్ష్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నది రేవంత్రెడ్డి ప్రభుత్వం.
ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురైన సరే..ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగపడే విధంగా మాత్రం ప్రభుత్వ భూములు కేటాయించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నది.
గ్రామాల్లో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపో యింది. కాంగ్రెస్ పాలనలో పల్లెలు సమస్య లతో సతమతమవుతున్నాయి. నిధులు రాక, పాలక వర్గాలు లేక గ్రామ పంచాయతీల్లో అభి వృద్ధి కుంటుపడి పాలన అస్త వ్యస్తంగా మారింది. ప్రత్యే�
‘మంత్రిని కలిసి మా సమస్యలు చెప్పుకుందామంటే మమ్మల్ని అరెస్టు చేస్తారా?’ అంటూ భద్రాద్రి జిల్లా చుంచుపల్లి మండలం మాయాబజార్ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మా గోడును మంత్రికి చెప్పుకునే అవకాశమూ లేదా?’ అంటూ
అబద్ధాల పునాదులపైనే రేవంత్రెడ్డి పాలన కొనసాగుతోందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి విమర్శించారు. ఆరు గ్యారెంటీలు, నాలుగు వందల అబద్ధపు హామీలతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్�