కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై అన్ని వర్గాల్లోనూ తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. ఏడాదిన్నర క్రితం అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ ఏ వర్గాన్నీ సంతృప్తి పరచడం లేదు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ పూర్తిగా అమలుచే
హనుమకొండ బాలసముద్రంలోని అంబేద్కర్నగర్లోని డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా సర్కారు మీనమేషాలు లెక్కిస్తున్నది. లబ్ధిదారులకు గత ప్రభుత్వం ప్రొసీడింగ్స్ ఇచ్చినా ప్రస్తుత క�
ఎండాకాలమంతా సూర్యుడి భగభగలతో సతమతమైన ప్రజలు.. మృగశిర కార్తె రోజు(జూన్-8)న చేపలు తిని ఎండల నుంచి కాస్త ఉపశమనం పొందుతారనేది నానుడి. అయితే, ఈసారి మృగశిర కార్తె జిల్లాలోని మత్స్యహారులకు బ్యాడ్న్యూస్ తీసుకొ
వానకాలం ప్రారంభమై ఆశించిన వర్షాలు కురుస్తున్న తరుణంలో ఫర్టిలైజర్ దుకాణాల్లో ఎరువులు అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈసారి వర్షాలు ముందుగానే కురుస్తున్న నేపథ్యంలో రైతులు సాగు చేసే
జిల్లా ఇన్చార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల ఖమ్మం కలెక్టరేట్లో జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులతో పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు రాష్ట్ర ఉప ము�
గతేడాది సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాలకు తెగిన చెరువు కట్టలకు తొమ్మిది నెలలైనా మరమ్మతులు చేయలేదని.. రైతులు పంటలు ఎలా పండిస్తారని మాజీ ఎం పీ, బీఆర్ఎస్ పార్టీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కాంట్రాక్టు అధ్యాపకులుగా పనిచేస్తున్న వారిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెగ్యులర్ చేసింది. తెలంగాణ ఏర్పాటుకు ముందు వీరిని పట్టించుకున్న నాయకులు, సర్కార్ లేదు.
నిర్వాహకులు ధాన్యాన్ని దర్జాగా దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టానుసారంగా తూకాలు వేస్తూ అన్నదాత జీవితాలతో ఆడుకుంటున్నారు. వారు చెప్పింది వింటే ఏ కొర్రీ లేకుండా ధాన్యం తూకం చేసి
ప్రజా పాలనే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకుపోతున్నదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం నగరంలో సోమవారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో భట్టి విక్రమార్క ము�
పథకాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నదని, కాంగ్రెస్ పథకాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు.
రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్, సిద్దిపేట, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీగా పొగాకు పంటను సాగు చేస్తున్నారు. గత సంవత్సరం క్వింటాల్కు రూ. 15 నుంచి 16వేలు ధర పలుకగా, ఎకరాకు నికరంగా ప్రతి రైతు�
ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని ప్రభుత్వం ఓవైపు ప్రకటిస్తూనే ...మరో వైపు పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య కుదింపునకు ఉత్తర్వులు జారీచేయడంపై రచ్చ మొదలైంది.
ఇందిరమ్మ ఇండ్ల పత్రాల పంపిణీ కార్యక్రమం రసాభాస అయ్యింది. కాంగ్రెస్ నాయకుల మధ్య వివాదం తలెత్తింది. నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
నిజామాబాద్ జిల్లా పసుపు పంటకు ఎంతో ప్రసిద్ధి. ఇక్కడి రైతులు ఎక్కువగా పసుపు పంటను సాగుచేస్తారు. కానీ ప్రస్తుతం పసుపు రైతులు ఇతర పంటల వైపు ఆసక్తి చూపుతున్నారు.