మూసీ సుందరీకరణ పేరిట ఖరీదైన భూములే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తున్నది. మూసీ ప్రాజెక్టు పేరిట ఇప్పటికే పరీవాహక ప్రాంతాల్లోని పలుచోట్ల సర్వేలు, నోటిఫికేషన్లు వెలువరించి ప్రజలను
తీవ్ర ఇబ్బ�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. నగరవాసులు ట్రాఫిక్ నరకాన్ని చూస్తున్నారు. ఒక్కో జంక్షన్ దాటాలంటే.. 5 నుంచి 9 నిమిషాలు పడుతుందంటే.. పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గంటల తరబడి వాహనదారులు ట్ర
కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు శాతిభద్రతలు కరువయ్యాయి. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన కొంత మంది పోలీసులే భక్షకులుగా మారి ఇసుక, భూ సెటిల్మెంట్లలో చేతులు కలుపుతూ అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం నిబంధనలు సై�
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణనలో భాగంగా రాష్ట్రంలో ఆ ప్రక్రియ నిర్వహణకు కాంగ్రెస్ సర్కార్ ప్రణాళికలు రూపొందిస్తున్నది. అందులో భాగంగా తొలి విడత జనగణనను మే 11న ప్రారంభించి జూన్ 9న పూర
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నదని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ ఆరోపించారు. ఉద్యమ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ రెండు�
బీడీ కార్మికులకు రూ.4వేల పింఛన్ పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అమలు చేయకుండా మోసం చేసిందని సిద్దిపేట మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేరుగు రాజనర్సు ఆరోపించారు.
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో నిరుద్యోగులు కాంగ్రెస్ సర్కారుపై మండిపడుతున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీ అమలుకాని �
రాష్ట్రంలో రాక్షస పాలన నడస్తున్నదని, ముఖ్యమంత్రి రేవంత్ ప్రభుత్వంలో కులవివక్ష కొనసాగుతున్నదని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు. గంగాధర మండలం గర్శకుర్తిలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహ�
తెలంగాణను సీఎం రేవంత్ అప్పుల ఊబిలోకి నెట్టేశారని, గత 10 నెలల్లో ఆయన సర్కార్ అడ్డగోలుగా తెచ్చిన అప్పులు వార్షిక రుణ సమీకరణ లక్ష్యాన్ని దాటి 128 శాతానికి చేరాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కు మార్�
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేంళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై ఆర్టీసీ యూనియన్లు మండిపడుతున్నాయి.
గాంధీ సరోవర్ పేరిట మధు పార్క్ అపార్ట్మెంట్ను ఖాళీ చేయాలని రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్పై తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. ‘మమ్మల్ని ఖాళీ చేయమనే బదులు సీఎం రేవంత్రెడ్డిని ఇంత విషమిచ్చి చంపమనం�
దేశీయ బల్క్ డ్రగ్ క్యాపిటల్గాను..గ్లోబల్ వ్యాక్సిన్ హబ్గా వెలుగొందుతున్న హైదరాబాద్ ఖ్యాతి రానున్న రోజుల్లో మసకబారనున్నదా..? అంటే పరిశ్రమ వర్గాలనుంచి అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఫార్మా రంగంప