దేశంలోనే రెండో అతిపెద్ద నైట్ సఫారీ పార్క్ ప్రతిపాదనలు అటకెక్కాయి. విదేశీ తరహాలో నిశాచర వన్య మృగాలతో పర్యాటక ప్రాంతాన్నీ అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తీర్చిదిద్ది కార్యరూపంలోకి తీసుకొచ్చినా... కాంగ్రె
పదేండ్ల కాలంలో కేసీఆర్ సర్కారు వైద్యానికి పెద్దపీట వేస్తే, రేవంత్ ప్రభుత్వం దాన్ని విస్మరిస్తున్నది. బస్తీ దవాఖానలు మొదలుకొని జిల్లాలోని ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఈఎన్టీ వంటి పెద్దాసుపత్రుల వరకు స�
మండల పరిధిలోని నల్లచెరువు గ్రామంలో పూరి గుడిసెలున్న నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు రాకపోవడం చాలా దురదృష్టకరమని ప్రజలు వాపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్ల
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటుతున్నా పేదలకిచ్చిన హామీలు మాత్రం నెరవేరడంలేదు. కేవలం ఆరు గ్యారెంటీలు, ఒకట్రెండు పథకాల గురించి ప్రస్తావించడం మినహా మిగతావాటి ఊసే లేదు.
కాంగ్రెస్లో కుమ్ములాటలు.. ఆధిపత్య పోరు ఇందిరమ్మ ఇండ్లకు అడ్డంకిగా మారుతున్నాయి. దీనికి నిదర్శనం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గాలే! నిబంధనల ప్రకారం ఇందిరమ్మ కమిటీల
నిత్యం పేదప్రజలకు అందుబాటులో ఉంటూ వందలాది మంది రోగులకు వైద్యసేవలందించే ఏరియా ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత వెంటాడుతున్నది. సరిపడా సిబ్బంది లేకపోవడంతో ఉన్నవారిపైనే అధిక భారం పడుతున్నది. మరోవైపు సిబ్బంది �
జొన్న పంట డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కాకపోవడం తో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ మండల కన్వీనర్ రాజారాం, మాజీ నెట్ క్యాప్ డైరెక్టర్ చిలుకూరి భూమన్న అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాపు కాస్తడనుకున్నాం... కానీ మమ్మల్ని కాష్టంలో పెట్టే పరిస్థితి తీసుకువస్తున్నడు. తమ ఊరిప్రక్కనే ఉన్న నాయకుడిని ముఖ్యమంత్రిగా గెలిపిస్తే కష్టాల నుంచి బయట పడేస్తడనుకున్నం.
కేసీఆర్ పాలనలో గంగపుత్రుల అభివృద్ధికి రూ. 1000 కోట్ల ఖర్చు చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం గంగపుత్రుల అభివృద్ధికి రూపాయి నిధులు ఖర్చుచేయలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు.
ఎన్నో సంవత్సరాలు వేడుకున్నారు.. మరెన్నోసార్లు వినతిపత్రాలు ఇచ్చారు.. కాళ్లరిగేలా తిరిగారు.. తమ బాధలను ఎలా చెప్పాలో అలా వ్యక్తపరిచారు. ఏంచేసినా ఆంధ్రా పాలకులు కనికరం చూపలేదు కదా కనీసం స్పందించలేదు. తెలంగా�
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అష్టకష్టాలు పెడుతున్నది. యాసంగిలో సాగు నీళ్లు ఇవ్వక అరిగోస పెట్టింది. కళ్ల ముందే వరి పంట ఎండిపోతుంటే.. నరకయాతన పడి రక్షించుకొని.. అనేక తంటాల నడుమ ధాన్యం అమ్ముకున్న అన్నదాత.. రె�
కార్మికుల సంక్షేమాన్ని కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్వీ ర్యం చేస్తున్నాయని, వాటి మెడలు వంచి ఉద్యమాలతో హక్కులు సాధించుకుందామని బీఆర్ఎస్ హనుమకొం డ జిల్లా అధ్యక్షుడు దాస�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉత్తమ వైద్య సేవలు అందించడంలో రాష్ట్రస్థాయిలో ఒక వెలుగు వెలిగిన నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖాన (జీజీహెచ్)లో ప్రస్తుతం నిర్లక్ష్యం తాండవిస్తున్నది. పేదలకు వైద్య సేవలు అంద