జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక తీవ్ర వివాదానికి దారి తీస్తున్నది. ఇందిరమ్మ ఇండ్లు పూర్తిగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకే ఇస్తున్నారని అన్ని గ్రామా ల్లోనూ తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది.
ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శుభప్రద్ పటేల్ అన్నారు. అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ.. అన్నదాతలపై సీఎం రేవంత్రెడ్డికి లేదని మండిపడ్డారు.
విద్యాహక్కు చట్టం 2009ని అమలు చేయలేమని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల తేల్చి చెప్పాయి. 2009లో దేశ వ్యాప్తంగా విద్యా హక్కు చట్టం 2009న ప్రభుత్వం ఆమోదించింది.
కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం జరిగిన ఉమ్మడి జిల్లా సమీక్షతో జిల్లా ప్రజలకు ఎలాంటి ఉపయోగమూ లేదని బీఅర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు విమర్శించారు.
కొత్త రేషన్ కార్డుల కథ డంపింగ్యార్డుకు చేరినట్లు కనిపిస్తున్నది!. సర్వే ప్రక్రియలో తీవ్ర జాప్యంపై దరఖాస్తుదారుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రేషన్ కార్డుల కోసం ద�
మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించడానికి ప్రభుత్వం స్త్రీనిధి ద్వారా రుణాలను మంజూరుచేస్తున్నది. ప్రతిఏటా లక్ష్యాన్ని మహిళా సంఘాలు సాధ్యం చేసుకుంటున్నప్పటికీ ఈసారి నెరవేరుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతు
వరంగల్లోని ఎంజీఎం దవాఖానకు కష్టాలు తప్పడం లేదు. పలు విభాగాల్లో నెలకొన్న సమస్యలు వీడడం లేదు. అధికారులు పర్యవేక్షించక.. ప్రజాప్రతినిధులు పట్టించుకోక పేదలకు వైద్య సేవలు అందడం లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు రావడం లేదని, ఇల్లు ఇస్తామని చెప్పి మోసం చేశారని హనుమకొండ జిల్లా రాంనగర్కు చెందిన మహమ్మద్ పాషా శుక్రవారం వరంగల్ పోలీసు హెడ్ క్వార్టర్స్ ఎదుట ఉన్న హో�
రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆమె శుక్రవారం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై అవలంబిస్తున్న నిర్లక్ష్యాన్ని తెలియజే
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్ కుటుంబంపై రేవంత్రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని, రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్, హరీశ్రావుకు నోటీసులు జారీ చేశారని బీఆర్ఎస్ గజ్వేల్ ని�
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పలు కార్యక్రమాలకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్
కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రవేశ పెట్టిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని నీరుగారుస్తున్నది. హరితహారం పేరును వనమహోత్సవంగా మార్చిన ప్రభుత్వం ప్రతి ఏటా నాటే మొక్కల సంఖ్యను క్రమంగా తగ్గిస్తూ వస్తున్నది. �