ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నయవంచనకు పాల్పడిన కాంగ్రెస్ సర్కారును నిలదీసిన నిరుద్యోగుల చేతులకు సంకెళ్లు వేస్తారా ? అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మ
వాక్ స్వాతంత్య్రంలో భాగమైన ప్రశ్నించే హక్కును కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తుందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలను అడిగినా, అవినీతి అ�
రాష్ట్రంలో కమీషన్లతో పాటు పోలీసు రాజ్యం నడుస్తోందని మాజీమంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా ఒక్క రూపాయి అభివృద్ధి కూడా జరగలేదన్నా
సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుల వేధింపులకు అధికారులు బెంబేలెత్తి పోతున్నారు. గంటల తరబడి ప్రభుత్వ కార్యాలయాల్లో తిష్టవేసి తమ కార్యకర్తలకు, తాము చెప్పిన వారికి మాత్రమే పనులు చేయాలని హుకుం జారీ చేస్
కాంగ్రెస్ పాలనలో ప్రొటోకాల్ ఉల్లంఘన యథేచ్ఛగా కొనసాగుతున్నది. సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని కల్యాణి గార్డెన్స్లో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ గురువారం జరిగింది.
కాంగ్రెస్లో కొండా దంపతుల వివాదం కొనసాగుతున్నట్టేనా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఇటీవల చేసిన వరుస వివాదాస్పద వ్యాఖ్యలు ఉమ్మడి కాంగ్రెస్ నేతల్లో కలకలం రేపుత
హైకోర్టు ఆదేశాలతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. అధికారులు ఏర్పాట్లలో ఉండగా.. ఆశావహులు అటు పార్టీ పెద్దలు, ఇటు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించిన తరువాతనే రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసెంబ్లీ�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఒరిగిందేమీ లేదని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు ఆరోపించా�
కాంగ్రెస్ సర్కారు కర్షకులను విస్మరిస్తున్నది. ప్రభుత్వానికి ముందస్తు చూపు కరువైన తరుణంలో రైతాంగం అవస్థలు పడుతున్నది. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏర్పడిన యూరియా కొరత అన్నదాతలను ఆందోళనకు గురిచే�
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు నత్తనడకన జరుగుతున్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలో మొదటి దశలో 300 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయగా.. ఈ ఏడాది జనవరి 15న లబ్ధిదారులకు అధికారులు మంజూరు పత్రాలను అందజేశారు.
Pharma City : హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/రంగారెడ్డి, జూలై 1(నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల పరిధిలో సుమారు 19,400 ఎకరాల్లో గ్రీన్ ఫార్మాసిటీని ఏర్పాటు చేయాలని
అమలు సాధ్యంకాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆపసోపాలు పడుతున్నది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఉత్తుత్తివిగానే మిగిలిపోతున్నాయి. ‘మేము హామీలు మాత్రమే ఇస్తాం.. అమలు చెయ్యం’ అ�