మధ్యమానేరు ప్రాజెక్టులో ముంపునకు గురైన గ్రామాల్లో గుర్రం వానిపల్లె ఒకటి.. డ్యాం కట్టను ఆనుకొని ఉండడం వల్ల ముందుగా ఈ పల్లెను ఖాళీ చేయించి, వేములవాడ అర్బన్ మండల పరిధిలోని మారుపాక శివారులో వీరికి ఆనాటి ప్�
రోహిణి కార్తెలోనే వర్షాలు పడుతున్నాయి. రోహిణిలో విత్తనం విత్తుతే అధిక పంట దిగుబడి వస్తుంది అని రైతుల నమ్మకం. వారం రోజుల నుంచి సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
రాజీవ్ యువ వికాసం సీమ్లో సిబిల్ సోర్ కీలకం కానుంది. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ సహాయంతో లోన్ పొందాలనుకునే నిరుద్యోగ యువతకు క్రెడిట్ సోర్ను ప్రధాన అర్హతగా నిర్ణయించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై విత్తన భారం మోపి, ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది. రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్న సర్కార్.. అన్నదాతను అదనుచూసి దెబ్బకొడుతున్నది. ఇప్పటికే పథకాల అమలులో అనేక కొర్రీలు పెడుత�
కొనుగోలు కేంద్రాల్లో కాంటా పెట్టడం లేదంటూ అధికారుల తీరుపై రైతులు మండిపడుతున్నారు. అకాల వర్షాలకు వడ్లు తడిసి మొలకలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ పాలనలో ఆరుగ్యారెంటీలు, హామీలు అటకెక్కాయని, ఏ ఒక్కవర్గం సంతోషంగా లేదని మాజీమంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. అందాల పోటీల నిర్వహణకు పైసలు ఉంటాయి కానీ, విత్తనాలు, చేప పిల్లలు ఇవ్వడానికి పైసలు ల�
దేశానికి దారిచూపిన గొప్ప మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. చిన్నకోడూరు మండలం చెర్లఅంకిరెడ్డిపల్లిలో సోమవారం అంబేదర్ విగ్రహాన్�
కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు వరిగోస పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. ధాన్యం కొనగోళ్ల విషయంలో కన్న కష్టాలు పడుతున్నారు.
రాష్ట్రంలో ప్రజా పాలన నడుస్తున్నదా..లేక రౌడీ పాలన నడుస్తున్నదా? అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ప్రశ్నించారు. సిరిసిల్ల క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడిని ఆయన సోమవార�
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఊహా నగరి ఫోర్త్ సిటీపై ఉన్న ప్రేమ... నిత్యం లక్షలాది మందికి ఆవాసమైన నార్త్ సిటీపై లేదని తేలిపోయింది. జనసంచారమే లేని ఫోర్త్ సిటీ ప్రాంతంలో పనులు చేపట్టేందుకే చూపుతున్న ప్రాధాన
రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాలో పలు గ్రామ పంచాయతీలను ఇటీవల మున్సిపాలిటీలుగా మార్చింది. కొత్త మున్సిపాలిటీల్లో అధికారులు, సిబ్బందిని నియామకం జరగక పోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.
రైతులందరికీ రుణమాఫీ చేయడంలో రేవంత్ సర్కార్ ఘోరంగా విఫలమైంది. రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల వేళ రైతులకు ఇచ్చిన హామీని పూర్తిస్థాయిలో అమలుచేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నది.
మా మీద ఎన్నికేసులు పెట్టినా.. జైలుకు పంపించినా.. ప్రభుత్వ, ఖాళీ స్థలాల కబ్జా మాత్రం ఆపము.. మా తీరు ఇంతే.. మేమింతే అనే రీతిలో బరితెగిస్తున్నారు కబ్జాదారులు. ఓవైపు ఖరీదైన ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు నిరంతరం �