కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోస పూరిత వైఖరిని అవలంభించడాన్ని నిరసిస్తూ ఈ నెల 27న ఇందిరాపార్క్ వద్ద గల ధర్నాచౌక్లో ఆటో కార్మికుల ‘ఆకలి కేక’ల సభను నిర్వహిస్తున్నట్ల�
ఉపాధ్యాయులకు అందిస్తున్న వృత్యంతర శిక్షణ వారికి చుక్కలు చూపిస్తున్నది. శిక్షణ అందిస్తున్న కేంద్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సరైన వసతులు ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొన్నిచోట్ల వసతు
Chairman Anvesh Reddy | నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి సందర్శించారు.
ఇందిరమ్మ ఇండ్లు వాటి లబ్ధిదారులకు భారంగా మారాయి. రాయితీ ధరలకు స్టీల్, సిమెంట్ ఇప్పిస్తామని ప్రభుత్వం చెప్పిన మాట ప్రకటనకే పరిమితమైంది. ఇంతవరకు అది అమలుకు నోచుకోలేదు. ఇసుకను ఉచితంగా ఇస్తున్నప్పటికీ రవ�
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఖాళీగా ఉన్న 3,038 ఉద్యోగాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఊరించి, ఉసూరుమనిపించబోతున్నది. ఆర్టీసీలో రిటైర్మెంట్లకు తగ్గట్టుగా కొత్త నియామకాలు చేపడతామని ఇప్పటివరకు నిరుద్యోగులను మభ్య�
కేసీఆర్ హయాంలో దేశంలోనే తెలంగాణ నంబర్వన్గా నిలిచిందని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా కేసీఆర్ను ఓడించి తప్పుచేశాం అని ప్రజల్లో అభిప్రాయం వ్యక్తమవుతున్నదని చెప్పా�
తెలంగాణ రాష్ట్ర గీత కార్మిక సహకార ఆర్థిక సంస్థ నామమాత్రంగా మారిపోయిందని, కాంగ్రెస్ పాలనలో నిరుపయోగంగా మారిందని గౌడ సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు అవుతున్నా సంస్థకు
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో శనివారం పర్యటిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నిరసన సెగ తగిలింది. పాతర్లపాడులో ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో జరిగిన అవకతవకలపై గ్రామస్థులు పొంగులేటిని నిలదీశారు.
తెలంగాణకు మరో 12 ఐపీఎస్ పోస్టులను కేటాయిస్తూ కేంద్ర హోంశాంఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలోని ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను 139 నుంచి 151కి పెంచుతూ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవో�
మానకొండూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల దం దా జోరుగా నడుస్తున్నదని, రూ.50వేలు కొట్టు.. ఇల్లు పట్టు.. అని లబ్ధిదారులకు ఆఫర్ ఇస్తున్నారని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సంచలన ఆరోపణలు చేశారు. ఎమ�
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడంలేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి రైతుల కష్టాల కన్నా, అందాల పోటీలు ఎక్కువయ్యాయని
‘దినదినగండం నూరేళ్ల ఆయుష్షు’ అన్న చందంగా ఉంది ‘104’ సంచార ఆరోగ్య వాహనాల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో చేరిన ఉద్యోగుల దుస్థితి. ఫార్మసీ, ఏఎన్ఎం కోర్సులు పూర్తిచేసిన వారిని ‘104’ సంచార వాహనాల్లో వైద్యారోగ్య స�
అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కారుపై ప్రజలకు నమ్మకం లేకనే స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని జడ్పీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్చార్జి లింగాల కమల్రాజు అన్నా
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కష్టాలు, కన్నీళ్లే దిక్కయ్యాయని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రాల ప్రారంభోత్సవాలపై కాంగ్రెస్ ప్రభుత్వం చూపిన ఆసక్తి ధాన్యం కొనుగో