బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మణిహారంగా ఉండేది. విదేశాల నుంచి తెప్పించిన ఎల్ఈడీ ప్రత్యేక లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి.. సందర్శకులను ఆకట్టుకునేలా చేశారు. ప్రస్తుతం కాంగ్�
రాష్ట్రం ఆర్థిక సంక్షోభం దిశగా పయనిస్తున్నదా? తెలంగాణ రాష్ట్ర ఖజానా కుదేలైందా? 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో వేసిన అంచనాలను అందుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలం అయ్యిందా? తాజా గణాంకాలను పరిశీ�
‘కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యావ్యవస్థ, హాస్టళ్లు గాడి తప్పుతున్నాయి. మెనూ ప్రకారం భోజనం అందించడం లేదు.. ఇచ్చే భోజనం కూడా నాణ్యతగా ఉండటంలేదు.. రుచిలేని, పురుగుల భోజనం తినలేక కడుపులు మాడ్చుకుంటున్నాం’ అని �
సంచలనంగా మారిన ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రోజుకో మలుపు తిరుగుతున్నది. ఇప్పటికే చైర్మన్ ఎన్నిక రెండుసార్లు వాయిదాపడింది. బీఆర్ఎస్ 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి మిగతా సభ్యులతో కలిసి �
ఫలితం పార్టీది, ఫలం రేవంత్రెడ్డిది అన్నట్టుగా ఉన్నది తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి. పార్టీలో సీనియర్ అయిన పీసీసీ అధ్యక్షుడి కన్నా ముఖ్యమంత్రి పెత్తనమే పార్టీపై సాగుతున్నది. సమష్టిగా కాకుండా తన ఆలోచ
ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతన్నలకు కాంగ్రెస్ పాలనలో యూరియా కష్టాలు తప్పడం లేదు. వానకాలం, యాసంగిలోనూ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఒక బస్తా యూరియా కోసం ఉదయం నుంచి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి దాపురిం
ఈ-పంచాయతీ ఆపరేటర్లకు నాలుగు నెలలుగా వేతనాలు మంజూరు కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్మల్ జి ల్లాలో 396 గ్రామ పంచాయతీలు ఉండగా.. క్లస్టర్ పంచాయతీ కేంద్రాలు, మండల పరిషత్ కార్యాలయాల్లో 37 మంది
Telangana | కల్లుగీత కార్మికులపై కాంగ్రెస్ సర్కార్ అంతులేని నిర్లక్ష్యం చేస్తున్నది. కులవృత్తిలో భాగంగా తాటిచెట్లు ఎక్కే క్రమంలో ఏటా వం దలాది మంది వృత్తిదారులు ప్రాణాలు కోల్పోతుండగా, అదే స్థాయిలో దివ్యాంగ�
మూసీ ప్రక్షాళన, సుందరీకరణ పేరిట వేలాది మంది బడుగు, బలహీన, పేద వర్గాలను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని పలువురు పర్యావరణ వేత్తలు, సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూసీ నది పరీవాహక ప్రాంత ప్రజ�
ఒక రొట్టెను మూడు ముక్కలు చేశారనుకుందాం.. ఆ మూడు ముక్కలను కలిపితే అసలు రొట్టె అంత ఉండాలి కదా! కానీ తేడా వచ్చిందంటే? మూడు ముక్కల్ని కలిపినా.. అసలు రొట్టె అంత రాలేదంటే ఎక్కడో తేడా ఉన్నట్లే! ఈ మూడు కాకుండా నాలుగో
కాంగ్రెస్ పార్టీ సర్కార్ కాళ్లకింద నేల కదులుతున్నదా? క్రితం ఎన్నికలతో పోలిస్తే బీఆర్ఎస్ పుంజుకుంటున్నదా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. అందుకు మున్సిపల్ ఎన్నికల ఫలితాలే తా�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుభరోసా డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియని దుస్థితి నెలకొన్నది. పంటల సాగు కోసం రైతులు అప్పులు చేసి తిప్పలు పడుతున్నా నిధులు మాత్రం సక్రమంగా రావడంలేదు. గత కేసీ�
రాష్ట్రంలోని ఆనకట్టల భద్రత, మరమ్మతులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. వాటి పునరుద్ధరణ కోసం నిధులను విడుదల చేయడం లేదు. అదేమంటే బడ్జెట్ లేదంటూ బుకాయిస్తున్నది. కనీసం కేంద్రం మంజూరు చేస�
తెలంగాణ గడ్డపై మరోసారి విద్యుత్తు పోరాట మేఘాలు కమ్ముకుంటున్నాయి. నాడు బషీర్బాగ్లో గుర్రపు స్వారీలతో ప్రజల గొంతు నొక్కిన పాలకులు ఏమయ్యారో కాలం చెప్పింది. నేడు కేంద్రం తెచ్చిన రివాంప్డ్ డిస్ట్రిబ్యూ�