కాంగ్రెస్ చెప్పిన మార్పు పాలనలో స్పష్టంగా కనిపిస్తున్నది. ఓవైపు సరిపడా యూరియా లేక రైతాంగం అల్లాడుతున్నది. మరోవైపు, పంచాయతీలకు నిధులు లేక పల్లెల్లో పాలన ఆగమవుతున్నది.
విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించతలపెట్టిన ఉన్నత విద్యా మండలి ఎదుట ధర్నా కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశా�
కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు, నాయకుల అవినీతి, అక్రమాలతో మండల ప్రజలు విసిగిపోయారని బీఆర్ఎస్ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి బాబాయి పంజుగుల శ్రీశైల్
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులకు అందటం లేదని, ఈ విషయాన్ని కలెక్టర్కు కాల్ చేసి చెబుదామంటే కనీసం కాల్ కూడా లిఫ్ట్ చేయటం లేదని, ఆఫీసుకు వస్తే కలవకుండా వెళ్లిపోయారని నాగార్జున సాగర్ మాజీ ఎమ్మె
40 ఏండ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం .. మమ్మల్ని నమ్ముకుని కార్యకర్తలున్నారు. నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన కొత్త వారి పెత్తనం ఏమిటీ.. పాత కార్యకర్తలకు అన్యాయం జరిగితే ధర్నాకు దిగుతామని ఫైనాన్స్ �
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారులు సోమవారం శాంతియుత దీక్ష చేపట్టారు. దీక్షా శిబిరాన్ని సీనియర్ ఉద్యమకారుడు అర్వపల్లి విద్యాస�
గ్రూపుల గొడవతో వరంగల్ కాంగ్రెస్ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతున్నది. అటు కొండా దంపతులు, వ్యతిరేక వర్గం ఎమ్మెల్యేల పరస్పర విమర్శలు, ఆరోపణలు, ఫిర్యాదులతో ఇప్పటికే ముదరగా తాజా కొండా మురళి గాంధీభవన్ సాక్ష
కాకతీయ యూనివర్సిటీలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్పై రచ్చ రోజురోజుకు ముదురుతోంది. ఈ నెల 17న హైదరాబాద్లో జరిగిన కేయూ పాలకమండలి సమావేశంలో స్కూల్ ఏర్పాటుకు ఆమోదం తెలుపడంపై భగ్గుమంటున్న విద్యార్థి �
దేశానికి అన్నం పెట్టే రైతులకూ ఒక వేదిక ఉండాలని బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఆ మేరకు అన్నదాతలు తమ అవసరాలు తీర్చుకునేలా, సాగులో మెళకువలు తెలుసుకునేలా, వ్యవసాయాభివృద్�
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆదివారం వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మునావత్ నర్సింహన�
కాంగ్రెస్ పాలనలో రైతులకు మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయి. సహకార సంఘాల వద్ద ఎక్కడ చూసినా రైతులు బారులు తీరి కనిపిస్తున్నారు. ఇప్పటికే నాట్లు వేస్తుండడంతో సరిపడా యూరియా సరఫరా కాకపోవడంతో కర్షకులు ఆందోళన �
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వనాలు పచ్చదనాన్ని పెంచితే రెండేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని ఎండబెడుతోంది. నాడు ఏ గ్రామానికి వెళ్లినా పచ్చదనం వెదజల్లుతూ ప్రకృతి వనాలు స్వాగతం పలుక�
రాష్ట్రవ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్ల విలువ పెంపుపై సర్కారు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రజల నుంచి వ్యతిరేకత తీవ్రమవుతున్న నేపథ్యంలో భూముల రిజిస్ట్రేషన్ వాల్యుయేషన్
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆదివారం అశోక్నగర్లోని నగర(చిక్కడపల్లి) గ్రంథాలయం వద్ద లైబ్రరీ విద్యార్థులు రిలే దీక్షకు పిలుపునిచ్చార�