కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రవేశ పెట్టిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని నీరుగారుస్తున్నది. హరితహారం పేరును వనమహోత్సవంగా మార్చిన ప్రభుత్వం ప్రతి ఏటా నాటే మొక్కల సంఖ్యను క్రమంగా తగ్గిస్తూ వస్తున్నది. �
సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకోకుండానే రేవంత్ సర్కారు హిమాచల్ప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్తు ప్రాజెక్ట్లు చేపట్టేందుకు ఉబలాటపడుతున్నది. దీని వెనుక చీకటి దందా దాగి ఉన్నదని విద్యుత్తు రంగ నిపుణులే ఆర�
ఆర్టీసీలో ప్రభుత్వం కార్మిక సంఘాలకు చెక్ పెట్టినట్టు తెలుస్తున్నది. వాటి స్థానంలో సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేసినట్టు తాజా పరిణామాలతో స్పష్టమవుతున్నది.
కాంగ్రెస్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకం అమలు నత్తనడకన సాగుతున్నది. జూన్ 2వ తేదీ నుంచి అర్హులైన వారికి మంజూరు పత్రాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల కోసం తీసుకొచ్చిన పథకాల అమలుకు అనేక కొర్రీలు పెట్టడం సరికాదని, షరతుల్లేకుండా వర్తింపజేయాలని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు దాటినా ఎన్నికల ముందు తెలంగాణ ఉద్యమకారుకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నాయకుడు శేరి రాజు అన్నారు.
కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టే ప్రాజెక్టులన్నీ కేవలం ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి. అట్టహాసంగా మీరాలం చెరువు మీద కేబుల్ బ్రిడ్జి నిర్మిస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేస్త
శ్రీశైలం ఎడమగట్టు కాల్వ పథకానికి (ఎస్ఎల్బీసీ) రూ.1500 కోట్లు ఖర్చు చేస్తే కృష్ణాజలాలు అక్కంపల్లి రిజర్వాయర్లో వచ్చిపడతాయి. కేసీఆర్ ఈ సుంకిశాల పథకాన్ని ఎందుకు తెరపైకి తెచ్చారో అర్థం కావడం లేదు. ఇది అనవస�
అబద్ధం ఏనాటికైనా దూదిపింజల్లా తేలిపోతుంది. కానీ, సత్యం అశోక స్తంభంలా కాలాన్ని జయించి నిటారుగా నిలబడే ఉంటుంది. ఇది చరిత్ర తేల్చిన సత్యం. తెలంగాణ ప్రథమ సీఎం కేసీఆర్ పరిపాలన గురించి కాంగ్రెస్ పాలకులు ఎన్�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలు ప్రారంభమయ్యాయని, వారి మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ అన్నార�
విద్యాశాఖ అధికారుల అలసత్వం కారణంగా నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు మూతబడుతున్నాయి. విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి ఏడాది బడ్జెట్లో విద్యాభివృద్ధికి వ�
ఈ యాసంగిలో వరి పంట దిగుబడి ఆశాజనకంగా ఉన్నా.. ప్రభుత్వ నిర్లక్ష్యంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అరకొర కొనుగోలు కేంద్రాలు సక్రమంగా కొనసాగడం లేదు.