గుంతలు లేని ప్రయాణమే లక్ష్యంగా సీఆర్ఎంపీ రోడ్లకు శ్రీకారం చుట్టి ఇతర మెట్రో నగరాలకు ఆదర్శవంత పథకంగా బీఆర్ఎస్ తీర్చిదిద్దితే కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్లీ గుంతలమయమైన రహదారులు వాహనదారులకు దర్శనమిస్�
అట్టహాసంగా ప్రారంభించిన ఓల్డ్ సిటీ మెట్రో భూసేకరణ అపసోపాలు పడుతోంది. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులు ప్రక్రియను ముందుకు సాగనివ్వడం లేదు. నాలుగు నెలల కిందట రెవెన్యూ, మెట్రో కలిసి భూసేకరణకు కసరత్
మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని పర్వతాపూర్ పరిధిలో గురువారం హైడ్రా చేపట్టిన కూల్చివేతలు ఉద్రిక్తతలకు దారితీసింది. ఎలాంటి సమాచారం అందించకుండా బాధితులు ఎంతగా వేడుకున్నా.. సమయం ఇవ్వ�
ఫైళ్లు క్లియర్ చేయడానికి మంత్రులు డబ్బులు తీసుకుంటున్నారని స్వయంగా ఒక మంత్రి నిర్ధారించారు. కమిషన్ ఇస్తే తప్ప అనుమతులు రావడంలేదని రియల్టర్లు, కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక�
వర్షంతో తడిసి ముద్దయిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ అన్నదాతలు ఆందోళన బాట పట్టారు. రెండు రోజుల నుంచి రైతులు చేస్తున్న ఆందోళనలను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్త�
రోజుల తరబడి నిరీక్షించినా వడ్లు కొనుగోలు చేయడం లేదని జడ్చర్లలోని పత్తి మార్కెట్యార్డు ఎదుట 167వ జాతీయ రహదారిపై గురువారం రైతులు రాస్తారోకో చేపట్టారు. జడ్చర్ల పత్తి మార్కెట్లో పీఏసీసీఎస్ ఆధ్వర్యంలో ఏర�
‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంగారెడ్డి జిల్లాను అభివృద్ధి బాటలో నడిపిస్తాను..నన్ను చూసి ఎమ్మెల్యేలకు ఓటువేసి గెలిపించండి. జిల్లా అభివృద్ధికి బాటలు వేయడంతో పాటు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాను’..
పేద విద్యార్థులకు ప్రభుత్వ విద్యను దూరం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ ఆరోపించారు.
సర్కారును నమ్ముకొని యాసంగి సీజన్లో సన్న వడ్లు పండించిన రైతులకు బోనస్ కష్టాలు తప్పడం లేదు. క్వింటాలుకు రూ.ఐదు వందలు బోనస్ ఇస్తామన్న ప్రభుత్వం ఆ విషయాన్ని మరిచిపోయినట్లున్నది. వడ్లు కాంటా పెట్టి రోజుల�
కాళేశ్వరం పాజెక్టును న్యాయస్థానాలు కూడా ప్రశంసిస్తుంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగెస్ సర్కారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం ఎంతవరకు న్యాయం అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డ
పంటలు పండించి అమ్ముకునే వరకు అష్టకష్టాలు పడుతున్న రైతన్నపై కాంగ్రెస్ సర్కారు విత్తన భారం మోపింది. వానకాలం కంటే ముందే ధరలను పెంచుతూ రేవంత్రెడ్డి సర్కారు రైతుపై పిడుగు వేసింది. నిరుటితో పోల్చితే రాయిత�
అత్యంత ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టుపై దేశ అత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కాంగ్రెస్లో కలకలం రేపుతున్నవి. ఇన్నాళ్లూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రాజెక్టుపై అర్థం, పర్థం లేని ఆరో�
కాంగ్రెస్ ప్రభుత్వం అందాల పోటీల మీదకాదు.. రైతుల ఆత్మహత్యలపై దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ రాష్ట్ర నేత తుంగబాలు డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయాలని కోరిన ప్రతిపక్షాలపై అడ్డగోలుగా మాట్లాడుతున్న �
తెలంగాణ గడ్డపై మహోన్నత లక్ష్యంతో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కొన్నాళ్లుగా చర్చోపచర్చలు నడుస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరాగానే కాళేశ్