‘ఈయన మృదుస్వభావి, తెలివైనవాడు. నాకు అత్యంత నమ్మకస్తుడు. నాకు పాలనాపరంగా ఏమైనా అనుమానాలు వస్తే ఈయననే సంప్రదిస్తా’ అని ముఖ్యనేత తరుచూ పొగిడే వ్యక్తి. కానీ ఇప్పుడు అదే ముఖ్యనేత వ్యూహంలో చిక్కి మింగలేక, కక్క�
తెలంగాణలో ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలు ఆగడం లేదు. నడిరోడ్డుపైనే ప్రాణాలు తీసుకుంటున్నారు. ఉచిత బస్సు ప్రయాణం వారిని అప్పుల ఊబిలోకి నెట్టివేసింది. కుటుం బ భారం మోయలేకపోతున్నారు.
రాష్ట్రంలో పారిశ్రామిక రంగం కునారిల్లుతున్నది. పరిశ్రమల స్థాపన కోసం ఔత్సాహికులు నుంచి వస్తున్న దరఖాస్తులకు దిక్కూ మొక్కూ లేకుండా పోయింది. అనేక నెలలుగా దరఖాస్తులను పరిశీలించే నాథుడే లేకపోవడంతో అవి కుప�
పోలీస్శాఖలోని అన్ని విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు తక్షణమే 20 వేల పోస్టులతో ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని పోలీస్ ఉద్యోగాల నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన ‘హైడ్రా’షాక్లతో నగర రియాల్టీ కోలుకోలేని విధంగా దెబ్బతిన్నది. రియల్ ఎస్టేట్ వ్యాపారుల పరిస్థితి అమ్మబోతే అడవి..కొనబోతే కొరివి అన్న చందంగా మారింది. ‘ఆఫర్లు ఉన్నాయి..
మహేశ్వరం మండలంలో పంటలు చూసైనా..రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని పంపిణీ చేయాలని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రియల్ బూచి చూపించి.. ఎగ్గొట్టే ప్రయ త్నం చేయొద్దని హితవు పలికా రు.
కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని...ప్రజలకు విషయాన్ని వివరిస్తూ వారిని చైతన్యపర్చి కాంగ్రెస్ నేతలను నిలదీసే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని నల్లగొ
రేవంత్రెడ్డి పాలనలో రాష్ట్రంలో కేడీల రాజ్యం.. బేడీల రాజ్యం నడుస్తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆరోపించారు. రైతులకు బేడీలు వేసి, జైళ్లలో పెట్టి వారి ఆత్మగౌరవాన్ని రేవంత్ దెబ్బతీస�
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై కాంగ్రెస్ సర్కార్ కక్షపూరితంగా కేసు నమోదు చేయడం దుర్మార్గమని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ శనివారం ఒక ప్రకటనలో ఖండించ�
తెలంగాణ ప్రభుత్వం అర్ధాంతరంగా ఫార్ములా-ఈ ఒప్పందాన్ని రద్దు చేయడం వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందని భావించి 2025 జనవరి 28న ఈ ప్రాంత బిడ్డగా నార్సింగి పోలీస్ స్టేషన్లో నేను ఫిర్యాదు చేశారు.
గుండాల కృష్ణ -హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 21 (నమస్తే తెలంగాణ): తమిళనాడులో రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం శరవేగంగా ముందుకు తీసుకుపోతున్న గోదావరి-కావేరీ జల క్రీడ ఆసక్తి
మహేశ్వరం మండలంలో పంటలు చూసైనా..రైతు భరోసా ఇవ్వాలని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రియల్ బూచి చూపించి.. ఎగ్గొట్టే ప్రయత్నం చేయవద్దన్నారు.
తమ గ్రామంలో మూతపడిన సర్కారు బడిని తిరిగి తెరిపించాలని గ్రామస్తులు కోరుతున్నారు. పిల్లల చదువులకు ఇబ్బందులు అవుతున్నాయని, అధికారులు వెంటనే స్పందించి పాఠశాలను ప్రారంభించాలని వారు వేడుకుంటున్నారు.
కాంగ్రెస్ ప్రభు త్వం అందజేస్తున్న రైతుభరోసా రైతులకు నిరాశే మిగులుస్తోంది. వారికి ఉన్న భూమిలో కొంత మేరకే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇందుకు మండల వ్యవసాయాధికారి కార్యాలయం ఎద�
రాష్ట్రంలోనే అత్యధిక ధాన్యం పండిస్తున్న జిల్లాల్లో అగ్రస్థానంలో నిలుస్తున్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యాసంగిలో సన్నాలు పం డించిన రైతులకు బోనస్ ప్రయోజనం అతిస్వల్పంగానే దక్కింది.