‘తెలంగాణలోని ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే తమ లక్ష్యం. ఇందుకోసం బడ్జెట్లో రూ.34 వేల కోట్లు కేటాయించి ఆ మొత్తాన్ని మహిళా సంఘాలకు ఇవ్వాలని నిర్ణయించాం.
లేఅవుట్ రెగ్యులరైజేషన్ సీమ్ (ఎల్ఆర్ఎస్) నిబంధనలను సవరిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ (ఎంఏయూడీ) జీవో 98 జారీ చేసింది.
రేయింబవళ్లు కష్టపడి పండించిన పంటలను కొనడానికి చేతగాక రైతులను నిండా ముంచిన కాంగ్రెస్ సర్కారు.. ప్రపంచ సుందరీమణులు పిల్లలమర్రి సందర్శనకు ఎక్కడా లేని హంగామా చేయడం సిగ్గుచేటని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ�
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని, అనర్హులకు ఇచ్చిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అనర్హులకు మంజూరైన ఇండ్లను రద్దు చేస్తామని ప్రతీ సభలో పదే పదే మంత్రులు చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మా�
ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, సెంటర్లలో వడ్లు కాంటాలు కాక రైతులు చనిపోతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. లారీల కొరత తో ధాన్యం తరలింపు ఆలస్యమవుతున్న
ట్రాన్స్జెండర్ల సమస్యల గురించి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని ఆదిలాబాద్ జిల్లా సంక్షేమ అధికారి మిల్కా అన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో గురువారం ట్రాన్స్జెండర�
విద్యారంగంలో చేపట్టాల్సిన సంస్కరణలపై అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసులు చేసేందుకు ఏర్పాటైన విద్యాకమిషన్కు, రాష్ట్ర విద్యాశాఖకు మధ్య కోల్డ్వార్ నడుస్తున్నదా? విద్యాకమిషన్ వర్సెస్ విద�
అకాల వర్షానికి వరద ముంచెత్తడంతో ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం గోగుపల్లి రైతులు ఘెల్లుమన్నారు. నడి వేసవిలో ఊరవాగు ఉప్పొంగి రెక్కల కష్టాన్ని ఒక్క ఉదుటున తుడిచిపెట్టేయడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తు
అందాల పోటీల నిర్వహణ కోసం రోడ్డు పక్కన ఉండే చిన్న ఇండ్లు, దుకాణాలు కూల్చడం ఏమిటని? వాళ్ల కడుపులు కొట్టడం ఎందుకని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ఏదో ఒక మూల కూల్చడం రేవ�
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనే దిక్కులేదని, కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి వేచిచూసే పరిస్థితి దాపురించిందని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర�
ఎస్పీఆర్హిల్స్ వాసులకు తాగునీటి కష్టాలు తప్పేలా లేవు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్, బోరబండ తదితర ప్రాంతాల్లోని 50కు పైగా బస్తీల్లోని వేలాది మంది ప్రజల చిరకాల వాంఛగా ఉన్న వాటర్ రిజర్వాయర్
ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేయాలని పోలీసుల నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు ఆకాశ్, శంకర్, కల్యాణ్ డిమాండ్�
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే పింఛన్ పెంపుతో పాటు కొత్తవారికి పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్.. ఏడాదిన్నర అవుతున్నా కనికరించడం లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేయడం కొనసాగిస్తూనే ఉన్నది. ఆర్బీఐ నుంచి తాజాగా మరో రూ.2,500 కోట్ల రుణం తీసుకున్నది. మంగళవారం నిర్వహించిన ఈ-వేలం ద్వారా సెక్యూరిటీ బాండ్లు పెట్టి ఈ రుణం సేకరించినట్టు ఆర్బీఐ ప్ర