ఉమ్మడి జిల్లావాసులను ఎన్నో ఏండ్లుగా ఊరిస్తున్న జక్రాన్పల్లి ఎయిర్పోర్టు నిర్మాణం కలగానే మిగిలిపోనున్నదా.. తాజా పరిస్థితులు అందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం, కాంగ్
నిరుద్యోగులు స్వయం ఉపాధి కోసం ఎన్నో ఆశలు పెట్టుకుని రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకుంటే.. సిబిల్ స్కోర్ ఆధారంగానే రాయితీ రుణాలు అందజేస్తామనే ప్రచారంతో దరఖాస్తుదారుల గుండెలు గుబేల్ మంటున్
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు బీసీ కులాల్లో అత్యధికంగా నష్టపోయింది మున్నూరుకాపులేనని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సైతం మ్యానిఫెస్టో హామీలను విస్మరించిందని మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్య
సంగారెడ్డి జిల్లాలో సింగూ రు ఎడమ కాలువ, బ్రాంచ్ కెనాల్స్ ఆధునీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మొత్తం 49 కిలోమీటర్ల మేర పనులు చేపట్టాల్సి ఉంటుంది. కానీ, కాలువల్లో నెలల తరబడి పొదల తొలిగింపు, చదును పనులతోన�
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఆరు గ్యా రెంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నది. గతంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా ఇవ్వాల్సిన సబ్సిడీతో కూడిన రుణాలిచ్చే పథకాన్ని కొత్తగా రాజీవ్ యువ �
రేవంత్రెడ్డి దివాలాకోరు సీఎం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఇన్నేండ్ల తన రాజకీయ అనుభవంలో ఏ ముఖ్యమంత్రి కూడా రేవంత్రెడ్డిలా దివాలాకోరు మాటలు మాట్లాడలేదని చెప్పారు.
విగ్రహావిష్కరణ అనంతరం సభావేదికపై ఆసీనులైన వెంటనే ఉగ్రదాడిలో మృతిచెందిన వారి కోసం ఒక్క నిమిషం మౌనం పాటించాలని పిలుపునివ్వడంతో వేదికపై ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహ సభకు హాజరైన ప్రజలు �
Sand Price | ఏటా చలి, వేసవికాలాల్లో రూ.1,400లోపు ఉండే టన్ను ఇసుక ధర.. ఈ ఏడాది మాత్రం రూ.2,000 వరకు పలుకుతున్నది. ఇసుక బజార్ల పేరుతో ప్రభుత్వమే ధరలు పెంచడం ఇందుకు ప్రధాన కారణమని నిర్మాణరంగ నిపుణులు చెప్తున్నారు. ఫలితంగా భా�
అలవిగానీ హామీలతో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్.. వాటిని అమలు చేయలేక చేతులెత్తేస్తోంది. అరకొరగా ఇస్తున్న కొన్ని పథకాలను పూర్తిగా అనర్హులకే కట్టబెడుతోంది.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం లబ్ధిదారులకు అందని ద్రాక్షగానే మారింది. ప్రభుత్వ ప్రచార ఆర్భాటాలే తప్ప.. ఫలాలు మాత్రం అందడం లేదు. మండలానికో గ్రామం దత్తత పేరుతో ఒక్క శాత
పూటకోమాట చెప్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సీఎం రేవంత్రెడ్డికి అలవాటుగా మారిందని మంత్రి హరీశ్రావు తీవ్రంగా మండిపడ్డారు. పెళ్లికి వెళ్లడం కోసం 10వ తరగతి పరీక్షల ఫలితాల విడుదలలో ఆలస్యం చేయడం, నియామకప�
భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో దరఖాస్తులు చేసుకున్న అర్హులైన పేద ప్రజలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని భువనగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
భారీ వర్షాలు వచ్చి చెరువులు తెగి ఏడు నెలలవుతున్నా మరమ్మతులు చేయరా..? ఎక్కడా పనులు చేయలేదని, రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు అన్నారు.