కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న కపట నాటకంపై స్పష్టత రావడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2024 వానకాలం సీజన్ సాయాన్ని పూర్తిగానూ, అదే ఏడాది యాసంగి సీజన్ సాయాన్ని పాక్షికంగానూ (4 ఎక
వేసవి సెలవుల అనంతరం ప్రభుత్వ పాఠశాలలు ఈనెల 12న పునః ప్రారంభం కాగా, సమస్యలతో విద్యార్థులు చదువులు సాగించే పరిస్థితి నెలకొంది. ఏ పాఠశాల చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లు ప్రతి బడిలో ఏదో సమస్యతో విద్యార్థు�
ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం.. జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇస్తామని 2023లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రగల్భాలు పలికింది. ఆ ఊసే మర్చిపోయి రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యో
ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జిల్లాలో వానకాలం ప్రారంభకావడంతో రైతులు పత్తి, కంది, సోయా సాగు చేయడాని కి భూములను సిద్ధం చేసుకున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. పల్లె పోరుకు ఎప్పుడు తెర లేస్తుందన్న దానిపై గ్రామాల్లో ఆసక్తికర చర్చ జరుగుతున్న ది. కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్న తరుణంలో ఎలక్షన్లు ప�
పారిశుద్ధ్య కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కీలకంగా వ్యవహరించే కార్మికుల శ్రమను దోచుకుంటున్నది. నిజా మాబాద్ నగరంలో చెత్త సేకరించే కార్మికులకు మా
ప్రభుత్వం కొత్తగా ఆటోపర్మిట్లు ఇవ్వొద్దని తెలంగాణ స్టేట్ ఆటో ట్యాక్సీ డ్రైవర్స్ యూనియన్ డిమాండ్ చే సింది. కాంగ్రెస్ సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం హైదర్గూడలో జేఏసీ సమావేశం కానున్నట
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు జాబ్క్యాలెండర్ పేరుతో ప్రతి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు వేస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చాక రెండేండ్లు కావస్తున్నా ఒక నోటిఫికేషన్ కూడా వేయకుండా మోసం చేశారన
ఎన్నికలకు ముందు అలవికాని హామీలిచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక వాటిని పక్కన పడేసింది. ఒకటి, రెండు హామీలను అమలు చేస్తూ గొప్పలు చెప్పుకుంటున్నది. ముఖ్యంగా ఆసరా పింఛన్లపై ఇచ్చిన మాటను నెరవేర్చక ఇబ్బం
సిద్దిపేట జిల్లా గజ్వేల్ చుట్ట్టు ఉన్న గ్రామాలను కలుపుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.230కోట్లతో రింగ్రోడ్డు నిర్మాణం చేపట్టారు. రింగ్రోడ్డు నిర్మాణం పూర్తి చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో �
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం కేవలం మాటలకే పరిమితమైంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఇప్పటి వరకు నాలుగు నియోజకవర్�
వాళ్లంతా చిన్నపాటి జీతంతో బతుకులీడ్చేవాళ్లు. సామాన్య ప్రజలకు వైద్యమందించే సర్కారు దవాఖానలను శుభ్రపరిచేవారు. ఆ ఆసుపత్రులను కాపుకాసేవారు. కా నీ వారి రెక్కల కష్టం విలువ నెలకు రూ. 11000లు మాత్రమే. ఆ జీతం కూడా ఐద�
సన్నరకం సాగు చేస్తే మద్దతు ధరతో పాటు రూ.500ల బోనస్ ఇస్తామంటూ ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ సర్కారు రైతులకు ఎగనామం పెట్టింది. సీఎం, మంత్రులు బోనస్ అంటూ బోగస్ మాటలు చెప్పారని రైతులు మండిపడుతున్నారు. వనపర్�
18 నెలల కాంగ్రెస్ పాలనలో నారాయణపేట నియోజకవర్గంలో కబ్జాలు, కహానీలు తప్పా ఒకటంటే ఒకటి కొత్తగా అభివృద్ధి పని జరగలేదు.. సరి కదా తాను మంజూరు చేయించుకొచ్చిన వాటిని కూడా ఇకడి నుంచి పోకుండా కాపాడుకోలేక పోవడం చాల�