అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే పింఛన్ పెంపుతో పాటు కొత్తవారికి పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్.. ఏడాదిన్నర అవుతున్నా కనికరించడం లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేయడం కొనసాగిస్తూనే ఉన్నది. ఆర్బీఐ నుంచి తాజాగా మరో రూ.2,500 కోట్ల రుణం తీసుకున్నది. మంగళవారం నిర్వహించిన ఈ-వేలం ద్వారా సెక్యూరిటీ బాండ్లు పెట్టి ఈ రుణం సేకరించినట్టు ఆర్బీఐ ప్ర
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో కాంగ్రె స్ సర్కారు విఫలమవుతున్నది. ఆత్మీయ భరోసా పథకం పైలట్ గ్రామాలకే పరిమితమైంది. అర్హుల ఎంపిక ప్రక్రియ పూర్తయినా పథకం పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు.
ఏడు జిల్లాల నుంచి 11 జిల్లాలకు హెచ్ఎండీఏ పరిధి పెరిగినా.. భవన నిర్మాణ అనుమతులు విధానం ఇంకా గందరగోళంగానే ఉన్నది. బిల్డ్ నౌ అందుబాటులోకి తీసుకువస్తున్నామంటు రెండు వారాల కిందటే ప్రకటించిన హెచ్ఎండీఏ ఇప్ప�
కాంగ్రెస్ సర్కార్ రైతులను ఉసురు పోసుకుంటున్నదని, రైతులు గోస పడుతుంటే మరో వైపు రేవంత్ రెడ్డి అందాల పోటీల్లో మునిగి తేలుతున్నాడని కేటీఆర్ సేనా తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు నందగిరి భాస్కర్ గౌడ్ ఆగ్రహం వ్య�
కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూములను విక్రయించేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడంతో నిధుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరో కొత్త మార్గాన్ని ఎంచుకున్నది. టీజీఐఐసీ (తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట�
మార్పు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారుతో మస్తు తిప్పలవుతున్నదని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం శాంతినగర్ తండావాసులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కర్ణాటక సరిహద్దున మూలకు విసిరే�
BRSV leaders | తరుగు పేరుతో ధాన్యం పండించిన రైతులను సెంటర్ల నిర్వాహకులతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం దోపిడి చేస్తుందని బీఆర్ఎస్వీ నాయకులు కురువపల్లయ్య ఆరోపించారు.
Ravindra Naik | డ్ల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అని నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలును అటకెక్కించడమే కాకుండా అరకొర పథకాల్లోనూ లబ్ధిదారులపై అప్పుల భారం మోపడమే విధానంగా పెట్టుకున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసిం�
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు నామమాత్రంగా మారుతున్నాయి. రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా పథకాలు పూర్తిస్థాయిలో అమలు కాకపోగా, ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఆర్భాటంగా ప్రకటించిన మహాలక్ష్మీ పథకం ప్రచ