రాష్ట్రంలో వరినాట్లు వేసుకుంటున్న సమయంలో మోటర్లు కాలిపోతున్నాయని, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతున్నాయని, రేవంత్రెడ్డి పేరు చెబితేనే రైతులు కన్నెర చేస్తున్నారని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార
వేసవి సెలవుల్లో విద్యార్థుల్లో వారికి ఆసక్తి ఉన్న రంగంలో నైపుణ్యం పెంపొందించడానికి ప్రభుత్వం సమ్మర్ క్యాంపు (వేసవి శిబిరం) మే నెలలో నిర్వహించింది. ఈ శిబిరాల నిర్వహణకు రూ.16.50 లక్షల వరకు ఖర్చువుతుందని అధి�
బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనులు, ప్రవేశపెట్టి అమలు చేసిన పథకాలు ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచాయి. మనం మాత్రం చేసిన పనులు చెప్పుకోలేకపోయాం. మళ్లీ అదే పరిస్థితి రిపీట్ కావద్దు. అరచేతిలో వైకుంఠం చూపి కా�
కాంగ్రెస్ పాలనలో నిధులు రాక గ్రామాలు, మున్సిపాలిటీలు అభివృద్ధికి నోచుకోలేకపోతున్నాయని, గత రెండేండ్లలో ఎమ్మెల్యేలకు నయా పైసా నిధులు మంజూరు కాలేదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆవేదన వ్యక్�
సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు డైట్ చార్జీలను 200 శాతం పెంచినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఎక్కడా కానరావడం లేదు. ‘నాణ్యతతో కూడిన పౌష్టికాహారం’ అనేది �
యూరియా కొరతపై ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు చెరోమాట మాట్లాడారు. దీంతో, కొరతే లేదంటూ ఇన్నాళ్లుగా ప్రభుత్వం చేసిన్నది తప్పుడు ప్రచారమేనని తేలిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ సాక్షిగా
బిల్లులు తెచ్చుకోండి, కమీషన్లు పుచ్చుకోండి, అంతేగానీ నియోజకవర్గ ప్రత్యేక అభివృద్ధి నిధులు మాత్రం అడగొద్దు.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఇదేనా? అభివృద్ధి పనుల కోసం ఏటా నియోజకవర్�
రాష్ట్రంలో ఆహార శుద్ధి పరిశ్రమ భవితవ్యం అగమ్యగోచరంగా తయారైంది. వ్యవసాయం, పరిశ్రమలను అనుసంధానం చేయడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ను పెంచాలనే లక్ష్యానికి కాంగ్రెస్ సర్కారు నిర్వాహకంతో తూట్లుపడ
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల్లో టెన్షన్ మొదలైంది. కాంగ్రెస్ సర్కార్ అందజేసే అరకొర సాయంతో ఇండ్ల నిర్మాణం సాధ్యం కాదని.. వెనకడుగు వేసిన ఇందిరమ్మ ఇండ్లకు ఎంపిక చేసి జాబితాల్లో పేర్లు వచ్చి వారిపై అధికారుల�
బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎమ్మెల్యే కాలనీని ఆనుకుని ఉన్న 12ఎకరాల స్థలంలో ఆలయం తొలగింపు వ్యవహారంలో తవ్విన కొద్దీ సరికొత్త కోణాలు బయటకు వస్తున్నాయి.
రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘హైడ్రా’ జూలై 19 నాటికి ఏడాది కాలం పూర్తి చేసుకున్నది. తొలి వార్షికోత్సవం సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మీడియాతో మాట్లాడారు. తాము సాధించిన ఘనతలను వివరించారు. ఈ వివ
కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చాక నిమ్జ్ ప్రాజెక్టు భూసేకరణ ముందుకు సాగడం లేదు. భూసేకరణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది. భూనిర్వాసితుల నుంచి లంచాలు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలతో ఇటీవల నిమ్జ�
ఎరువుల కోసం రైతన్నలు ఈ సీజన్ ప్రారంభం నుంచీ నానా అగచాట్లు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి దాపురించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం కేంద్రంల�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో ఆటోలు నడవక దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నామని, పథకం ప్రవేశపెట్టే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస�