ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఇన్చార్జి మంత్రిని మార్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి దాదాపు ఏడాదిన్నర కాలం పాటు ఇన్చార్జి మంత్రిగా పని చేసిన పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును ఆదిల
Telangana | ‘ఇక మేము ఈ ఆర్థిక భారాన్ని మోయలేం.. రూ. లక్షల్లో అ ప్పులు తెచ్చి పంచాయతీలను నడిపిస్తున్నం. తెచ్చిన డబ్బులకు వడ్డీలు కట్టలేక మనోవేదనకు గురవుతున్నం.
Harish Rao | అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా ఉన్న తెలంగాణ రాష్ర్టాన్ని కాంగ్రెస్ పాలకులు అధోగతి పాల్జేశారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. ఎట్లుండే తెలంగాణ.. ఎట్లయ్యిందని, మీరు చెప్ప�
KTR | బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుపై బీజేపీ, కాంగ్రెస్ కలిసి కుట్రలు పన్నుతున్నాయని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు.
రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) ప్రాజెక్టు పురోగతి అగమ్యగోచరంగా మారింది. ఉత్తర భాగం పనులకు టెండర్లు ఆహ్వానించి 6 నెలలు కావస్తున్నా ఇంతవరకు ఏజెన్సీని ఖరా రు చేయలేదు.
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అద్భుతమైన మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని కేంద్ర జలసంఘం నిపుణులే కొనియాడారని బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్రెడ్డి గుర్తుచేశారు. ఈ ప్రాజెక్ట్ దేశానికే తలమానికమని ప
ఇక్కడే కాదు.. దేశవ్యాప్తంగానూ రియల్ ఎస్టేట్ సంక్షోభంలో ఉన్నది... ప్రభుత్వ పెద్దలు ఈ ఊరడింపు మాటలు క్షేత్రస్థాయిలో రియల్ రంగానికి మాత్రం ఉపశమనం కలిగించడం లేదు. ఇతర నగరాల కంటే వేగంగా హైదరాబాద్, చుట్టుపక
Congress | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని బీఆర్ఎస్ కడ్తాల్ మండలాధ్యక్షుడు కంబాల పరమేశ్ అన్నారు.
Basti Dawakhana | బస్తీవాసులకు నిత్యం అందుబాటులో ఉంటూ ఉచితంగా వైద్యసేవలందించే బస్తీ దవాఖానలు కాంగ్రెస్పాలనలో నిర్వీర్యమయ్యాయి. నాణ్యమైన వైద్యసేవలందించడంలో విఫలమవ్వగా, పనిచేసే సిబ్బందికి వేతనాలు లేక ఇబ్బందులు
ప్రతి నెలా ఒకటో తేదీ వచ్చే సరికెల్లా పాల వాడి దగ్గర నుంచి గ్యాస్ వాడి దాకా ఎవరి బిల్లులు వాళ్లకు కట్టాలని, ఒకటో తారీఖు వస్తుందంటే భయపడే పరిస్థితి ఉందని చెప్పే ఇతివృత్తాన్ని ఎంచుకొని పాతికేళ్ల క్రితం ఈవ�
..పక్క ఫొటోలో రేషన్ కార్డు చూపుతున్నది పుట్టపాక శ్రీకాంత్. హుజూరాబాద్ మండలంలోని ఇప్పల నర్సింగాపూర్. ఆ యువకుడికి మూడేళ్ల క్రితం పెళ్లి కాగా, ఇద్దరు పిల్లలు జన్మించారు. ఇన్నాళ్లూ ఉమ్మడి కుటుంబంలో ఉండగ�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దింది. విద్యార్థులకు నాణ్యమైన బోధనతో పాటు మెరుగైన వసతులను కల్పించడం ద్వారా ప్రభుత్వ బడులకు ఆదరణ పెద్ద ఎత్తున పెరిగి గ్రామ�
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం లక్ష్యం చేరలేదు. నిర్దేశించుకున్న టార్గెట్ను అధిగమించలేదు. సుమారు 80వేల మెట్రిక్ టన్నుల వడ్ల్ల కొనుగోలుకు దూరంలో ఆగిపోయింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఫ్రీ బస్ సౌకర్యం కల్పించడంతో ఆర్థికంగా నష్టపోతున్న ఆటో కార్మికులను ఆదుకోవాలని ప్రజా వేదిక రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు సీఎం రేవంత్ రె�
పంట సాగులో రైతులకు పెట్టుబడి ఇబ్బందులు రావొద్దని ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుబంధు పథకాన్ని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు తుంగలో తొక్కింది. యాసంగి 2023, వానకాలం 2024లో పెట్ట�