ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో దళారుల ఆగడాలు ఎక్కువవుతున్నాయి. ఎండనక, వాననక ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చాక అమ్ముకుందామని రైతన్నలు మార్కెట్కు తీసుకొస్తే మార్కెట్లో కమీషన్దారుల రూపంలో ఉన్న దళ�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలుచేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు కమ్మర్పల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పూర్తిగా గాడి తప్పిందని, జిల్లా అధికారులకు రాష్ట్ర మంత్రులకు సమన్వయం లేక రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు.
మెట్రో చార్జీలు పెంచే దిశగా అడుగులు పడుతున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే మెట్రో చార్జీల భారాన్ని ప్రయాణికులపై మోపింది. అదే తరహాలో తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు హయాంలో కూడా చార్జీలను
కొత్త రేషన్కార్డుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా కార్డులకు మోక్షం కలగడం లేదు. తొలుత ప్రజాపాలన ద్వారా ఆ తర్వాత గ్రామ, వార్డు సభల ద్వార
మల్లన్నసాగర్ ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు కాలువల నిర్మాణ పనులు పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. ఆదివారం మిరుదొడ్డ�
ఖాళీ ఖజానా అంటూ పదేపదే పేద ఏడ్పులు ఏడ్చే కాంగ్రెస్ ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీల కోసం అందగత్తెలకు రెడ్ కార్పెట్ పరుస్తూ దేశానికి అన్నం పెట్టే అన్నదాతల చేతికి సున్నం పెట్టడం దుర్మార్గమని బీఆర్ఎస్ �
ఆరుగాలం వ్యయప్రయాసాలకోర్చి రైతులు పండించిన పంటలు మిల్లర్లకు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు కాసులు కురిపిస్తున్నాయి. సర్కారు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రూ.500ల బోనస్ ఇస్తామని చెబుతున్నా కొనుగోలు �
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు మూడుగులు ముందుకు.. ఏడడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. మొదటి విడుతలో ప్రయోగాత్మకంగా కొల్లాపూర్ నియోజకవర్గంలోని పస్పుల, చంద్రబండతండా, అమరగిరి, ఎంగంపల్లితండాను పైలట్ గ్రామా�
ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నదని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ఆగ్రహంవ్యక్తం చేశారు. ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన పం
కాంగ్రెస్ ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే తమ అసంతృప్తిని వెల్లగక్కారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్లోని సమ�
ఆరంభ శూరత్వం అన్నట్లు మొదట్లో హడావుడి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆపై అన్ని రంగాల్లోనూ ఫెయిల్ అవుతున్నది. రుణమాఫీ, రైతుబంధు, ఇందిరమ్మ ఇళ్లు ఏ పథకం తీసుకున్నా అదే పరిస్థితి.