రాష్ట్రవ్యాప్తంగా అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకుల పాఠశాలలు మూతపడే పరిస్థితి కనిపిస్తున్నది. కాంగ్రెస్ సర్కారు ఏడాదిన్నరగా అద్దె చెల్లించకపోవడంతో భవనాలకు తాళాలు వేసేందుకు యజమానులు సిద్ధమవుతున్నా
కేసీఆర్ హయాంలో విద్యార్థులను ఉద్యోగార్థులుగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఏర్పాటు చేసిన సివిల్ సర్వీసెస్ అకాడమీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిరాదరణకు గురవుతున్నది.
తెలంగాణ సాగు నీటిపారుదల శాఖలో పైరవీల జోరు కొనసాగుతున్నది. చేయి తడిపి న వారికి, చేయి పార్టీ పెద్దలకు నచ్చినోళ్లకే బా ధ్యతలు దక్కుతున్నాయని జలసౌధలో జోరు గా చర్చ కొనసాగుతున్నది.
ఎన్నికల సమయంలో గంపెడు హామీలు ప్రకటించి అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. నేటికీ నెరవేర్చకపోవడంతో అభివృద్ధి కుంటుపడింది. కనీసం చివరి దశకు చేరుకున్న ప్రాజెక్టులకు సైతం నిధులు కేటాయించకపోవడంతో పను�
‘రైతులను కొట్టు.. కమీషన్లు పట్టు’ అన్నట్టుగా రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో పోలీసులు, ఇథనాల్ ఫ్యాక్టరీ బౌన్స
అందాల పోటీల్లో మిస్ ఇంగ్లండ్తో అనుచితంగా ప్రవర్తించి, అవమానించిన ఘటనకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బాధ్యత వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై విచారణ కోసం ఏర్�
మరో పదిహేను రోజుల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆరు నెలల క్రితం ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన మరిచిపోయారు. ఎవరూ గుర్తు చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు గ్రామాల్లో సర్�
జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో రైతులపై లాఠీచార్జి ఘటన అమానుషమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఒక ప్రకటనలో మండిపడ్డారు. రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వ దౌర్జన్యం దమననీతికి నిదర్శనమని పేర్�
జిల్లా కేంద్రం మెదక్లో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మెదక్ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశపడ్డ ప్రజలకు నిరాశే మిగిలింది.
‘రేషన్కార్డుల జారీ నిరంతర ప్రక్రియ. అర్హులైన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు’.. ఇది కొత్త రేషన్ కార్డుల జారీపై కాంగ్రెస్ సర్కారు ప్రజలకు ఇచ్చిన అనేక హామీలలో ఒకటి. కానీ ప్రస్తుతం కొత్త రేషన్కార్డ
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని విస్మరించిందని, జొన్నలు కొని మూడు నెలలు గడుస్తున్నా ఇంత వరకు డబ్బులు చెల్లించలేదని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. బుధవారం నర్సాపూర్లోని ఎమ్మెల్యే క్యాం�
వానకాలం సాగు పెట్టుబడి కోసం రైతాంగం తిప్పలు పడుతున్నది. పంటలు వేసే సమయం సమీపిస్తున్నా.. కాంగ్రెస్ సర్కారు రైతు భరోసా ఊసెత్తకపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారుతున్నది.
అధికారుల అలసత్వమో, లబ్ధిదారుల అనాసక్తతో కానీ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి గ్రహణం పట్టింది. ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఆర్భాటం చేస్తున్న రేవంత్ ప్రభుత్వం ఆచరణలో మాత్రం విఫలమవుతు