కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ వరి రైతులపై మరో కుట్రకు తెరలేపిందా? తాజాగా వరి సాగు, యూరియా వినియోగంపై బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మొదలైన సందేహం ఇది.
వరంగల్ మహానగరంలో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్వెజ్ మార్కెట్ల నిర్మాణ పనులు నిధులు లేక నిలిచిపోయాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నగర ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించాలన్న సంకల్పంతో వరంగల్ లక్
బ్లాక్ మెయిలర్ చేతిలో ప్రభుత్వం నడవడం చాలా బాధాకరమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల �
నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో కాంగ్రెస్ గుండాలు చేస్తున్న దౌర్జన్యాలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి హెచ్చరించారు. అధికారం ముసుగులో కాంగ్రెస్ పార్టీ చ�
నిరుద్యోగులమైన తమతోనూ, తమ కుటుంబ సభ్యులతోనూ ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్.. ఇంకా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా తమ జీవితాలతో ఆటలాడుకుంటోందని ఖమ్మం జిల్లా నిరుద్యోగులు మండిపడ్డారు.
ప్రతిపాదిత హైబ్రిడ్ యాన్యూటీ మోడ్(హ్యామ్) రోడ్లను జాతీయ రహదారుల(ఎన్హెచ్) నాణ్యతా ప్రమాణాల ప్రకారం ఏర్పాటు చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అధికారులను ఆదేశించారు.
రంగారెడ్డి మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్కేపల్లి రైతుల భూములను గోశాల కోసం తీసుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అన్నదాతల ఆందోళన కొనసాగుతున్నది.
కాంగ్రెస్ పాలనలో మళ్లీ పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి. రైతులకు మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయి. యూరియా కోసం ఉమ్మడి మెదక్ జిల్లాలో నిత్యం ఏదో ఒకచోట ధర్నాలు, రాస్తారోకోలు జరుగుతున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తున్నామని చెబుతున్నా ఆచరణలో మాత్రం ప్రభుత్వ దవాఖానలకు వచ్చిన పేదలు అక్కడ వసతులు లేక, పరీక్షలకు సంబంధించిన పరికరాలు పనిచేయక తీవ్ర ఇబ్బందులు పడుతున్న �
రాష్ట్రంలో కేసీఆర్ పాలనలోనే రైతులు సుభిక్షింగా ఉన్నారని, ప్రజా ప్రభు త్వం అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని పూర్తిగా విస్మరించిందని బీఆర్ఎస్ నేత, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే గ�
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధిని మరిచి కేసీఆర్పై బురద జల్లేందుకే యత్నిస్తున్నదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. ఇలాంటి కుయుక్తులను వెంటనే మానుకొని నిరుపేదలకు సంక్షేమ పథకాలు అంద
రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద దేశం మొత్తం ఆసక్తిగా చూస్తోందని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ మైనార్టీ విభాగం సమావేశానికి హాజర�
Fisheries Department | కాంగ్రెస్ పాలనలో సచివాలయం నుంచి గ్రామపంచాయతీ కార్యాలయం వరకు కమీషన్ల పాలన నడుస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే సచివాలయంలో కాంట్రాక్టర్లు ఆందోళన చేసిన సంగతి సంచలనంగా మారింది.