అసెంబ్లీ ఎన్నికల సమయంలో కౌలు రైతులకు ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ మరిచింది. వరంగల్ రైతు డిక్లరేషన్లో కౌలు రైతులకు రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు అందజేస్తామని ఆ పార
ఇండస్ట్రియల్ పార్కు కోసం బలవంతంగా భూములు గుంజుకుంటే ఊరుకునేది లేదని వికారాబాద్ జిల్లా పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సర్కార్ను హెచ్చరించారు.
ఖమ్మం నగరానికి చెందిన సురేశ్.. బెంగళూరులో ఉన్నత చదువులు చదువుతూ సెలవుల నిమిత్తం ఇటీవల ఇంటికి వచ్చాడు. చదువుకునే ప్రదేశంలో ద్విచక్ర వాహనం కలిగిన సురేశ్కు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం కాగా ఖమ్మంలో ఓ నెట్
తెలంగాణ విద్యా కమిషన్ ఎట్టకేలకు దాదాపు 18 నెలల తర్వాత తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. విద్యాభివృద్ధికి తోడ్పడాల్సిన కమిషన్.. ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేలా సిఫారసులు చేసింది.
గతంలో విఫలమైన ప్రణాళికలకు ఇప్పుడు 99 రోజులెందుకని, మళ్లీ కొత్త డ్రామా మొదలుపెట్టారా?అని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి, కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్�
రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా చేపట్టిన ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం ప్రజాప్రతినిధులు, అధికారులకు ఇబ్బందికరంగా మారుతున్నది. అభివృద్ధి పనులకు నిధులు లేకుండా ప్రణాళికలు రూపొందించడం వల్ల ఉపయోగమ
సామాన్యుల చదువుల సర్కారు బడి అస్తిత్వానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఎసరు తెస్తున్నది. చికిత్స చేస్తామంటూ ఆ ముసుగులో ఉసురు తీసేందుకు ఉరుకులాడుతున్నది. విద్యాకమి షన్ నివేదిక వివాదాస్పదం కావడమే ఇందుకు నిదర�
కాంగ్రెస్ ప్రభుత్వం సున్నపురాయి గనుల లీజు ఈ-వేలంలో భాగంగా సుల్తాన్పూర్ రిజర్వు ఫారెస్టులో నాగార్జున సిమెంట్స్కు కట్టబెట్టిన మైనింగ్ ప్రాంతం చారిత్రక మట్టపల్లి ఆలయానికి దగ్గరలో ఉన్నదని ఆందోళన వ్
మరో నెల రోజుల్లో మెట్రో స్వాధీన ప్రక్రియ ముగియనున్నది. ఎల్ అండ్ టీ నుంచి పూర్తిగా ప్రభుత్వ పరం కానున్నది. అయితే స్వాధీన ప్రక్రియను పట్టాలెక్కించేందుకు ఏర్పాటు చేసిన ఏజెన్సీ, మెట్రో ఆస్తులు, ఎల్ అండ్ �
రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్ పోస్టుల భర్తీ విధానాన్ని పూర్తిగా మార్చాలన్న మరో వివాదాస్పద నిర్ణయాన్ని తెలంగాణ విద్యాకమిషన్.. రాష్ట్ర సర్కార్ ముందుంచింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి, ఇల్లంతకుంట మండలాల్లోని పలు గ్రామాలకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. కేసీఆర్ సర్కార్ హయాంలో రంగనాయకసాగర్ నుంచి కాళేశ్వరం 11వ ప్యాకేజీలో చేపట్టిన ఎల్-4, ఎల్-5, ఎల్-6 క�
విద్యా కమిషన్ నివేదిక, సిఫారసులు ఇప్పటికే వివాదాస్పదం కాగా, తాజాగా కమిషన్ సభ్యుడు ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావు చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి తెరలేపాయి.