ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కోసం ప్రభుత్వం తమ భూములను లాక్కొంటుందనే ఆందోళనతో మండలంలోని కాళ్లాపూర్ రైతులు భయం గుప్పిట్లో విలవిలలాడుతున్నారు. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములు సర్కారు తీసుకోవ�
సూర్యాపేట జిల్లా పరిధిలోని కాళేశ్వరం ఆయకట్టు రైతులకు ఆపతి వచ్చిపడింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో యాసంగిలో(నాలుగు సార్లు) వరి పంట ఎండుతూ వస్తోంది. చిన్నపాటి సాకు చూపి కాళేశ్వరం �
మూసీ పునరుజ్జీవనం పేరిట చేస్తున్న విధ్వంసాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నది. ప్రజల అభిప్రాయాలు ఏమాత్రం పట్టించుకోకుండా అధికారు�
రైతుల పంటల సాగు కోసం 30 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టును నేడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని పెనుబల్లి మండలంలోని పులిగొండం చెరువు (ప్రాజెక్టు) ఆయకట్టు రైతులు ఆరోపిస్తున�
రెండేండ్ల పాలనపై ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ సర్కార్ మరో ప్రణాళిక రచించింది. ప్రజలను మభ్యపెట్టేందుకు కొత్త జిమ్మిక్కుకు తెరతీసింది. ‘ప్రజా పాలన-ప్రగతి ప్�
రాజీవ్ యువ వికాసం పేరుతో యువతకు చేదోడు వాదోడుగా నిలిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని రూపొందించింది. ఉపాధి అవకాశాలు కల్పించడం, సొంతంగా వ్యాపారాలు చేసుకునే వారికి ప్రోత్సాహం అందించడం ఈ పథ�
నిధులు కేటాయించడం లేదు.. మరోవైపు కేంద్ర పథకంతో లబ్ధిపొందాలని చూసినా అడ్డుకుంటున్నది. ఇదీ కాంగ్రెస్ సర్కార్ తీరు. రేవంత్ ప్రభుత్వం తీరుతో రాష్ట్రంలోని సంచారజాతి కులాలు ఇబ్బందులు పడుతున్నారు. విద్య, ఉప
బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అటకెక్కించిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు.
అస్తవ్యస్త విధానాలతో అన్ని రంగాలనూ దెబ్బతీసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఔట్డోర్ అడ్వైర్టెజింగ్ మీడియాను కూడా ధ్వంసం చేసేందుకు కుట్రలకు దిగుతున్నదని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ ధ్వజమెత్తారు.
‘రేవంత్రెడ్డి పొద్దంతా కాంగ్రెస్.. రాత్రి కాగానే బీజేపీ. రేవంత్, మోదీ కలిసి రైతులను ముంచిండ్రు. బడే భాయ్.. చోటే భాయ్ ఒకటైండ్రు. ఉచిత కరెంటు ఎత్తేసే కుట్ర జరుగుతున్నది. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టే ఆ
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ఒక పక్క 4.48 లక్షల కోట్ల రూపాయలతో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టినా, అడుగడుగునా అప్పులు, బాకీల తిప్పలు ప్రభుత్వానికి తప్పడం లేదు. అభివృద్ధి కోసం అప్పులు తప్పవంటూ సీఎం సిద్ధరామయ్
యూనివర్సిటీల్లో అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయకుండా చోద్యం చూస్తున్న కాంగ్రెస్ సర్కార్.. యూనివర్సిటీ అభివృద్ధి కోసం కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన పాలక మండళ్లను సైతం ఏర్పాటు చేయకపోవడంపై పలు విమర్శలు వ్�
రైతు భరోసా పథకాన్ని రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదా? ఐక్యరాజ్యసమితి సైతం అభినందించిన పంట పెట్టుబడి సాయం అందించే ఆ పథకాన్ని ఖజానాకు భారంగా భావిస్తున్నదా? మాజీ సీఎం కేసీఆర్ ఆనవ�
ఖమ్మం నగర పరిధిలోని వెలుగుమట్ల భూదాన్ బాధితులందరికీ కూల్చిన చోటనే పక్కా ఇండ్లు కట్టించి ఇవ్వాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ బుల్డోజర్ల ప్రయో�