ప్రభుత్వం చేప పిల్లల పంపిణీకి ఎగనామం పెట్టే అవకాశం కనిపిస్తున్నది. గతేడాది సైతం చెరువుల్లో కేవలం 50 శాతం సీడ్ వేసి చేతులు దులుపుకున్నది. ఇప్పుడు మొత్తానికే మంగళం పాడి మత్స్యకారుల ఉపాధి గండికొట్టనున్నది
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఎట్టకేలకు స్థానిక స ంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్నది. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలతో కదిలిన సర్కార్ ఎట్టకేలకు ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేద్దామని బీఆర్ఎస్ శ్రేణులకు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇచ్చిన హామీలు �
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణనలో మున్నూరుకాపు జనాభా లెకల్లో స్పష్టత లేదని, కులస్తులు అన్ని రంగాల్లోనూ వెనుకబడిపోయారని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. రా�
రాష్ట్రంలో రేవంత్రెడ్డి పాలనకు కౌంట్డౌన్ మొదలైందని, కాంగ్రెస్ భూతాన్ని తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్�
ధర్మపురి రైతుల ఎన్నో ఏండ్ల కల అయిన అక్కెపెల్లి చెరువుకు ఎత్తిపోతల పథకం పనులు వెంటనే ప్రారంభించాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. ఇవి పూర్తయితే 5వేల ఎకరాలకు సాగునీరందుతుందని చెప్పారు. కానీ
బతుకుపోరాటం చేస్తున్న రైతులపై యుద్ధం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి రైతాంగానికి క్షమాపణలు చెప్పి కన్నెపల్లి పంప్హౌస్ ద్వారా గోదావరి జలాలు అందించాలని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీ
కేసీఆర్ సర్కారు హయాంలోనే సిర్పూర్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. శుక్రవారం చింతలమానేపల్లి మండలం రవీంద్రనగర్-2 గ్రామ సమీపంలో రూ. 57 కోట్లతో నిర్మి�
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంత రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారిందని పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇబ్రహీంపట్నం నుంచి విజయవాడ హైవేలోని తూప్రాన్పేట్ వరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో �
“కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సర్కారు బడులు నిర్వీర్యం అయ్యాయని, విద్యాశాఖను తన దగ్గర పెట్టుకొని ఏనాడూ సమీక్ష చేయని గొప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి” అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ర�
పైసా పైసా కూడా బెట్టి కష్టార్జితంతో స్థలాన్ని కొనుగోలు చేశాం.. మేము కబ్జాదారులం కాదు.. ప్రభుత్వమే మమ్ములను కాపాడాలంటూ సున్నం చెరువు బాధితులు నల్ల రిబ్బన్లను కండ్లకు గంతలుగా కట్టుకొని నిరసన ప్రదర్శన చేశా
ఆపత్కాలంలో ఉన్న కల్లు గీత కార్మికులకు కాంగ్రెస్ సర్కార్ మొండిచెయ్యి చూపిస్తోంది. ప్రమాదవశాత్తు కుటుంబ పెద్ద మృతి చెంది ఆ కుటుంబం రోడ్డున పడితే ఆదుకోకుండా గాలికొదిలేసింది.
త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్ని కలలోపే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని విద్యార్థి జేఏసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎల్ రాజుగౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని యెడల నిరుద్యోగు�
కాంగ్రెస్ పాలనలో అడుగడుగునా రైతన్నలు ఆందోళన పడుతున్నారు. ఇటు ప్రభుత్వ సహాయం అందక అటు అధికారులు పట్టించుకోకపోవడంతో రైతుల కష్టాల ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితి నెలకొన్నది.
సింగూరు ప్రాజెక్టు నుంచి సాగునీటిని విడుదల చేయకపోతే రైతులతో కలిసి ధర్నాలు, ఆందోళనలు చేస్తామని బీఆర్ఎస్ హెచ్చరికలు చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం వచ్చింది. సింగూరు ప్రాజెక్టు నుంచి సాగునీటి విడ�