మణికొండ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన గుడ్మార్నింగ్ మణికొండ-ప్రజాభిప్రాయ సేకరణ ఆదర్శనీయమైనదని మహేశ్వరం మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయ
నిరుపేద, మధ్యతరగతి ప్రజలతోపాటు అన్నదాతల్లో జూన్ నెల గుబులు పుట్టిస్తున్నది. ఈ నెలలో వ్యవసాయానికి పెట్టుబడులు ఎంత అవసరమో.. పిల్లల చదువుకు ఖర్చు లూ అంతే అవసరం. అయితే, రెండింటికీ ఒకే నెల లో అధికంగా వెచ్చించ�
భవన నిర్మాణాల సరళీకృత విధానాల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల్లోని రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రభావితం చేసేలా యూనిఫైడ్ డెవలప్మెంట్ అండ్ బిల్డింగ్ కోడ్ను వర్తింపజేయాలని భావిస్తున్నది. దీ�
మూడు అరెస్టులు.. ఆరు కేసులన్నట్టుగా రేవంత్ ప్రభుత్వం రాష్ట్రంలో పాలన సాగిస్తున్నది. నయానో భయానో తన దారికి తెచ్చుకోవాలని తలపోస్తున్నది. తన మాటకు ఎదురు చెప్పేవారి పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్నది. ప్రజాకం�
రాష్ట్రాన్ని పాలించడం చేతకాక కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలు చేస్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి మండిపడ్డారు. కథలాపూర్ మండలం భూషన్రావుపేటలో శనివారం
విద్యాహక్కు చట్టంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలన్న లక్ష్యంతో బెస్ట్ అవైలబుల్ స్కీంను అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
కాంగ్రెస్ ప్రభుత్వం కాసుల కోసం జేసీబీని, ప్రత్యర్థులను అణచివేసేందుకు కేసుల కోసం ఏసీబీని ప్రయోగిస్తున్నదని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ఆర
కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేస్తూ భైంసా మండలంలోని కుంసర గ్రామ రైతులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హామీలు అమలు చేయాలని, రైతులకు రైతు భరోసా, పంట రుణమాఫీ పూర్తిగా అమలు చేయడానికి రేవంత్ సర్కారు అపసోపాలు పడుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే సాంబశివరావు అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ఫెయిల్ అయ్యిందని, సీఎం రైతులను, ఉద్యోగులను, విద్యార్థులను, వృద్ధులను, యువతను ఇలా అన్ని వర్గాలను మోసం చేశారని, మూడేండ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో మళ్లీ గెలిచి అధికారం చేపట్టేది �
ప్రజా పాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అసలైన పేదలను విస్మరిస్తున్నది. ని త్యం నేతలకు దండం పెడుతూ వారి భజన చే సే వారికే పథకాలు అందుతున్నాయని.. ఇదే నా ప్రజా పాలన అంటూ పలువురు పేదలు ప్రభుత్వ�
ప్రభుత్వ జూనియర్ కళాశాలలు నానాటికీ ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంతో ఈ ఏడాది ఇంటర్మీడియట్ విద్య కళావిహీనంగా కనిపిస్తున్నది. విద్యాశాఖను తన వద్దే ఉంచుకు
కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది జీలుగు విత్తనాల ధరలు భారీగా పెంచడం, అవి నాసిరకంగా ఉండడంతో రైతులు వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. దీంతో వేల సంఖ్యలో మిగిలిన బస్తాలు తిరిగి వెనక్కి పంపించే పనిలో అధి�