కాంగ్రెస్ సర్కారు తమ డిమాండ్లను పట్టించుకోకపోవడం, సమస్యలు పరిష్కారం కాకపోవడంతో పెన్షనర్ల జేఏసీ నేతలు వ్యూహాత్మక ఆలోచన చేశారు. తాము ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా.. ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో కాంగ్రె
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ సరిపడా యూరియా అందించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. శనివారం చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామంలో డీసీఎంఎస్ సెంటర్�
‘దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు’ అన్నట్టుగా తయారైంది రాష్ట్రంలోని కొందరు ఉద్యోగుల పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చినా వాటిని రాష్ట్ర సర్కారు నేరుగా ఉద్యోగులకు ఇవ్వడం లేదు. దీంతో నెలల తరబడి
బీసీ వర్గాల పట్ల కాంగ్రెస్ సర్కార్ వ్యవహారం చూస్తే బంగారు కడియం, పులి కథను గుర్తుకు తెస్తున్నది. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లతోపాటు విద్య, ఉద్యోగాల్లో 42శాతం రిజర్వేషన్ల పేరిట బిల్లులు చేశామని �
తెలంగాణ నీటి హక్కులపై విద్యార్థుల్లో చైతన్యం కలిగించేందుకు బీఆర్ఎస్వీ నేతలు నడుం బిగించారు. ‘జంగ్ సైరన్' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులకు శ్రీకారం చుట్టారు. ఏపీ జలదోపిడీపై శనివారం నుంచి ఈ �
70 ఏండ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నాశనం చేసిందని, ఇప్పుడు అభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ర్టాన్ని నాశనం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకున్నదని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రా�
ప్రభుత్వం చేప పిల్లల పంపిణీకి ఎగనామం పెట్టే అవకాశం కనిపిస్తున్నది. గతేడాది సైతం చెరువుల్లో కేవలం 50 శాతం సీడ్ వేసి చేతులు దులుపుకున్నది. ఇప్పుడు మొత్తానికే మంగళం పాడి మత్స్యకారుల ఉపాధి గండికొట్టనున్నది
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఎట్టకేలకు స్థానిక స ంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్నది. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలతో కదిలిన సర్కార్ ఎట్టకేలకు ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేద్దామని బీఆర్ఎస్ శ్రేణులకు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇచ్చిన హామీలు �
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణనలో మున్నూరుకాపు జనాభా లెకల్లో స్పష్టత లేదని, కులస్తులు అన్ని రంగాల్లోనూ వెనుకబడిపోయారని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. రా�
రాష్ట్రంలో రేవంత్రెడ్డి పాలనకు కౌంట్డౌన్ మొదలైందని, కాంగ్రెస్ భూతాన్ని తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్�
ధర్మపురి రైతుల ఎన్నో ఏండ్ల కల అయిన అక్కెపెల్లి చెరువుకు ఎత్తిపోతల పథకం పనులు వెంటనే ప్రారంభించాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. ఇవి పూర్తయితే 5వేల ఎకరాలకు సాగునీరందుతుందని చెప్పారు. కానీ
బతుకుపోరాటం చేస్తున్న రైతులపై యుద్ధం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి రైతాంగానికి క్షమాపణలు చెప్పి కన్నెపల్లి పంప్హౌస్ ద్వారా గోదావరి జలాలు అందించాలని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీ
కేసీఆర్ సర్కారు హయాంలోనే సిర్పూర్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. శుక్రవారం చింతలమానేపల్లి మండలం రవీంద్రనగర్-2 గ్రామ సమీపంలో రూ. 57 కోట్లతో నిర్మి�
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంత రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారిందని పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇబ్రహీంపట్నం నుంచి విజయవాడ హైవేలోని తూప్రాన్పేట్ వరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో �