ఎన్నికలకు ముందు అలవికాని హామీలిచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక వాటిని పక్కన పడేసింది. ఒకటి, రెండు హామీలను అమలు చేస్తూ గొప్పలు చెప్పుకుంటున్నది. ముఖ్యంగా ఆసరా పింఛన్లపై ఇచ్చిన మాటను నెరవేర్చక ఇబ్బం
సిద్దిపేట జిల్లా గజ్వేల్ చుట్ట్టు ఉన్న గ్రామాలను కలుపుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.230కోట్లతో రింగ్రోడ్డు నిర్మాణం చేపట్టారు. రింగ్రోడ్డు నిర్మాణం పూర్తి చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో �
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం కేవలం మాటలకే పరిమితమైంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఇప్పటి వరకు నాలుగు నియోజకవర్�
వాళ్లంతా చిన్నపాటి జీతంతో బతుకులీడ్చేవాళ్లు. సామాన్య ప్రజలకు వైద్యమందించే సర్కారు దవాఖానలను శుభ్రపరిచేవారు. ఆ ఆసుపత్రులను కాపుకాసేవారు. కా నీ వారి రెక్కల కష్టం విలువ నెలకు రూ. 11000లు మాత్రమే. ఆ జీతం కూడా ఐద�
సన్నరకం సాగు చేస్తే మద్దతు ధరతో పాటు రూ.500ల బోనస్ ఇస్తామంటూ ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ సర్కారు రైతులకు ఎగనామం పెట్టింది. సీఎం, మంత్రులు బోనస్ అంటూ బోగస్ మాటలు చెప్పారని రైతులు మండిపడుతున్నారు. వనపర్�
18 నెలల కాంగ్రెస్ పాలనలో నారాయణపేట నియోజకవర్గంలో కబ్జాలు, కహానీలు తప్పా ఒకటంటే ఒకటి కొత్తగా అభివృద్ధి పని జరగలేదు.. సరి కదా తాను మంజూరు చేయించుకొచ్చిన వాటిని కూడా ఇకడి నుంచి పోకుండా కాపాడుకోలేక పోవడం చాల�
భద్రాద్రి జిల్లాలో పోడు వివాదాలు మళ్లీ మొదలవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మెల్లగా పెరుగుతున్నాయి. తమ బతుకు పోరాటంగా గొత్తికోయలు అటవీ భూములను నరికి పంటలు సాగుచేస్తున్నారు. వృత్తి, ఉద్యోగ ధర్మం�
కాంగ్రెస్ ప్రభుత్వం అక్కసుతో పెట్టిన కేసును ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) సోమవారం ఉదయం 10 గంటలకు ఏసీబీ ఎదుట హాజరవుతున్నందున ఆయనకు మద్దతుగా భద్రా�
ప్రజలు ఛీకొట్టినా సిగ్గులేకుండా చిల్లర రాజకీయాలు చేస్తూ రైతుల పొట్టకొట్టడం మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్కు తగదని బీఆర్ఎస్ రాష్ట్ర నేత విజయ్కుమార్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంల
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కక్షపూరితంగా నోటీసులు పంపిస్తున్నదని, ఎన్ని కేసులు పెట్టినా కడిగిన ముత్య�
సంగారెడ్డి జిల్లా కలెక్టర్గా శుక్రవారం బాధ్యతలు చేపట్టిన ప్రావీణ్య, సిద్దిపేట కలెక్టర్గా శనివారం బాధ్యతలు తీసుకున్న హైమావతికి సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. మూడు రోజుల క్రితం ఐఏఎస్ల బదిలీలు జరగగా,
పాలన చేతగాక కాంగ్రెస్ సర్కార్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ముంబయిలో సముద్రంలో గల్లంతై మరణించిన వ్య
కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా రైతులను మోసగించిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధికోసమే రైతుభరోసా వేస్తామంటూ మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన�
ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు ప్రారంభమై దాదాపు ఏడాది దాటినా పూర్తి కావడం లేదు. సంబంధిత శాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పనులు పిల్లర్ల దశలోనే నిలిచిపోయాయని పలువు�