ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల్లో టెన్షన్ మొదలైంది. కాంగ్రెస్ సర్కార్ అందజేసే అరకొర సాయంతో ఇండ్ల నిర్మాణం సాధ్యం కాదని.. వెనకడుగు వేసిన ఇందిరమ్మ ఇండ్లకు ఎంపిక చేసి జాబితాల్లో పేర్లు వచ్చి వారిపై అధికారుల�
బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎమ్మెల్యే కాలనీని ఆనుకుని ఉన్న 12ఎకరాల స్థలంలో ఆలయం తొలగింపు వ్యవహారంలో తవ్విన కొద్దీ సరికొత్త కోణాలు బయటకు వస్తున్నాయి.
రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘హైడ్రా’ జూలై 19 నాటికి ఏడాది కాలం పూర్తి చేసుకున్నది. తొలి వార్షికోత్సవం సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మీడియాతో మాట్లాడారు. తాము సాధించిన ఘనతలను వివరించారు. ఈ వివ
కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చాక నిమ్జ్ ప్రాజెక్టు భూసేకరణ ముందుకు సాగడం లేదు. భూసేకరణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది. భూనిర్వాసితుల నుంచి లంచాలు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలతో ఇటీవల నిమ్జ�
ఎరువుల కోసం రైతన్నలు ఈ సీజన్ ప్రారంభం నుంచీ నానా అగచాట్లు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి దాపురించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం కేంద్రంల�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో ఆటోలు నడవక దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నామని, పథకం ప్రవేశపెట్టే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస�
ప్రకృతి ప్రకోపం, ప్రభుత్వ అలసత్వం సామాన్య రైతులను మనో వేదనకు గురిచేస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుచేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్న పాలకులు రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు.
అక్కడ చట్టాలు ఉండవు.. నిబంధనలు వర్తించవు.. అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడరు.. పోలీసులైతే అది తమ పరిధి కానట్టుగానే వ్యవహరిస్తారు. అందుకే అక్కడ అంతా ప్రైవేటు సైన్యందే రాజ్యం! అర్ధరాత్రి తుపాకులు పట్టు�
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టుకతో ఓబీసీ కాదని, ఆయన చట్టబద్ధంగా కన్వర్ట్ అయిన ఓబీసీ అని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. కాబట్టి ఆయన ఓబీసీల కోసం చిత్తశుద్ధిగా ఏదీ చేయబోరని అన్నారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కాంగ్రెస్ సర్కార్ కక్కలేక.. మింగలేక సతమతమవుతున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ 42 శాతం రిజర్వే�
‘వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచేందుకు అబద్ధ్దాలు ఆడండి’ అని సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవారం గజ్�
కంచ గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తున్నది. ప్రభుత్వం ధ్వంసం చేసిన 400 ఎకరాల్లో అడవిని పునరుద్ధరించేందుకు చేపట్టబోయే ప్రణాళికప�
Youth Declaration | ఎన్నికల సందర్భంగా విద్యార్థి, నిరుద్యోగ యువతికు హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని తెలంగాణ యువజన సంఘం డిమాండ్ చేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దిపేట జిల్లాపై వివక్ష చూపుతున్నది. జిల్లాకేంద్రం సిద్దిపేటలో అభివృద్ధిని అడ్డుకుంటున్నది. బీఆర్ఎస్ హయాంలో మంజూరైన పనులన్నీ రద్దు చేసింది. నిర్మాణాలు మధ్యలో ఉన్న వాటికి నిధ�