‘రాజ్యాంగ సవరణ ద్వారానే 42% బీసీ రిజర్వేషన్ల హామీ అమలు సాధ్యం. ఇతర ఏ మార్గాల ద్వారా అసాధ్యం. ఇదే విషయం తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో తేటతెల్లమైంది’ అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి స్పష
రైతులపై ప్రభుత్వం కక్షగట్టినట్లు వ్యవహరిస్తున్నది. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం కొనకుండా నిర్లక్ష్యం చేస్తున్నది. వరి కోతలు పుంజుకొని..ధాన్యం కేంద్రాలకు వస్తు న్నా కొనుగోలు చేయకుండా చోద్యం చూస్తు�
కాంగ్రెస్ పాలనలో గ్రేటర్ ప్రజలు అన్ని విధాలుగా అవస్థలు పడుతున్నారు. రెండేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో సకల వర్గాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారంలోకి వచ్చిననాటి నుంచి ప్రజలను వేధింపులకు గుర�
నా కారు అద్దె బిల్లు ఇవ్వక 22 నెలలు అవుతుంది..ఇది కలెక్టరేట్లోని ఒక శాఖకు చెందిన జిల్లా అధికారి మాట. ఆఫీసులో ఫ్యాన్ వైరింగ్ కాలిపోతే.. నా జీతంలోంచి పెట్టుకొని రిపేర్ చేసుకున్నా...ఇది డీఆర్డీఏలోని కింది�
‘రాష్ట్రంలో విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, మానవతా విలువలు మరిచి మహిళలు, పిల్లలపై అక్రమంగా ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తూ కాంగ్రెస్ సర్కార్ పైశాచిక ఆనందం పొందుతున్నది. మరోవైపు మహిళలపై కాం�
‘జూబ్లీహిల్స్లో జరుగుతున్న ఎన్నిక పార్టీల మధ్యలో జరుగుతున్న ఎన్నిక కాదు. ఈ ఉప ఎన్నిక ఇద్దరు వ్యక్తుల మధ్య ఎన్నిక కాదు. పదేండ్ల అభివృద్ధి పాలనకు, రెండేండ్ల అరాచక పాలనకు మధ్య జరుగుతున్న ఎన్నిక. పదేండ్ల పా�
బీఆర్ఎస్ సర్కారు మల్లన్న సాగర్, కొండపోచమ్మ, రంగనాయక సాగర్ వంటి పెద్ద రిజర్వాయర్లు నిర్మిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఉప కాలువల నిర్మాణం చేపట్టడం లేదని, కాలువల్లో పూడిక తీయించడం లేదని దుబ్బాక ఎమ్
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా బీఆర్ఎస్ సత్తా చాటాలని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
నిరుద్యోగుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ మండల యువజన విభాగం ఆధ్వర్యంలో కోటగిరి ఎంపీడీవో కార్యాయలయం ఎదుట మంగళవారం ఆందోళన చేపట్టారు.
ఆదిలాబాద్ జిల్లాలో విలువైన ప్రభుత్వ భూములను రియల్ వ్యాపారులు, అక్రమార్కులు, అధికారులు కలిసి కొల్లగొడుతున్నారు. జిల్లా కేంద్రంలో మున్సిపల్, ఇతర ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టడానికి యత్నించిన వారిపై పో�
నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్, కడెం, పెంబి మండలవాసుల సౌకర్యార్థం గత కేసీఆర్ సర్కారు సమీకృత మార్కెట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. 2022 మేలో రూ.3.90 కోట్లతో టెండర్లు పిలిచి, పను లు ప్రారంభించారు.
రైతులు పత్తిని విక్రయించాలంటే స్లాట్బుకింగ్ను తప్పనిసరి చేసింది ప్రభుత్వం. సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలంటే ముందుగానే స్లాట్ బుకింగ్ చేసుకోవాలన్న నిబంధనన�
ట్రిపులార్, గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు సంబంధించిన అలైన్మెంట్లను మార్చేలా కాంగ్రెస్ సర్కార్పై ఒత్తిడి తీసుకురావాలని మంగళవారం మాజీ మంత్రి హరీశ్రావును మండలంలోని ఏక్వాయిపల్లి గ్రామానికి చెందిన రైతుల
యూసుఫ్గూడ డివిజన్ సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయింది. వరద నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించకపోవడంతో సమస్యలు అ
హైదరాబాద్ నగరాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..బడ్జెట్లో రూ.10 వేల కోట్లకు పైగా నిధులు ఇచ్చాం..బడ్జెట్ కేటాయింపుల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన గొప్ప ప్రకటనలు..కానీ ఆచరణలో మాత్రం ముఖ్యమైన ప్రాజెక్టు ఒక�