తెలంగాణ ప్రభుత్వం అర్ధాంతరంగా ఫార్ములా-ఈ ఒప్పందాన్ని రద్దు చేయడం వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందని భావించి 2025 జనవరి 28న ఈ ప్రాంత బిడ్డగా నార్సింగి పోలీస్ స్టేషన్లో నేను ఫిర్యాదు చేశారు.
గుండాల కృష్ణ -హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 21 (నమస్తే తెలంగాణ): తమిళనాడులో రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం శరవేగంగా ముందుకు తీసుకుపోతున్న గోదావరి-కావేరీ జల క్రీడ ఆసక్తి
మహేశ్వరం మండలంలో పంటలు చూసైనా..రైతు భరోసా ఇవ్వాలని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రియల్ బూచి చూపించి.. ఎగ్గొట్టే ప్రయత్నం చేయవద్దన్నారు.
తమ గ్రామంలో మూతపడిన సర్కారు బడిని తిరిగి తెరిపించాలని గ్రామస్తులు కోరుతున్నారు. పిల్లల చదువులకు ఇబ్బందులు అవుతున్నాయని, అధికారులు వెంటనే స్పందించి పాఠశాలను ప్రారంభించాలని వారు వేడుకుంటున్నారు.
కాంగ్రెస్ ప్రభు త్వం అందజేస్తున్న రైతుభరోసా రైతులకు నిరాశే మిగులుస్తోంది. వారికి ఉన్న భూమిలో కొంత మేరకే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇందుకు మండల వ్యవసాయాధికారి కార్యాలయం ఎద�
రాష్ట్రంలోనే అత్యధిక ధాన్యం పండిస్తున్న జిల్లాల్లో అగ్రస్థానంలో నిలుస్తున్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యాసంగిలో సన్నాలు పం డించిన రైతులకు బోనస్ ప్రయోజనం అతిస్వల్పంగానే దక్కింది.
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సాగుకు జీవనాధారం. మన నీళ్లు మనకే అనే నినాదాన్ని ఆచరణలోకి తెచ్చిన అద్భుతం. తెలంగాణలోని అత్యధిక సాగు భూములకు నీటిని అందించే లక్ష్యంతో ని ర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును జాతి�
రేషన్దుకాణాల ద్వారా లబ్ధిదారులకు ప్రభుత్వం ఏప్రిల్లో సన్న బియ్యం పంపిణీ ప్రారంభించింది. మార్చి నెల వరకు పంపిణీ చేయగా మిగిలిపోయిన దొడ్డు బియ్యాన్ని ప్రభుత్వం తరలించేందుకు చర్యలు తీసుకోకపోవడంతో రేషన
బాసర సరస్వతీ ఆలయ అభివృద్ధిని పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న చూపు చూస్తున్నదని నిర్మల్ జిల్లాలోని ముథోల్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి నారాయణ్రావుపటేల్ అన్నారు. శుక్రవారం బాసర మండల కేం
గొల్లపల్లి మండలానికి సాగునీరందించే ఎస్సారెస్పీ డిస్ట్రీబ్యూటరీ-64 కాలువతోపాటు తూములు, మైనర్ కాలువలు అధ్వానంగా మారాయి. వేసవిలో ఈ కాలువను శుభ్రం చేయాల్సి ఉన్నా అధికారులు నిర్లక్ష్యం చేయడంతో చెట్లు, పిచ్�
ఒక నాడు మెతుకు సీమ అంటే నెర్రెలు బారిన, బీడు భూములు, ఎండిన చెరువులు... నీటి కోసం వందల ఫీట్ల లోతు బోర్లు వేసినా చుక్క రాకపోయేది . సమైక్య పాలనలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక్క ప్రాజెక్టు నిర్మాణం చేయకపోగా కనీసం తట
నేను మీ కల్పతరువు కాళేశ్వరాన్ని.. అపర భగీరథుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో మూడేళ్ల స్వల్ప వ్యవధిలోనే పూర్తయిన ఎత్తిపోతల పథకాన్ని.. ఉమ్మడి రాష్ట్రంలో కరువుతో అల్లాడిన తెలంగాణను సుభిక్షం�
కాంగ్రెస్ పార్టీ హామీల అమల్లో పూర్తిగా విఫలమైంది. తాము అధికారంలోకి రాగానే కౌలు రైతులకు కూడా రైతుభరోసా అందిస్తామని.. ఆశ చూపి.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాక పట్టించుకోకుండా మో
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.. ఒక్కో రంగం కుదేలవుతూ వస్తున్నది. గత బీఆర్ఎస్ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపారు. అందుకోసం రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారు.