నిజాం షుగర్స్ పునరుద్ధరణ అంటూ గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందూ, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఊదరగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందా..? నిజాం షుగర్స్ ఫునరుద్ధరణ ఇక లేనట్టేనా? అన్న అనుమానాలు ని�
కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్ర యువత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తె లంగాణ జన సమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు. ఆయన ఓ యూ ట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాజా రాజకీయ పరిణామాలు, సమకాలీన అంశాలప�
గడిచిన రెండేండ్లకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిజామాబాద్ నగరంలో చేసింది ఏమీలేదని అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఉన్నా నగర అభివృద్ధిని విస్మరించారని �
గ్రేటర్లో ప్రతి పది వేల మంది జనాభాకు ఒక ఆదర్శ మార్కెట్ ఉండాలన్న లక్ష్యానికి కాంగ్రెస్ సర్కారు గండి కొట్టింది. అందుబాటులోకి వచ్చిన మోడల్ మార్కెట్లను ఇతర అవసరాల పేరిట ప్రైవేట్పరం చేస్తున్నారు. ఇప్ప�
మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రజలకు సూచించారు. వైరా మున్సిపాలిటీ పరిధిలోని 5, 6, 12వ వార్డుల్లో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం గాంధీ చౌక్లో జరిగిన రోడ్ షోలో నామా మాట్లాడుతూ కాంగ్రెస్ �
ఎన్నికల ముందు అలవిగాని హామీలు ఇచ్చి, మాయమాటలతో పాలన సాగిస్తున్న మోసాల కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, పాలేరు మాజీ ఎమ్మెల్�
‘మా కళ్లముందే యూరియా ఉంది. కానీ మాకు దొరకట్లేదు. మా ఊరి సొసైటీలో ఉన్న యూరియా బస్తాలను పొరుగు మండలాల రైతులొచ్చి తీసుకెళ్తున్నారు. యాప్లో బుక్ చేసుకోలేదన్న కారణంతో మాకు యూరియా బస్తాలను ఇవ్వడం లేదు.
పంచాయతీ ఎన్నికల్లో చతికిలపడిన కాంగ్రెస్ ప్రభుత్వం.. మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలవలేమనే ఉద్దేశంతో బీఆర్ఎస్ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తూ డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని రాజ్యసభ సభ్యుడు, పార్లమెంట్
Srinivas Goud | బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన పనులను పూర్తి చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.
RTI Portal | రాష్ట్రంలోని 3,323 ప్రభుత్వ విభాగాలు ఆర్టీఐ పోర్టల్లో అందుబాటులో ఉన్నప్పటికీ వాటిలో 17 విభాగాలు మాత్రమే నామమాత్రంగా సేవలు అందిస్తున్నాయి. సమాచార హక్కు చట్టం అమల్లో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను అర్
గత సాధారణ ఎన్నికల్లో కల్లబొల్లి మాటలతో మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధం కావాలని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ
‘నేను ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నా. బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. పార్టీ అసెంబ్లీలో ఏదైనా అంశంపై విప్ జారీచేస్తే దానికి కట్టుబడి ఉంటా. జగిత్యాల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంతో, సీఎం �