‘కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి రైతుకు పోయిన వానకాలం, యాసంగికి సంబంధించి రూ.12 వేలు బాకీ పడింది.. ముందు దీనికి సమాధానం చెప్పకుండా పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ మాటమాటకు చర్చకు పోదామంటూ దుంకుతున్నడు. ఏ
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విఫలమైందని, అధికారం చేపట్టి 19 నెలలు గడిచినా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర సర్కారు తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో రియల్ రంగం కుదేలవుతున్నదని తెలంగాణ రాష్ట్ర బిల్డర్స్ ఫెడరేషన్ సలహాదారులు, పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్కా వెంకట్రెడ్డి ఆరోపించారు. ఉప్పల్ �
‘నువ్వో రూ.10 ఇవ్వు. నేనో 10 ఇస్తా. మొత్తం రూ.20 నీకే! దీనిని పెట్టుబడిగా పెడతా. అలా అదనంగా వచ్చే వడ్డీ కూడా నీకే’ అన్నాడట ఓ పెద్దమనిషి. దీనికి అవతలి వ్యక్తి సరే అనడంతో.. ముందు నువ్వు 10 ఇవ్వు, నేను తర్వాత రూ.10 జమ చేస్త
‘మా నీళ్లు ..మాకు కావాలి...మన మల్లన్నసాగర్.. మన దుబ్బాక” అనే నినాదంతో రైతులతో కలిసి సాగునీటి కోసం ఉద్యమం చేపడుతామని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం సిద్దిపేట జ
ప్రభుత్వ వైద్యానికి పెద్దపీట వేస్తున్నాం, భవిష్యత్తు అవసరాలకు తగినట్లుగా ఆస్పత్రుల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్న కాంగ్రెస్ సర్కారు కనీసం ఓపీ చీటీలను సైతం అందించలేకపోతున్న�
రాష్ట్రంలో రేవంత్ పాలన 50 ఏండ్ల నాటి ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలుచేయాలని ఉమ్మడి నిజామాబాద్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటుచేసి �
మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి త్యాగంచేసిన దుబ్బాక ప్రాంత రైతుల పంటపొలాలకు సాగునీటిని సరఫరా చేసి, వారి కన్నీళ్లను తుడవాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాం�
మాజీ సర్పంచుల ఆత్మహత్యలను సుమోటో తీసుకుని ప్రభుత్వంపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర మానవ హకుల కమిషనర్కు తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించ�
గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో దాఖలైన పిటిషన్లపై బుధవారం తీర్పు వెలువరించిన హైకోర్టు.. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన చర్యలను ప్రభుత్వం 30 రోజుల్లో పూర్తిచేయాలని, గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను సెప్టెంబ�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల తరహాలోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం అమలు అంశంపై కూడా సందిగ్ధత నెలకొన్నది. ఆ చట్టాన్ని సవాల్ చేస్తూ ఇప్పటికే పలువురు దళితసంఘాల నేతలు కోర్టును ఆశ్రయించా
రైతుకు రావాల్సిన పెట్టుబడి సాయం ఎగ్గొట్టినందుకే కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవ సభను నిర్వహిస్తున్నట్లుగా ఉందని బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, నార్మూల్ మాజీ చైర్మన్ లింగాల శ్రీకర్ రెడ్
Rajeev Yuva Vikasam | దరఖాస్తులు కొండంత.. యూనిట్లు గోరంత.. అందులోనూ కాంగ్రెస్ కార్యకర్తలకే ప్రాధాన్యం! వెరసి యువత నుంచి తీవ్ర వ్యతిరేకత.. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల ముందు ఎందుకీ గొడవ? అనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం రా�
Telangana | తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి రాష్ట్రంలోని ప్రభుత్వ భవనాల విస్తీర్ణం దాదాపు 50 లక్షల చదరపు అడుగులు.. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 2 కోట్ల చదరపు అడుగులకుపైగా నిర్మాణాలు జరిగాయి.