6 గ్యారెంటీల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం నగర ప్రజలను నమ్మించి మోసం చేసింది. పేదల ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చాక నరకం చూపిస్తున్నది. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి ఒక్కటీ పూర్తి స్థాయ�
ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం పరిసమాప్తమైంది. గత పది రోజులుగా హోరెత్తిన ప్రచార పర్వానికి సోమవారం తెరపడింది. తాము గెలిస్తే ఏం చేస్తామో చెప్పడంతోపాటు పట్టణాలు అభివృద్ధి చెందకపోవడానికి ప్రస�
దేశంలో ఎక్కడా లేని విధంగా దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి దళిత కుటుంబాలకు అండగా నిలిచించి కేసీఆర్యేనని మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పట్టణంలోని పలు వార్డుల్లో జడ్ప�
రెండేళ్ల కాంగ్రెస్ సర్కారు పై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత నెలకొందని పరిగి మున్సిపాలిటీ బీఆర్ఎస్ ఎన్నికల ఇన్ చార్జి ఎం.ఎన్.శ్రీనివాస్రావు పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ హామీని కాంగ్రె
మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా భూత్పూర్ మున్సిపాలిటీ లో 10, 4, 9వ వారు
రెండున్నర సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన తప్ప, చేసింది ఏమీలేదని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. నిజామాబాద్ నగరం మురికి కూపంగా తయారైందని మండిపడ్డారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తన రెండేళ్ల పాలనను కేవలం కాలక్షేపంతోనే వెళ్లిదీసింది తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు విమర్శించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి �
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420హామీలను మెడలు వంచి అమలు చేయించాలంటే బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ
జనగామ పట్టణ అభివృద్ధికి పైసా ఖర్చు చేయని కాంగ్రెస్ ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను ఓట్లడిగే హక్కులేదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం 3, 4 వార్డుల్లోని పలు కాలనీల్ల�
కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వ భూములను బడాబాబులకు అమ్మడానికి సిద్ధం అవుతున్నదని, ఈ నిర్ణయాన్ని విరమించుకోకుంటే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య ధ్వ�
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కూటమి అభ్యర్థులు గెలిస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వంలో మార్పు వస్తుందని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి అన్నారు. శనివారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 20, 21వ
రెండేళ్ల పాలనలో కనీస అభివృద్ధి చేయని, సంక్షేమ పథకాలు అందించని కాంగ్రెస్ ప్రభుత్వానికి.. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడిగే హక్కులేదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు. ఇచ్చిన