డిమాండ్ల సాధనకోసం గ్రామ పంచాయతీ కార్మికులు ‘చలో హైదరాబాద్' కార్యక్రమం చేపట్టగా, పోలీసులు వారిని ఎక్కడికక్కడ ముందస్తుగా అరెస్టు చేశారు. శుక్రవారం మండలంలోని గ్రామ పంచాయతీ కార్మికులు హైదరాబాద్ తరలి వెళ
కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వసతి గృహాల విద్యార్థుల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్వీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బడికెల శ్రావణ్ అన్నారు. శుక్రవారం మంచిర్యాలలో బీఆ�
కాంగ్రెస్ సర్కారు ఆర్భాటంగా ప్రకటించిన అందరికీ రుణమాఫీ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ సాయంతో పాటు తులం బంగారం ఏమయ్యాయని బో థ్ ఎమ్మెల్యే అనిల్జాదవ్ ప్రశ్నించారు. అధికారులు, నాయకులతో కలిసి శుక్రవారం భ�
మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రవేశపెట్టిన ఉచిత ప్రయాణానికి సరిపడా బస్సులు లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. జీరో టికెట్ మీద ప్రయాణించే అతివలు కనీసం నిల్చొనే చోటు లేక ఇకట్లు పడుతుండగా.. ఇక డబ్బులు పెట్టి ప్ర�
పాడి అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న గోపాలమిత్రలు పది నెలలుగా వేతనాలు అందక గోస పడుతున్నారు. ప్రభుత్వం సకాలంలో జీతాలు ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణ సైతం భారమై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నిర్మాణం పూర్తయిన వంద పడకల దవాఖానను వెంటనే ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఐద్వా ఆధ్వర్యంలో మధిర పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ) ఎదుట శుక్రవారం ధర్నా ని�
గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించిన మాజీ సర్పంచులు తాము చేసిన పనులకు రావాల్సిన బిల్లుల కోసం అల్లాడుతున్నారు. అప్పులు చేసి అభివృద్ధి చేశామని, పదవీ కాలం ముగిసి ఏడాదిన్నర గడుస్తున్నా ఇప్పటి వరకు బిల్లులు �
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఊరూరా రైతు పండుగ సంబురాలు చేసుకోవడంపై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి మండిపడ్డారు. రైతులకు ఏం సాధించి పెట్టారని సంబురాలు చేసుకుంటున్నారు? ఆత్మహత్యలు
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న ఇందిరమ్మ ఇండ్ల పథకమేమో కానీ, కొన్ని పేద కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గుడిసెలను కూల్చి ఇండ్లు కట్టుకుందామనుకున్న పేదల ఆశలు గల్లంతయ్యాయి. ఉన్న గూడును క
గడువు ముగిసిపోయి నిరాదరణకు గురవుతున్న గ్రామపంచాయతీలకు నూతన పాలక వ్యవస్థలు ఏర్పాటుపై ఇంకా సందిగ్ధం కొనసాగుతూనే ఉన్నది. మరో మూడు నెలల్లోపు ఎన్నికల తతంగం పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్
కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి స్థానంలో చేపట్టిన భూ భారతి రెవెన్యూ చట్టం 2025 ద్వారా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తులు చేసుకున్న వారి భూ సమస్యలు పరిష్కారమయ్యేనా.. అని సందేహాలు తలెత్తుతున్నాయి.
రాష్ర్టంలోని సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వానికి ఏమా త్రం అవగాహన లేదని మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రా మ్మోహన్రెడ్డి, అల వెంకటేశ్వర్ర�
గొర్రెల సబ్సిడీ పథకానికి మంగళం పాడిన కాంగ్రెస్ సర్కార్ నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మునుగోడు నియోజక వర్గ గొల్లకుర్మలకు ఇచ్చిన డబ్బులను సైతం వెనక్కి లాగేసుకుంది.
మండలంలోని రుక్కన్నపల్లికి చెందిన వార్డు మెంబర్, కాంగ్రెస్ నాయకుడు రవినాయక్తోపాటు మరికొంత మంది కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సమక్షంలో గురువారం జిల్లా కేంద్రంలోని ఆయన స్