రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఒరిగిందేమీ లేదని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు ఆరోపించా�
కాంగ్రెస్ సర్కారు కర్షకులను విస్మరిస్తున్నది. ప్రభుత్వానికి ముందస్తు చూపు కరువైన తరుణంలో రైతాంగం అవస్థలు పడుతున్నది. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏర్పడిన యూరియా కొరత అన్నదాతలను ఆందోళనకు గురిచే�
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు నత్తనడకన జరుగుతున్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలో మొదటి దశలో 300 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయగా.. ఈ ఏడాది జనవరి 15న లబ్ధిదారులకు అధికారులు మంజూరు పత్రాలను అందజేశారు.
Pharma City : హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/రంగారెడ్డి, జూలై 1(నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల పరిధిలో సుమారు 19,400 ఎకరాల్లో గ్రీన్ ఫార్మాసిటీని ఏర్పాటు చేయాలని
అమలు సాధ్యంకాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆపసోపాలు పడుతున్నది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఉత్తుత్తివిగానే మిగిలిపోతున్నాయి. ‘మేము హామీలు మాత్రమే ఇస్తాం.. అమలు చెయ్యం’ అ�
కాంగ్రెస్ చెప్పిన మార్పు పాలనలో స్పష్టంగా కనిపిస్తున్నది. ఓవైపు సరిపడా యూరియా లేక రైతాంగం అల్లాడుతున్నది. మరోవైపు, పంచాయతీలకు నిధులు లేక పల్లెల్లో పాలన ఆగమవుతున్నది.
విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించతలపెట్టిన ఉన్నత విద్యా మండలి ఎదుట ధర్నా కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశా�
కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు, నాయకుల అవినీతి, అక్రమాలతో మండల ప్రజలు విసిగిపోయారని బీఆర్ఎస్ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి బాబాయి పంజుగుల శ్రీశైల్
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులకు అందటం లేదని, ఈ విషయాన్ని కలెక్టర్కు కాల్ చేసి చెబుదామంటే కనీసం కాల్ కూడా లిఫ్ట్ చేయటం లేదని, ఆఫీసుకు వస్తే కలవకుండా వెళ్లిపోయారని నాగార్జున సాగర్ మాజీ ఎమ్మె
40 ఏండ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం .. మమ్మల్ని నమ్ముకుని కార్యకర్తలున్నారు. నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన కొత్త వారి పెత్తనం ఏమిటీ.. పాత కార్యకర్తలకు అన్యాయం జరిగితే ధర్నాకు దిగుతామని ఫైనాన్స్ �
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారులు సోమవారం శాంతియుత దీక్ష చేపట్టారు. దీక్షా శిబిరాన్ని సీనియర్ ఉద్యమకారుడు అర్వపల్లి విద్యాస�
గ్రూపుల గొడవతో వరంగల్ కాంగ్రెస్ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతున్నది. అటు కొండా దంపతులు, వ్యతిరేక వర్గం ఎమ్మెల్యేల పరస్పర విమర్శలు, ఆరోపణలు, ఫిర్యాదులతో ఇప్పటికే ముదరగా తాజా కొండా మురళి గాంధీభవన్ సాక్ష
కాకతీయ యూనివర్సిటీలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్పై రచ్చ రోజురోజుకు ముదురుతోంది. ఈ నెల 17న హైదరాబాద్లో జరిగిన కేయూ పాలకమండలి సమావేశంలో స్కూల్ ఏర్పాటుకు ఆమోదం తెలుపడంపై భగ్గుమంటున్న విద్యార్థి �