ట్రిపులార్, గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు సంబంధించిన అలైన్మెంట్లను మార్చేలా కాంగ్రెస్ సర్కార్పై ఒత్తిడి తీసుకురావాలని మంగళవారం మాజీ మంత్రి హరీశ్రావును మండలంలోని ఏక్వాయిపల్లి గ్రామానికి చెందిన రైతుల
యూసుఫ్గూడ డివిజన్ సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయింది. వరద నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించకపోవడంతో సమస్యలు అ
హైదరాబాద్ నగరాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..బడ్జెట్లో రూ.10 వేల కోట్లకు పైగా నిధులు ఇచ్చాం..బడ్జెట్ కేటాయింపుల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన గొప్ప ప్రకటనలు..కానీ ఆచరణలో మాత్రం ముఖ్యమైన ప్రాజెక్టు ఒక�
అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ కొద్ది రోజులకే జూనియర్ కళాశాలల్లోని గెస్ట్ లెక్చరర్లకు రెస్ట్ ఇచ్చింది. ఉన్న పళంగా విధుల్లోంచి తొలగించడంతో బాధిత అతిథి అధ్యాపకుల కుటుంబా
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్భాటం తప్ప ఏ ఒక్క నిర్ణయయూ అమలుకు నోచుకోవడంలేదు. రుణమాఫీ విషయంలో రైతులకిచ్చిన హామీ మేరకు చేయకుండానే పూర్తి చేశామంటూ ప్రచారం చేసుకోవడం తప్ప అర్హులుగా గుర్తించిన వారికి అన్యాయం
బెస్ట్ అవైలబుల్ స్కీం విద్యార్థుల గోస కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టదా? అని పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడు బొర్ర నాగరాజు ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక�
సాగుచేసి పండించిన పంటను అమ్ముకుందామంటే ప్రభుత్వం నేటికీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పండించిన పంటను కొనుగోలు చేయడానికి అధికారులు ఎలాంటి ప్రణాళికలు రూపొందిం�
మార్పు పేరుతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మల్లన్న ఆలయంపై వివక్ష చూపుతున్నది.వేలాది ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటించుకుంటున్న సీఎం రేవంత్రెడ్డి సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన�
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లితో పాటు ఐనాపూర్, కిష్టంపేట గ్రామంలో ఏర్పాటు చేసి�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లని జీవో ఇచ్చి మోసం చేసిందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి అమలు చేయలేక కాంగ్రెస్ నాయకులు �
జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలపై రైతుల్లో నమ్మకం సన్నగిల్లుతున్నది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు సకాలంలో ప్రారంభించకపోవటంతో అన్నదాతలు తాము పండించిన ధాన్యాన్ని మధ్య దళారు�
పెండ్లికి తులం బంగారం ఇస్తామన్న కాంగ్రెస్ హామీ ఏమైందని బీఆర్ఎస్ మైనార్టీ విభాగం నాయకుడు సోహెల్ ప్రశ్నించారు. సోమవారం ఎస్పీఆర్హిల్స్లో బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ విస్తృతస్తాయి సమావే�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో గతంలో టీడీపీలో ఉన్నప్పుడు కలిసిమెలిసి తిరిగిన సహచర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే శేఖర్ను తిరిగి కాంగ్రెస్లోకి తీసుకుంటున్నారన్న సమాచారంపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి చ�
Promises | ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లే అవుతుంది. ఇంకా మూడేళ్ల సమయం ఉందని, ఇచ్చిన ప్రతి హామీలు నెరవేరుస్తామని కాంగ్రెస్ మండల అధ్యక్షులు రత్నం ప్రదీప్ పేర్కొన్నారు.