అంగన్వాడీల్లో మరింత పౌష్టికాహారం అందిస్తాం.. చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు ఎగ్ బిర్యానీ పెడతామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వ ప్రకటన ఒక్క రోజు మురిపెమే అయ్యింది. అమ్మ మాట.. అంగన్వాడీ బాట పేరిట జిల్ల�
అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చడాన్నే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కర్తవ్యంగా పెట్టుకుంది. అందుకే ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎంత వరకు అమల్లోకి వచ్చాయో ఎప్పటికప్పుడు ప్
మక్క రైతుకు ప్రభుత్వ మద్దతు దక్కడం లేదు. ప్రకృతి వైపరీత్యాలు.. యూరియా కొరతతో అంతంత మాత్రంగానే దిగుబడి రాగా, పండిన పంటను విక్రయించేందుకు మార్కెట్కు వెళితే ప్రైవేటు వ్యాపారులు, మధ్య దళారులు దోచుకుంటున్నా
కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నీ ఎగవేతలు, పథకాలు బంద్ నడుస్తున్నదని, ప్రజలంతా మళ్లీ కేసీఆర్ కావాలి.. రావాలి అని కోరుకుంటున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో 297 �
హైదరాబాద్లో అభివృద్ధి తిరిగి గాడిన పడాలంటే కేసీఆర్ మళ్లీ రావాలని, అది జూబ్లీహిల్స్ నుంచి మొదలు కావాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో జూబ్లీహిల్�
42 శాతం రిజర్వేషన్ల పేరుతో బీసీలను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పాలని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. ఆదివారం వెల్దండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంల�
ఇసుక ఆదాయం కోసం పూడికతీత పేరుతో టీఎస్ఎండీసీ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఇసుక క్వారీలకు అనుమతులు ఇవ్వడంతో గోదావరి పరీవాహకంలోని భద్రాచలం నియోజకవర్గానికి ఇసుక లారీలు దండెత్తాయి. నిత్యం వేలాది లారీలతో త�
మొదటి నుంచి ప్రజలను మోసం చేస్తూ కాంగ్రెస్ అధికారాన్ని అనుభవిస్తున్నదని, ఆరుగ్యారెంటీలు, అనేక హామీలను ఇచ్చి వాటిని ఎగ్గొట్టిందని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ధ్వజమెత్తారు. ఆదివారం మునిపల�
స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రాష్ట్ర సర్కారు చేసిన ఆగానికి ఆశావహుల జేబులు గుల్లా అయ్యాయి. ఒకరిద్దరు కాదు.. ప్రభుత్వం చూపించిన అశల సవ్వడిలో ఓలయాడిన వేలాది మంది తమ సామర్థ్యానికి మించి ఇప్పటికే ఖర్చు చేశ�
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయం బీఆర్ఎస్దేనని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి మెచ్చా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. అలవిగాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వంప
“సర్కార్ ఉద్యోగం అంటే ఎంతో అదృష్టముంటేనే వస్తుంది.. అంతా సెటిల్ అయినట్లే.. పిల్లలకు ఇబ్బంది ఉండదు.. సొంత ఇల్లు ఉంటుంది.. రిటైర్డ్ అయ్యాక దర్జాగా బతకొచ్చు..” అని చాలామంది అనుకుంటారు.. కానీ, ఇప్పుడు రాష్ట్రం
30-40 సంవత్సరాలు ఉద్యోగం చేసి రిటైర్డ్ తర్వాత హాయిగా రెస్ట్ తీసుకుందామనుకున్న వారి జీవితాల్లో కటిక చీకట్లు అలుముకున్నాయి. రిటైర్మెంట్ తీసుకొని 18 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం బెనిఫిట్స్ ఇవ్వకపోవడంతో �
దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి, కూతుళ్లకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ ప్రేమతో పలకరిస్తున్నారు. అన్ని కాలనీలు, బస్తీల్లో ఉన్న ప్రతి అన్నా, ప్రతి అక్కా, చెల్లి, తల్లి, ప్రతి తండ్రిని కలుస్తూ
బలహీన వర్గాలకు చెందిన బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ పేరుతో మోసం చేస్తుందని, బీసీల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడు కృషి చేస్తుందని సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, బీఆర్ఎస్ మండల అధ�