దేశానికి అన్నం పెట్టే రైతులకూ ఒక వేదిక ఉండాలని బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఆ మేరకు అన్నదాతలు తమ అవసరాలు తీర్చుకునేలా, సాగులో మెళకువలు తెలుసుకునేలా, వ్యవసాయాభివృద్�
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆదివారం వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మునావత్ నర్సింహన�
కాంగ్రెస్ పాలనలో రైతులకు మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయి. సహకార సంఘాల వద్ద ఎక్కడ చూసినా రైతులు బారులు తీరి కనిపిస్తున్నారు. ఇప్పటికే నాట్లు వేస్తుండడంతో సరిపడా యూరియా సరఫరా కాకపోవడంతో కర్షకులు ఆందోళన �
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వనాలు పచ్చదనాన్ని పెంచితే రెండేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని ఎండబెడుతోంది. నాడు ఏ గ్రామానికి వెళ్లినా పచ్చదనం వెదజల్లుతూ ప్రకృతి వనాలు స్వాగతం పలుక�
రాష్ట్రవ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్ల విలువ పెంపుపై సర్కారు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రజల నుంచి వ్యతిరేకత తీవ్రమవుతున్న నేపథ్యంలో భూముల రిజిస్ట్రేషన్ వాల్యుయేషన్
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆదివారం అశోక్నగర్లోని నగర(చిక్కడపల్లి) గ్రంథాలయం వద్ద లైబ్రరీ విద్యార్థులు రిలే దీక్షకు పిలుపునిచ్చార�
ఐదు కొత్త పీజీ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది. ఈ ఏడాది నుంచి జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) యూజీ లేకుండా నేరు గా పీజీ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు పచ్చ జెండా ఊపిం
వారంతా ప్రభుత్వ నీటిపారుదల శాఖ ఉద్యోగులే. 2016 నాటి జీవో 12 ప్రకారం ఆ శాఖ అవసరాల రీత్యా బదిలీ అయ్యారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 80 మంది ఇంజినీర్లు.
నిన్నమొన్నటి వరకు గురుకులాల్లో సీటు కోసం విపరీతమైన పోటీ ఉండేది. సీవోఈ గురుకులాల్లో అడ్మిషన్ దొరకడం గగనమే. ఇప్పుడీ పరిస్థితి మారింది. కాంగ్రెస్ సర్కారు వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే పరిస్థితి తారుమారైంది
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ పాత రోజులు వచ్చాయి. ఎరువుల కోసం చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితులు దాపురించాయి. ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామంలో శనివారం ఇలాంటి దృశ్యమే కనిపించింది.
వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరానికి చదువుకోడానికి, ఉద్యోగం కోసం, కూలీ పనులు చేసుకోడానికి వచ్చిన వారందరికి రూ.5కే భోజనం పెట్టేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన అన్నపూర్ణ క్యాంటీ
జూరాల ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదం లేదని, గేట్ల రోప్లు తెగడం అత్యంత సాధారణమని మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి హడావుడిగా జూరాల ప్రాజెక్టుకు ఎందుకు వచ్చినట్లని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన
సన్న వడ్ల బోనస్ డబ్బుల కోసం రైతులు ఎదురు చూడాల్సి వస్తున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని రైతులకు రూ. 1.62 కోట్ల బోనస్ డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. ధాన్యం కొనుగోళ్లు పూర్తయినా బోనస్ డబ్బ
అసెంబ్లీ ఎన్నికల్లో గెలువగానే గౌరవెల్లి రిజర్వాయర్ను పూర్తిచేస్తామని చెప్పిన మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ 18 నెలలు గడుస్తున్నా ఎందుకు పూర్తి చేయలేదని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్
RTC Employees | తమ ఉద్యోగాలు తిరిగి తమకివ్వాలని టీజీఎస్లో నుంచి తొలగించిన ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఆర్టీసీ నుంచి తొలగించిన ఉద్యోగులు సంస్థ ఎండీని కలవడానికి ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని బస్ భవన్ కు శుక్రవారం ప�