ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు సీఎం రేవంత్రెడ్డియే కారణమని బీఆర్టీయూ రాష్ట్ర ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య అన్నారు. కాంగ్రెస్ సర్కారు అనాలోచిత నిర్ణయం వల్ల మహాలక్ష్మి ఉచిత బస్సు తీసుకొచ్చి ఆటో డ్ర
ఉమ్మడి మెదక్ జిల్లాలో సమగ్ర కుల గణన పూర్తి చేయకుండానే పూర్తి చేశామని అధికార కాంగ్రెస్ సర్కార్ చేతులు దులుపుకుంటుందని బీసీ సంఘాల నేతలు, బీసీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేశా�
రాష్ట్రంలో బీసీల జనాభా 46 శాతమేనంటూ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వంపై బీసీ వర్గాల ప్రజలు, ఆ సంఘాలు నాయకులు భగ్గుమంటున్నారు. గత నవంబర్లో చేపట్టిన ఇంటింటి కుటుంబ సర్వేను పూర్తిస్థాయిలో జరపకుండానే ప్రభుత్వం
మెదక్ జిల్లాలో రైతు భరోసా సాయం కోసం 472 గ్రామాలు ఎదురుచూస్తున్నాయి. జిల్లాలో మొత్తం 4,06,643 ఎకరాల భూములు ఉండగా, ఇందులో 3,99,774 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని, మిగతా 6,869 ఎకరాలు సాగుకు యోగ్యం కావని అధికారులు తెలు�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన కుల గణన వివరాలు అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. రాష్ట్రం లో బీసీల జనాభా 46.2 శాతమే ఉన్నట్లు చెబుతుండడంపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. రిజర్వేషన్ల విషయంలో అన్యా యం చ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కోడ్ పేరుతో ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలను ఆపేందుకు కుట్ర చేస్తుందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. పెండింగ్, ఫాడింగ్ చేయడమే పనిగా పెట్టుకుందని �
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం చేసిన వ్యాఖ్యలు గులాబీ దళంలో జోష్ను నింపాయి. ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరు చేద్దామని కేసీఆర్ ఇచ్చిన పిలుపు క్యాడర్లో సమరోత్సాహాన్ని న�
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఆసరా పింఛన్లను రూ.4వేలకు పెంచుతామని ప్రకటించింది. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చ�
‘పేరు గొప్ప ఊరు దిబ్బ’ అనే సామెతలా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. ఎలాగైనా అధికారంలోకి రావాలన్న దుర్బుద్ధితో అలవిగాని హామీలు ఇచ్చింది. తీరా అధికారంలోకి వచ్చాక వాటిని అమలుచేయలేక మల్లగుల్లాలు పడుతోంది. ఈ క
మేడ్చల్ జిల్లాలోని మున్సిపాలిటీలు బల్దియా పరిధిలోకి తెచ్చేందుకు సర్కారు కసరత్తు చేస్తున్నట్లు అధికారుల ద్వారా తెలిసింది. పీర్జాదీగూడ, బోడుప్పల్, జవహర్నగర్, నిజాంపేట కార్పొరేషన్లు ఉండగా, మేడ్చల్,
తెలంగాణను అన్ని రంగాల్లో నంబర్ వన్గా తీర్చిదిద్ది, దేశంలోనే ప్రత్యేకంగా నిలిపిన ఘనత నాటి సీఎం కేసీఆర్కు దక్కిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. బీఆర్ఎస్ క్యాలెండర్ను, డైరీని ఆయన ఆదివ�
ప్రభుత్వ విద్యాలయాల్లో సుదీర్ఘకాలం పనిచేసి ఎంతో మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తయారు చేసి ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులు, అధ్యాపకుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని, రిటైర్మెంట్ అ�
తెలంగాణ అంటే కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచీ ద్వేషమే. ఆ విద్వేషంతోనే తెలంగాణపై హస్తం పార్టీ కసి పెంచుకున్నది. అందుకే సిరిసంపదలతో అలరారుతున్న అమాయకపు ఆడపిల్ల లాంటి హైదరాబాద్ స్టేట్కు బలవంతంగా ఏపీతో ల�
రైతు భరోసా 26 జనవరి రాత్రి టికు టికుమని రైతుల ఖాతాల్లో పడుతుందన్నాడు సీఎం... టికు టికు లేదు.. టంగుటంగు లేదు.. మాటలకు చేతలకు పొంతన లేని కాంగ్రెస్ ప్రభుత్వంపై విసుగు వచ్చిందంటూ రైతులు ఎమ్మెల్యే హరీశ్రావుకు వ�
తెలంగాణ రెండో అతిపెద్ద జాతర.. రెండేండ్లకోసారి జరిగే దురాజ్పల్లి లింగమంతుల జాతరపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. నిండా రెండు వారాల గడువే ఉండగా.. అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనకు ఇప్పటికీ నయా పైసా విది�