రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అబద్ధాలతో కాలం వెళ్లదీస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. అబద్ధాన్ని తీసుకుపోయి అద్దం ముందు పెడితే రేవంత్ రూపం కనిపిస్తుందని ఎద్దేవ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రశ్నించడం ఆపబోమని, ప్రజల పక్షానపోరాటం చేస్తూనే ఉంటామని బీఆర్ఎస్ నేత గోగుల రవీందర్రెడ్డి స్పష్టంచేశారు. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఆధారంగా తనప�
అన్నదాతలను కాంగ్రెస్ సర్కార్ అన్ని విధాలా మోసం చేస్తున్నదని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ గురువారం తలకొండపల్లి మండల కేంద్రంలో వారు ఆందో�
ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత మాదే అని కాంగ్రెస్ ప్రభుత్వం బీరాలు పోతుంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం విధించిన షరతుల ప్రకారం అన్ని అర్హతలు ఉన్నప్పటికీ �
రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన నాలుగు పథకాలకు బ్రేక్ పడింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించడంతో నిబంధనల ప్రకారం ఆ పథకాలను నిలిపివేయాల్సి ఉంటుందని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకొంటున్న నాలుగు పథకాల అమలుకు బ్రేక్ పడింది. ముందే అరకొరగా ప్రారంభించిన పథకాలు ఇప్పట్లో అందడం కష్టమే. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ �
ఎట్టకేలకు కాంగ్రెస్ సర్కారు దిగొచ్చింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన దళిత బంధు పథకంపై తన వైఖరిని మార్చుకున్నది. దళితుల నిరంతర పోరాటాలు, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌ�
ఆదిలాబాద్ జిల్లాలో యాసంగి పంట కొనుగోళ్ల విషయంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ మార్క్ఫెడ్ ద్వారా మద్దతు ధరలతో రైతులు నష్టపోకుండా మార్కెట్ యార్డుల్లో కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.
రైతు భరోసాపై జిల్లా రైతాంగం భగ్గుమంటున్నది. ఎన్నికలకు ముందు రూ.15 వేల పెట్టుబడి సాయాన్ని అందిస్తామన్న కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చిన ఏడాదికి రూ.12 వేలు ఇస్తామంటూ ఇచ్చిన మాట తప్పిందని రైతులు ఆగ్రహం వ
ఏడాదిలోనే కాంగ్రెస్ పాలన ఎలా ఉన్నదో ప్రజలకు అర్థమైందని, చెప్పేది ఒకటి, చేసేది మరొకటిగా ఉండడంతో ప్రజలు చీదరించుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఆరోపించారు.
రాష్ట్రంలో రైతుల పాలిట రాబందుగా మారిన కాంగ్రెస్ సర్కార్ను రైతాంగం క్షమించదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. పాలమూరు వేరుశనగ రైతుల ఆందోళన కనిపించటం లేదా? అని సీఎం రేవంత్రెడ్డిని ఆమె ప్రశ్ని
ఏ ప్రభుత్వం అ యినా ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని వారి విన్నపాలను, డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని నడుచుకోవాలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలచే ఏర్పాటైన ప్ర
ఒక అధికారి గుత్తాధిపత్యంగా బల్దియాలోని ఇంజనీరింగ్ విభాగంపై పెత్తనం చెలాయిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వ యంత్రాంగంలో అడిగే వాడు లేడు. ఉద్యోగితాస్వామ్యం (హైరార్కీ), ఆపై విధానం తెలిస్తేనే కదా.. ఎవరైనా ప్రశ�
నాలుగు పథకాల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి కూడా నాటకం ఆడినట్లుగానే కన్పిస్తోంది. పథకాల అమలు పేరుతో మాటలు మారుస్తూ, గడువులు పెంచుతూ వచ్చిన రేవంత్ సర్కారు.. ఎట్టకేలకు ఈ నెల 26న నాలుగు పథకాల ఫలాలను లబ్ధ�