‘మొదట హామీ ఇవ్వడం.. తరువాత దానిని అటకెక్కించడం..’ అనేది కాంగ్రెస్ సర్కారు నానుడిగా మారుతోంది. ‘హస్త’వాసుల పాలనకు ఏడాది దాటిపోయినా వారి హామీల అమలుకు మాత్రం అతీగతీ లేకుండాపోతోంది. రోజులు, నెలలేగాక ఏకంగా ఏళ
బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ సమస్యలను గత ఏడాదిగా ప్రభుత్వానికి విన్నవించుకున్నా నేటికీ పరిష్కారానికి నోచుకోకపోవడం శోచనీయమని తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష�
సంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు బీఆర్ఎస్ హయాంలో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పనులకు టెండర్లు పిలిచామని, ఆ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని, పోరాడి ఎత్తిపోతలు పూర్తిచేయించుకుంద
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్ర భాకర్రెడ్డి ప్రత్యేక కృషితో నియోజకవర్గంలో పలు రోడ్లకు రూ.10.51 కోట్లు మంజూరయ్యాయి. ని యోజకవర్గంలో మట్టి రోడ్లను బీటీగా మార్చేందు కు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్డీఎఫ్ ద్వారా రూ
రేవంత్రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ సర్కారుపై ప్రజలతోపాటు సొంత పార్టీ శ్రేణుల్లోనూ తీవ్ర అసంతృప్తి నెలకొంటున్నది. ఏడాది పాలనలోనే అన్ని రంగాల్లో ప్రభుత్వం వైఫల్యం చెందిందని విపక్షాలు దుమ్మెత్తిపోస�
రేవంత్రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ సర్కారుపై ప్రజలతోపాటు సొంత పార్టీ శ్రేణుల్లోనూ తీవ్ర అసంతృప్తి నెలకొంటున్నది. ఏడాది పాలనలోనే అన్ని రంగాల్లో ప్రభుత్వం వైఫల్యం చెందిందని విపక్షాలు దుమ్మెత్తిపోస�
ప్రజల ఓట్లను దక్కించుకునేందుకు ఎన్నో మాయమాటలు చెప్పారు. నోటికొచ్చిన 420 హామీలు గుప్పించారు. కానీ అధికారం చేజిక్కించుకుని 420 రోజులు దాటినా అతీగతీ లేదు. ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదు. రైతన్నలకు రైతుభరోసాపై ఇచ
అబద్ధపు హామీలతో ప్రజలను మోసగించిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు 420 హామీలు ఇచ్చిందని, తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీలను విస్మరించిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. గురువారం జిల్లాకేంద్రంలోని క్లాక్టవర్�
పరిగి నియోజకవర్గంలోని కుల్కచర్ల మండలం దాసానాయక్తండాలో ఫిబ్రవరి 1న నిర్వహించే సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నట్లు పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్రెడ్డి తెలిపారు. గురువారం
రేవంత్రెడ్డి 420 సీఎం అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలిచ్చి 420 రోజులు గడిచినా ఒక హామీ కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. గురువారం మహబూబాబాద్ జిల్లా తొర్రూర�
‘కాంగ్రెస్.. ఎన్నికలకు ముందు 420 హామీలిచ్చింది. అధికారంలోకి వచ్చి 420 రోజులైనా వాటిని అమలు చేయడం లేదు. ఓ మహాత్మా.. ప్రజలను నమ్మించి మోసం చేసిన ఈ అసమర్థ ప్రభుత్వం కళ్లు తెరిపించు. ఈ దద్దమ్మ పార్టీకి దారి చూపించ�
హామీల అమలు కోసం బీఆర్ఎస్ దళం మరోసారి పోరుబాట పట్టింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 420 రోజులు అవుతున్నా ఇచ్చిన 420 హామీలు అమలు చేయడం లేదని నిలదీసింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో గురు
420 హామీలిచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. 420 రోజులు గడిచినా వాటిని నెరవేర్చలేదని బీఆర్ఎస్ విమర్శించింది. కోతల, ఎగవేతల కాంగ్రెస్కు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా గ
మళ్లీ మన కేసీఆర్ ప్రభుత్వమే వస్తుంది.. రైతులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. వరంగల్ జిల్లా సంగెంలో గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు.