ఎస్సీల వర్గీకరణను నిరసిస్తూ మాలమహానాడు మండల కమిటీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను బుధవారం దహనం చేశారు. శాసన మండలిలో వర్గీకరణ బిల్లు ఆపాలని డిమాండ్ �
MLA Suryanarayana | రాష్ట్ర ప్రజానికానికి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్పాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కేవలం అధికా�
శాసనసభ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ డొల్లతనం మరోసారి బయటపడింది. ఎప్పటిలానే ఎలాంటి ప్రిపరేషన్ లేకుండానే సభకు వచ్చి మరోసారి నవ్వులపాలైంది. అత్యంత ముఖ్యమైన బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ కోసం ప్రత్యేకంగా శాస�
చడీచప్పుడు లేకుండా పోలీసుల బందోబస్తు మధ్య చారకొండలోకి వచ్చిన బుల్డోజర్లు పేదల ఇండ్లపై పడ్డాయి. నివాసం ఉంటున్న వారు తేరుకొని ఏం జరుగుతుందని బయటకు వచ్చి చూస్తే.. బుల్డోజర్లు, జేసీబీలు ఇండ్లను నేలమట్టం చేస
బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే (ఎస్కేఎస్)ను ఎవరు చేశారో? ఎలా చేశారో? ఆ నివేదిక ఎక్కడ పెట్టారో? తనకు తెలియదని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. మంగళవారం క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత అసె
మేడ్చల్-మల్కాజగిరి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలపై సందిగ్ధం ఏర్పడింది. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్న ప్రభుత్వ ప్రకటనతో జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వ
ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు బ్యాంకర్ల తీరుతో రైతు లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రుణమాఫీ చేయక రేవంత్ సర్కారు మోసగిస్తే, లోన్లు రెన్యూవల్ చేసుకోవాలని బ్యాంకర్లు వేధిస్తున్నారు. ఈ మేరకు బ్యాంకులు నోటీసు�
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికల సందడి ప్రారంభమైంది. త్వరలోనే ఎన్నికలు జరుగుతాయన్న ప్రభుత్వ ప్రకటనతో గ్రామాల్లోని ఆశావహుల్లో హడావిడి మొదలైంది. కాగా, జిల్లాలో 531 గ్రామపంచాయతీలుండగా.. మొత్త
వివిధ రంగాలకు చెందిన వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితిలో లేదని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఆరోపించారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాఘవేంద్రనగర్కాలనీ�
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో మాజీ ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు కలత చెందారు. ఓ రిటైర్డు పోలీస్ అధికారి పడుతున్న బాధను ట్విటర్�
MLA Talsani | రాష్ట్రంలోని ముఖ్యమైన అంశాలపై నిర్వహిస్తున్న అసెంబ్లీ సమావేశాన్ని ఒక్క నిమిషంలోనే వాయిదా వేయడం బాధ్యతారాహిత్యమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు.
జిల్లాలోని ఒకే ఒక్క ప్రాజెక్టు అయిన కోట్పల్లి ప్రాజెక్టులో సమృద్ధిగా నీరున్నా సాగుకు వాడుకోలేని దయనీయ పరిస్థితి నెలకొన్నది. గత 3-4 ఏండ్లుగా వర్షాలు సమృద్ధిగా కురవడంతో కోట్పల్లి ప్రాజెక్టులో నీటి నిల్�
కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివారం వెల్లడించిన కులగణనకు సంబంధించిన ఇంటింటి సర్వే గణంకాలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రాజకీయంగా వేడిపుట్టిస్తున్నాయి. ముఖ్యంగా బీసీ సంఘాల నేతలు, సామాజిక వేత్తలు క్యాబినెట్ సబ్�