అన్ని శాఖలు ఒకేచోట ఉండే కలెక్టరేట్లో వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ షెడ్లు లేకపోవడంతో వాహనాలు ఎండకు ఎండి, వానకు తడవాల్సి వస్తున్నది. ప్రజలకు పాలన చేరువయ్యేందుకు ఐడీవోసీ(సమీకృత జిల్లా కార్యాలయాల సముదా
కుల గణన నివేదికను తప్పుల తడకగా రూపొందించడంతోపాటు ఉద్దేశపూర్వకంగానే బీసీ జనాభాను తక్కువ చేసి చూపారని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీసీ సంఘాలు, ప్రజా సంఘాలతోపాటు సామాజికవేత్తలు మండి పడుతున్నారు.
రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతున్నదని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. గురువారం పార్టీ మండలాధ్యక్షుడు చీరాల రమేశ్ అధ్యక్షతన జరిగిన విస్త�
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఈసడించుకుంటున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడ�
కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రాకముందు కామారెడ్డి ఇచ్చిన డిక్లరేషన్ను వెంటనే అమలు చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ డిమాండ్ చేశారు. గురువారం కల్వకుర్�
NDSL worker | నిజామాబాద్ జిల్లాలోని బోధన్ పట్టణం శంకర్నగర్లో నివాసం ఉంటున్న ఎన్డీఎస్ఎల్ కార్మికుడు సూరజ్ ప్రసాద్ ఆర్థిక సమస్యలతో అనారోగ్యానికి గురై గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు.
Mattadivagu Project | కేసీఆర్ ప్రభుత్వం సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వగా నేడు కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా కాలువలు వట్టిపోతున్నాయి. మత్తడివాగు ప్రాజెక్టుకు ఎడమ కాలువలో పిచ్చి మొక్కల
కాంగ్రెస్ సర్కారు ప్రకటించిన కులగణన లెక్కలపై బీసీలు భగ్గుమన్నారు. సర్వే అంతా తప్పుల తడకగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేకు, ఇప్పటికి చాలా వ్�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ విమర్శించారు. టీడబ్ల్యూజేఫ్, హెచ్యూజే సంయుక్తంగా బుధవారం నిర్వహించిన మీ
రాష్ట్రంలో చేపట్టిన కులగణన బీసీల కోసం చేసింది కాదని, సీఎం పీఠాన్ని దక్కించుకోవడానికి చేసిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. హైదరాబాద్ లక్డీకాపూల్లో బుధవార�
తెలంగాణపై అప్పుల భారం రోజురోజుకు పెరిగిపోతున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 13 నెలల్లోనే అక్షరాలా రూ.1,46,918 కోట్ల అప్పు చేసింది. అంటే రోజుకు రూ.345 కోట్ల అప్పు తీసుకొచ్చి సర్కారు పాలన �
ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు విషయంలో కాంగ్రెస్ ఎలాగైతే ప్రజలకు మోసం చేసిందో, సమగ్ర కుటుంబ కుల గణన విషయంలోనూ అలానే మోసం చేసింది. ప్రజలను నమ్మించి గొంతు కోసింది. కుల గణన ద్వారా మెజార్టీ బహుజనులకు ఆర్థిక, ర�
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా డ్రామాలు అడుతున్నదని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని సమావేశపు హాల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంప�
రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ మాల సంఘాల జేఏసీ నేతలు ట్యాంక్బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. సీఎం రేవంత్రెడ్డి వైఖరిన