Commits suicide | కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు(Commits suicide) కొనసాగుతూనే ఉన్నాయి. నీళ్లులేక, కరెంట్ రాక, పెట్టుబడి సాయం అందక రైతులు చేసిన అప్పులు తీర్చే మార్గంలేకపోవడంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
పంటలు పండించుకుని కుటుంబాన్ని పోషించుకోవాలని ఆశతో కౌలుకు తీసుకున్న మాగాణి భూమిలో పంట సాగు చేసి చివరకు ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన చింతకాని మండలం లచ్చగూడెం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.
పంటలు సరిగా పండక, అప్పులు తీర్చే పరిస్థితి లేక తీవ్రమనస్తాపంతో ఆదిలాబాద్ జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిహత్నూర్ మండలం గర్కంపేట్కు చెందిన �
Weaver Worker Commits Suicide | మహారాష్ట్ర నుంచి సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి బతకడానికి 20 ఏండ్ల క్రితం వలస వచ్చిన చేనేత కార్మికుడు సతీష్ కుమార్ ఉపాధి లేక మంగళవారం రాత్రి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Farmer suicide | కాంగ్రెస్(Congress) పాలనలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో అన్నదాతల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి.
Commits suicide | కరీంనగర్ జిల్లా కమాన్ పూర్ మండలం గుండారం గ్రామానికి చెందిన దాసరపు తిరుపతి (48) అనే వ్యక్తి ఉరి వేసుకొని శుక్రవారం ఆత్మహత్యకు(Commits suicide) పాల్పడ్డాడు.
Hyderabad | రైలు(Train )కిందపడి ఇంటర్ విద్యార్థి బలవన్మరణానికి(Inter student commits suicide) పాల్పడింది. ఈ విషాదకర సంఘటన జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది.
Auto driver | రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల(Auto drivers) ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల ఎంతోమంది ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయి.