పంటలు సరిగా పండక, అప్పులు తీర్చే పరిస్థితి లేక తీవ్రమనస్తాపంతో ఆదిలాబాద్ జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిహత్నూర్ మండలం గర్కంపేట్కు చెందిన �
Weaver Worker Commits Suicide | మహారాష్ట్ర నుంచి సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి బతకడానికి 20 ఏండ్ల క్రితం వలస వచ్చిన చేనేత కార్మికుడు సతీష్ కుమార్ ఉపాధి లేక మంగళవారం రాత్రి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Farmer suicide | కాంగ్రెస్(Congress) పాలనలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో అన్నదాతల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి.
Commits suicide | కరీంనగర్ జిల్లా కమాన్ పూర్ మండలం గుండారం గ్రామానికి చెందిన దాసరపు తిరుపతి (48) అనే వ్యక్తి ఉరి వేసుకొని శుక్రవారం ఆత్మహత్యకు(Commits suicide) పాల్పడ్డాడు.
Hyderabad | రైలు(Train )కిందపడి ఇంటర్ విద్యార్థి బలవన్మరణానికి(Inter student commits suicide) పాల్పడింది. ఈ విషాదకర సంఘటన జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది.
Auto driver | రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల(Auto drivers) ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల ఎంతోమంది ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
Commits suicide | ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి చెట్టుకు ఉరి(Hanging) వేసుకుని బలవన్మరణం (Commits suicide,) పొందాడు. ఈ సంఘటన శామీర్పేట స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Hyderabad | రైలు(Train) కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య(Commits suicide) చేసుకున్న సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.