అప్పుల బాధలు తాళలేక ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం పీర్లతంకు చెందిన వడిత్య విఠల్నాయక్ (36) తనకున్న రెండెకరాల భూమిని సాగు చేసుకోవడంతోపాటు చెరుకు నరికే పనులు చేసుక�
Medak | మెదక్ జిల్లా(Medak Dist) అల్లాదుర్గం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కానిస్టేబుల్ కొట్టడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు(Commits suicide) పాల్పడ్డాడు.
Sangareddy | ప్రియురాలి బంధువులు కొట్టారని మనస్తాపంతో ప్రియుడు ఆత్మహత్య(Boyfriend Commits suicide) చేసుకున్న సంఘటన సంగారెడ్డి(Sangareddy) జిల్లాలో చోటు చేసుకుంది.
Adilabad | రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆదిలాబాద్(Adilabad) జిల్లా గుడిహత్నూర్ మండలంలోని నేరడిగొండ తండాకు చెందిన ఆడె గజానంద్ (30) మంగళవారం పురుగుల మందుతాగి ఆత్మహత్య(Farmer Commits suicide) చేసుకున్
Rangareddy | రంగారెడ్డి జిల్లాలో(,Rangareddy) విషాదం చోటు చేసుకుంది. భార్యపై అనుమానం పెంకున్న భర్త(Husband )తనువు చాలించాలని నిశ్చయించుకున్నాడు. దీంతో బలవన్మరణానికి(Commits suicide) పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయ�
Handloom worker | రాష్ట్రంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు(Commits suicide) కొనసాగుతూనే ఉన్నాయి. ఉపాధి లేక, ప్రభుత్వం సాయం అందక నేతన్నలు ఉరితాళ్లను ఆశ్రయిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిగిన చేనేత పరిశ్రమ నేడు కాంగ్ర
Auto driver | రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల(Auto driver) ఆత్మహత్యలు(Commits suicide) కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మొదలు అనాలోచిత నిర్ణయాలతో ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డున పడ్డాయి. ఉపాధిలేక చేసిన అప్పులు తీ
పెండ్లి కుదిరి, ఎంగేజ్మెంట్ జరిగిన 15 రోజులకే ఎన్టీపీసీకి చెందిన బీఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నది. గుజరాత్లోని గాంధీనగర్ బీఎస్ఎఫ్ క్యాంపు క్వార్టర్లో శనివారం రాత్రి జరిగిన ఘట
Loan App | లోన్ యాప్(Loan App) వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. కుత్బు ల్లాపూర్ నియోజకవర్గంలోని సంజయ్ గాంధీ నగర్కు చెందిన విద్యార్థి భాను ప్రకాష్ (22) ఆరోరా కళాశా లలో మాస్టర్స్ చదువుతున్నాడు.
Student commits suicide | నాగర్కర్నూల్ జిల్లాలో(Nagarkurnool) విషాదం చోటు చేసుకుంది. తండ్రి మందలిం చాడని ఓ పన్నేండ్ల బాలుడు (Seventh class student) అత్మహత్య(Commits suicide)చేసుకున్నాడు. ఈ హృదయవిదారకర సంఘటన కల్వకుర్తి పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఓ చేనేత కుటుంబంలో విషాదం నెలకొంది. దుబ్బాక పట్టణంలోని డబుల్ బెడ్రూం ఇండ్ల కాలనీలో నివసిస్తున్న చేనేత కార్మికుడు తుమ్మ రాజలింగం-సత్యవతి దంపతుల కుమారుడు తుమ్మ నవీన్ శుక్రవా
Siricilla | కాంగ్రెస్ పాలనలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చీరాగానే వర్క్ ఆర్డర్లు నిలిపివేయడం, చేనేత కార్మికులకు ఎలాంటి ప్రోత్సాహం అందించ కపోవడంతో వస్త్ర పరిశ్రమ
Dowry harassment | వివాహంపై ఎన్నో ఆశలతో మెట్టింట అడుగుపెట్టిన ఆమెకు నిరాశ ఎదురైంది. భర్త, పిల్లలో నిండూ నూరేండ్లు జీవించాలని ఆశ పడిన ఆ యువతి ఆశలు అడియాసలయ్యాయి. అగ్నిసాక్షిగా జీవితాంతం తోడుంటానని మనువాడిన వాడే ఆమె �
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న గుమ్మడిదారుల సంపత్కుమార్ (43) (హెచ్జీ-413) గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.