ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో మహబూబ్నగర్ జిల్లాను ప్రగతిపథంలో నడిపించేందుకు కృషిచేస్తానని కలెక్టర్ జీ రవి అన్నారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతర
రంగారెడ్డి, మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు బదిలీ అయ్యారు. రంగారెడ్డి కలెక్టర్గా ఉన్న అమోయ్కుమార్ను మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్గా నియమించారు. ఇదే సమయంలో హైదరాబాద్ జిల్లా కలెక్ట
వికారాబాద్ జిల్లా కలెక్టర్గా నారాయణరెడ్డి, రంగారెడ్డి కలెక్టర్గా ఎస్.హరీశ్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
చిత్తు కాగితాల సేకరణ ముసుగులో చోరీలకు పాల్పడుతున్న నలుగురిని సీసీఎస్, మట్టెవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమకొండ జిల్లా మడికొండ ప్రాంతానికి చెందిన ఆలేటి మైసమ్మ అలియాస్ కడమంచి మైసమ్మ, ఊర దివ్య, నూనె ర�
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపడుతు న్న కంటి వెలుగు కార్యక్రమం ఈనెల 18 మధ్యాహ్నం ఒంటి గంటకు అన్ని జిల్లాల్లో ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆద�
కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూమిని కాపాడాలని స్థానిక రామచంద్రారెడ్డి కాలనీవాసులు అధికారులను కోరారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ గ్రీవెన్స్కు వినతులు వెల్లువెత్తాయి. ఈ కార్యక్రమంలో 79 మంది తమ సమస్య
సర్కార్ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంలో మొదటి విడత పనులను వేగవంతం చేయాలని జిల్లాల కలెక్టర్లను విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆదేశించ�
ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిషరించాలని జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం మెదక్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల పరిషార �
ఎంతో కాలంగా కలెక్టరు కార్యాలయానికి వెళ్లడానికి ఇ బ్బందులు పడుతున్న ప్రజలకు ఇక నుంచి అందుబాటులో ఉంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇం ద్రారెడ్డి తెలిపారు. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, రాజేంద్రన�
పోషకాహార లోపం నివారణకు కృషి చేయాలని నీతి అయోగ్ ప్రతినిధి సలోని భుటాని అన్నారు. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ