తెలంగాణ గ్రామ క్రీడా ప్రాంగణాల నిర్మాణాలను సకాలంలో పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలపై కలెక్టర్లు ప్రత్య�
వచ్చే నెలలో ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. గురువారం హైదరాబాద్లోని తన కార్యాలయం నుంచి కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్�
New Districts | ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలు (New Districts) ఉనికిలోకి రానున్నాయి. సోమవారం ఉదయం 9.05 గంటల నుంచి 9.45 గంటల మధ్య ప్రారంభం సీఎం జగన్ నూతన జిల్లాలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీంతో కొత్తగా జిల్లాలు, రెవెన్యూ డి
జిల్లాల పరిధిలో పనిచేస్తున్న వీఆర్వోల వివరాలను ఇవ్వాలని సీఎస్ సోమేశ్కుమార్ శనివారం కలెక్టర్లను ఆదేశించారు. వారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఆదివారం సాయంత్రానికి
ఎకరానికి 5000 పంట పెట్టుబడికిఆర్థిక సాయం గతంలో మాదిరిగానే అందజేత.. గుంట భూమి ఉన్నా సాయం దాదాపు 63 లక్షల మందికి లబ్ధి.. కోటిన్నర ఎకరాలకు పెట్టుబడి పది రోజుల్లో ఖాతాల్లోకి.. 50 వేల కోట్లకు రైతుబంధు మొత్తం కేంద్రం వ
CM KCR | జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్లో జరిగే ఈ సమావేశంలో దళితబంధుతో
నేడు కలెక్టర్లతో ముఖ్యమంత్రి భేటీ పాల్గొననున్న వ్యవసాయశాఖ అధికారులు హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): వనపర్తి, జనగామ జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటనలు వాయిదా పడ్డాయి. ఈ నెల 19, 20 తేదీల్లో ఈ జిల్లాల్ల�
సీఈవో శశాంక్ గోయల్ హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ఐదు నియోజకవర్గాల్లోని 6 స్థానాలకు స్థానిక కోటా లో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఈవో శశాంక్ గోయల్ అధి కా�
CEO Goyal Review with collectors on mlc Elections | మ్మెల్సీ ఎన్నికలు జరిగే జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ బుధవారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ నెల 10న
ఖమ్మం: ఓటర్ల సవరణ ప్రక్రియను డిశంబరు 20 వ తేదీలోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక గోయల్ సూచించారు. ఓటర్ల సంక్షిప్త సవరణ ప్రక్రియపై బుధవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫ�
అమరావతి : భారీవర్షాల కారణంగా ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి రూ.5లక్షలు పరిహారం అందించాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. గత మూడు రోజులుగా పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలపై శుక్రవ