Dharani | నూతనంగా నియామకమైన ఆయా జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొత్త కలెక్టర్లకు ధరణి పోర్టల్పై అవగాహన కల్పించిన సీఎస్
బాధ్యతలు స్వీకరించిన సిరిసిల్ల, జోగులాంబ, వరంగల్ కలెక్టర్లు | రాజన్న సిరిసిల్ల కలెక్టర్గా అనురాగ్ జయంతి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పల�
వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి : సీఎస్ సోమేశ్కుమార్ | సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, నీ�
భువనగిరి అర్బన్ : కరోనా నేపథ్యలో ప్రభుత్వ ఆదేశాల మేరకు వినాయక చవితి సందర్భంగా జిల్లాలో భక్తులు, ప్రజలు మట్టి గణపతి విగ్రహాలనే పూజించాలని కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం తెలిపారు. మట్టి గణపతి విగ్రహాలను �
కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ టెలీకాన్ఫరెన్స్ | గోదావరి పరీవాహక జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ గురువారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉమ్మడి
గ్రామం మురవాలి.. పట్నం మెరవాలి గ్రామాల్లో ప్రతి ఇంటికి 6 మొక్కలు ఏ ఒక్క పని పెండింగ్లో ఉండొద్దు దేశానికి ధాన్యాగారంగా తెలంగాణ రైస్ మిల్లుల సంఖ్యను పెంచండి విద్యుత్తు సమస్యలను అధిగమించడానికి పవర్ డే ర�
పల్లె, పట్టణ ప్రగతిపై దిశానిర్దేశం చేయనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు పల్లె ప్రగతిపై సీఎం సమీక్ష హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1 నుంచి పల్లె, పట్ట్ణణ ప్రగతి కార్యాక్రమాన్ని �
సీఎం దత్తత గ్రామానికి కొత్త రూపురేఖలు : కలెక్టర్ తుర్కపల్లి, జూన్ 25: త్వరలో వాసాలమర్రి గ్రామ రూపురేఖలు మారనున్నాయని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలాసత్పతి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత �
సీఎం కేసీఆర్| సీఎం కేసీఆర్ ఈ నెల 28న జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు. ప్రగతి భవన్లో వచ్చే సోమవారం ఉదయం 10 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్ర
మీడియాకు సామాజిక బాధ్యతేది? పిల్లలు ఇల్లంత అంగడంగడి చేస్తాన్రు వరంగల్ సమావేశంలో సీఎం కేసీఆర్ వరంగల్, జూన్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా విషయంలో టీవీ చానళ్లు, పత్రికలు ప్రజలను భయపెట్టి చంపుతున్న�
రైతు సమస్యపై అర్ధరాత్రి స్పందించిన మంత్రి కేటీఆర్ అప్పుడే బాధితులకు జనగామ కలెక్టర్ ఫోన్ లింగాలఘనపురం, జూన్ 9: ఓ రైతు కుటుంబం సమస్యపై అర్ధరాత్రి ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
జిల్లాల కలెక్టర్లకు సీఎస్ సోమేశ్కుమార్ ఆదేశం హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్లో రైతుల వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యలను ఈ నెల 9లోగా పరిషరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్�